Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
“మందు”చూపు
లాక్డౌన్ ముందు, తర్వాత లిక్కర్ నిల్వలపై వైన్ షాపుల్లో తనిఖీలు
చాలా చోట్ల సగం ఖాళీ
కొన్ని షాపుల్లో బాటిళ్లు మొత్తమే ఖాళీ
స్టాక్లో తేడాలు, యాజమాన్యాల
అక్రమ దందాగా అనుమానం?
అబ్కారీ శాఖ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
మన...
పేట్రేగిన ఉగ్రవాదం
ప్రపంచమంతా కరోనా మృత్యుపదఘట్టనల నుంచి కాపాడుకునే యత్నంలో ప్రాణాలరచేత పట్టుకొని తల్లడిల్లుతుండగా సందట్లో సడేమియా అన్నట్టు ముష్కర ఉగ్రవాదులు తమ రక్తదాహాన్ని తీర్చుకుంటున్నారు. విద్రోహ కాండను విచ్చలవిడిగా సాగిస్తూ అడ్డు వచ్చిన వారిని...
సినీపరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తాం: మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల సినీపరిశ్రమ ఇబ్బందులు పడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీరంగంపై ఆధారపడి లక్షల మంది జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా యథావిధిగా కార్యకలాపాలు...
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
పోలీస్స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్కు అనూహ్య స్పందన...
రోజూ 40 రైళ్లు
నేటి నుంచి వలస కూలీల తరలింపునకు వారంపాటు ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి రైళ్లు : సిఎం కెసిఆర్ ్రప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో...
నేడు కేబినెట్ కీలక భేటీ
మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్
అధ్యక్షతన సమావేశం n లాక్డౌన్ పొడిగింపు,
ఆంక్షల సడలింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై
మద్యం విక్రయాలపై కీలక నిర్ణయాలు?
సమగ్ర వ్యవసాయ విధానంపైనా చర్చకు చాన్స్
మన తెలంగాణ/హైదరాబాద్...
కిం కర్తవ్యం?
లాక్డౌన్ పొడిగింపు, సడలింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ విస్తృత సమాలోచనలు
తాజాగా పెరుగుతున్న కేసులపై ఆరా
వలస కార్మికులు, కేంద్రం మార్గదర్శకాలపై చర్చ
పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలకు ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ :...
ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం
కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం
కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం
వైద్య సిబ్బందిని సన్మానించిన...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
వానకాలం రైతుబంధు అమలు !
2020కి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ
క్యాబినేట్ భేటీలో చర్చ.. తదుపరి ఉత్తర్వులు ?
అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే కృత నిశ్చయంతో ఉన్న సిఎం కెసిఆర్
ఎలాగైనా.. పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచన
4...
ఎంఎస్ఎంఈలకు రిలీఫ్ ప్యాకేజీపై త్వరలోనే ప్రకటన : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ : సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈలకు) కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించడంపై కసరత్తు తుదిదశకు చేరిందని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనాను ఎదుర్కొనే నేపథ్యంలో దేశవ్యాప్తంగా...
తెరుచుకొంటున్న మద్యం షాపులు
రెడ్జోన్లలోను కంటైన్మెంట్ ఏరియాల వెలుపల అనుమతి
ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలోని అన్ని జిల్లాల్లో నేటినుంచి అమ్మకాలు
అదే బాటలో ఎపి,గోవా, అసోం
మరిన్ని రాష్ట్రాలు కూడా అనుమతించే అవకాశం
న్యూఢిల్లీ/ముంబయి/బెంగళూరు: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్డౌన్ గడువు...
రాష్ట్రంలో మండిపోతున్న నిత్యావసరాల ధరలు
ఇష్టానుసారంగా పెంచేస్తున్న దుకాణాల యజమానులు
చింతపండు కిలో రూ. 250, ఆయిల్ ప్యాకెట్ ధర రూ. 130లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ వస్తువు ధర చూసినా పది నుంచి ఇరవై రూపాయలకు అధికంగా...
చైనా నుంచి భారత్కు ఎంఎన్సిలు?
కరోనా లాక్డౌన్ ఇతర అనేక దేశాల మాదిరిగానే భారత్నూ ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నది. అదే సందర్భంలో ఈ సంక్షోభం సద్దుమణిగిన తర్వాత ప్రపంచ ఆర్థిక రంగంలో చోటు చేసుకునే మార్పులు మనకు కొన్ని...
మాస్టర్ప్లాన్లో మార్పులు
జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు
నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలి
ప్రభుత్వపరంగా వారికి పునరావాసం కల్పించాలి
లాక్డౌన్లోనూ నగరంలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణ పనులు
ఈ అవకాశాన్ని చక్కగా...
ఆర్థికవేత్తల నోట.. కెసిఆర్ మాట
హెలికాప్టర్ మనీపై విస్తృత చర్చ
20 రోజుల కిందే ప్రధానికి సూచించిన సిఎం కెసిఆర్
దేశ జిడిపిలో 5 శాతం నిధులు తీసుకురావాలని లేఖ
శాస్త్రీయంగా పంపిణీ చేపడితే మేలని సూచనలు
ప్రస్తుతం కొవిడ్ 19 నుంచి ఉపశమనం...
రాష్ట్రంలో కొత్త కేసులు 17
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు...
ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!
వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి
రాష్ట్రాల కోరిక మేరకే లాక్డౌన్ను పొడిగించాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల...
రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలి: కెటిఆర్
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. బుద్ధభవన్లో జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఎన్ఆర్డిపితో...