Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడులో టెన్త్ పరీక్షలు రద్దు
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ మంగళవారం ప్రకటించింది. దీంతో టెన్త్ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్లనున్నారు. విద్యార్ధుల క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ...
ఎస్బిఐ కస్టమర్లకు ఊరట
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బిఐ కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రుణ రేట్లలో 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఇప్పటికే మారటోరియంతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులకు...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
వ్యక్తిగత జాగ్రత్తలే కాపాడాలి
దేశ ఆర్థిక ప్రగతిని, వ్యక్తుల ఉపాధి, ఉద్యోగాలను, సకల స్వేచ్ఛలను ఒడ్డి దేనితోనైతే రెండున్నర మాసాలుగా విరామం లేని పోరాటం చేస్తున్నామో అది కొంచెమైనా తగ్గుముఖం పట్టకుండా మరింత విజృంభిస్తూ భయోత్పాతాన్ని పెంచుతున్న...
పది పరీక్షలపై సిఎం కెసిఆర్ సమావేశం..
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి,...
బిఆర్కె భవన్లో ఒక్కరికి కరోనా…. సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్
హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉన్న బిఆర్కె భవన్లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్...
తమిళనాడులో దారుణం.. ఆస్పత్రిలో పేషెంట్ హత్య
చెన్నైః తమిళనాడులో దారుణ సంఘటన జరిగింది. మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంట్ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సోమవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు ఆయుధాలతో ఆస్పత్రిలోకి ప్రేవేశించి ఓ...
క్వారంటైన్లో యువతిపై సర్పంచ్ వేధింపులు..
కటక్ః క్యారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ యువతిపై స్థానిక సర్పంచ్ వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిసాలోని సువర్ణపూర్ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో చోటుచేసుకుంది. కరోనా కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న...
కుల వివక్షపై తొలి పుస్తకం రాసిన బహుజనుడు తుకారాం తాత్య
మరుగున పడ్డ చరిత్రను తవ్వుతూ ఉంటే మణులు, మాణిక్యాలు బయటపడుతూ ఉంటాయి. అయితే తవ్వేటప్పుడు పరిశోధకులు కూడా ఆర్కియాలజిస్టుల లాగా పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక్క వాక్యం మిస్ అయినా చేస్తున్న...
కరోనా పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స: మంత్రి ఈటల
హైదరాబాద్: మహమ్మారి కరోనా పాజిటివ్ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ హైదరాబాద్లో చికిత్స అందించడం...
ప్రపంచంలో కరోనా మృతులు 4 లక్షల మంది
లండన్ : ప్రపంచం మొత్తం మీద కరోనా మృతుల సంఖ్య 4 లక్షలకు చేరింది. జాన్స్హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా ప్రకారం ఈ సంఖ్య వెల్లడైనా వీరిలో చాలామందికి కరోనా పరీక్ష కాలేనందున సంఖ్య...
పదో తరగతి పరీక్షలపై రేపు సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 8వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జిహెచ్ఎంసి మినహా తెలంగాణ...
తెలంగాణలో ప్రగతి‘బాటలు’
వాగులు, నదులపై అవసరమైన వంతెనలు
7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ. 11,257 కోట్ల విడుదల
పూర్తయిన 5,453 కిలోమీటర్ల రోడ్లు
హైదరాబాద్ : రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ, పంచాయతీరాజ్...
గరీబ్ కల్యాణ్కు గండి!
దేశంలో దాదాపు 14 కోట్ల 45 లక్షల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ క్రింద బియ్యం, గోధుమలు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రజలంతా పేదవారు. ప్రభుత్వ సహాయంపై ఆధారపడినవారు. కాని చాలా...
అమర్త్యసేన్ – అట్లాస్ సైకిల్!
కఠోర లాక్డౌన్ కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు (1200 కి.మీ.) సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో తీసుకొచ్చిన దుర్గా కుమారి అనే 15 ఏళ్ల బాలిక వాసికెక్కిన...
టెన్త్ పరీక్షలు వాయిదా
ప్రీ ఫైనల్స్ ఫలితాల ఆధారంగా విద్యార్థులను అప్గ్రేడ్ చేసే అవకాశాల పరిశీలన?
వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
జిహెచ్ఎంసి మినహా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు అనుమతించిన హైకోర్టు
తీర్పు వచ్చిన తర్వాత మొత్తం...
తెలంగాణ-ఎపిని కలుపుతూ మరో కొత్త రూట్
కేంద్రం ప్రతిపాదన.. త్వరలో కార్యరూపం
ఖమ్మం నుంచి విజయవాడను కలిపే కొత్త ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య కనెక్టివిటిని పెంచేందుకు ఎలాంటి...
పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహనపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసులు...
ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలి: నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి: రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని కెజిఆర్ గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ రైతు సదస్సులో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మన దేశంలో...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...