Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి
యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి
ప్రణాళికలను సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నేడు జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో అందజేయాలి : జిల్లా క్రీడా అధికారి
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవల అందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్,...
త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు
వచ్చే వారం నుంచి బస్సుల పరుగు
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....
సంపాదకీయం: భారీ ప్యాకేజీ బండారం!
దేశాన్ని కరోనా మరింతగా భయపెడుతున్నది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. మరొక వైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకుంటున్నది. కరోనాకు పూర్వమున్న స్థితికి చేరుకోడానికి ఆరాటపడుతున్నది. అయితే అందుకు చాలా కాలం...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
విఆర్ఎపై దాడి సరికాదు
మనతెలంగాణ/ కృష్ణ: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామంలో బుధవారం విఆర్ఎపై దాడి జరిగింది. కున్సి గ్రామంలో ఉన్న భూతగాదాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల మేరకు పొలానికి...
రికార్డు స్థాయిలో 269 పాజిటివ్ లు
జిహెచ్ఎంసిలో 214, జిల్లాల్లో 55 కేసులు
టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి, ఇఎన్టి సూపరింటెండెంట్కు వైరస్
జనగామ జిల్లాలో ఓ కంపెనీ యజమాని నుంచి ఏడుగురికి అంటుకున్న కొవిడ్
12 మంది మీడియా...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
గాల్వన్ నదీ లోయలో చైనా సేనల మారణకాండ
భారత సైనికుల్ని వేటాడి చంపిన క్రూరత్వం
న్యూఢిల్లీ : గాల్వన్ నదీ లోయలో సోమవారం రాత్రి భారత్చైనా సేనల మధ్య ఎనిమిది గంటల సేపు సాగిన ముఖాముఖి హింసాత్మక దాడిలో చైనాకు చెందిన పీపుల్స్...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు
ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్
ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు
మార్కెట్లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా
కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి...
టి-ఫైబర్ గ్రిడ్తో డిజిటల్ విప్లవం
త్వరలో రైతు వేదికలను టి.ఫైబర్తో అనుసంధానం
ప్రస్తుత ఐటి నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్ను కూడా టి..ఫైబర్ కిందకు తీసుకురావాలని ఆదేశం
దీని ద్వారా పౌర సేవల్లోనూ గణనీయమైన మార్పులు
సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని...
ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా
ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం
కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే
భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత
రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
కాంగ్రెస్ ఓ పాత మంచం.. శబ్దాలు ఎక్కువ
అసమ్మతి స్వరాలు ఆ పార్టీ చరిత్ర
ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో వారికి బాగా తెలుసు
మహా సర్కారులో కాంగ్రెస్ మూడో స్తంభం
కూటమి కోసం చాలా త్యాగాలు చేశాం
అయితే..సంకీర్ణానికి వచ్చిన ముప్పేమీ లేదు
‘సామ్నా’లో శివసేన విసుర్లు
ముంబయి: మహారాష్ట్రలోని...
కరోనా రోగులకు ప్రైవేట్ వైద్యంలో తెలంగాణ కృషి: కేంద్రం
న్యూఢిల్లీ : కోవిడ్-19 రోగులకు వైద్య సౌకర్యాన్ని సమకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగానికి చెందిన వైద్య సంస్థలతో...
కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వద్దు
అమెరికా ప్రభుత్వ నిర్ణయం
వాషింగ్టన్: కోవిడ్-19 రోగుల చికిత్స కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తున్న క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మలేరియా నిరోధక ఔషధాల వాడకాన్ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ఉపసంహరించింది....
ఎపి బడ్జెట్ @రూ.2.24లక్షల కోట్లు..
అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంగళవారం ఎపి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రూ.2.24,789.18...
అజ్ఞానం కన్నా అహంకారం మరింత ప్రమాదం
లాక్డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త...