Thursday, March 28, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
India's R-Factor exceeding 1 in many states

అనేక రాష్ట్రాల్లో 1 దాటిన ఆర్ ఫ్యాక్టర్

న్యూఢిల్లీ : దేశంలో డెల్టా వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటింది. అది 1 దాటడమంటే కొవిడ్ ఆందోళన కరంగా మారుతున్నట్లేనని కేంద్రం ఇదివరకే ఆందోళన వెలిబుచ్చింది....
PM Narendra Modi comments Country Partition

కరోనా కష్టకాలంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చాం

ప్రధాని మోడీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఇందులో ఐదు కోట్ల మంది...
Bolero bombed by Naxalites in Chhattisgarh

మందుపాతరతో బొలేరో పేల్చివేసిన నక్సల్స్

ఒకరు మృతి..11 మందికి గాయాలు రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో గురువారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి బొలెరోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. వాలెవాధి పోలీసు స్టేషన్ పరిధిలోని...
1.71 lakh rape cases in four years

నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు

న్యూఢిల్లీ : దేశంలో 2015 19 మధ్య కాలంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదవడం యావత్ భారత దేశాన్ని కలవరపెడుతోంది. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్ నుంచి నమోదు కావడం ఆ...
Minor girl raped in Nizamabad district

బాలికపై అత్యాచారం… చెట్టుకు ఉరేసి…

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషాలో దారుణం జరిగింది. ఓ బాలికపై (12) అత్యాచారం చేసి అనంతరం ఆమె చెట్టుకు ఉరేసి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ తల్లి తన...
Covid emergency response package

రాష్ట్రాలకు 15 శాతం కొవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజి నిధులు

యుపికి ఎక్కువగా రూ. 281కోట్లు కేటాయింపు న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చుకునేందుకు వీలుగా కొవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టిం ప్రిపేర్డ్‌నెస్...

జార్ఖండ్ జడ్జి హత్య!

  అన్ని స్థాయిల్లోని న్యాయమూర్తులకు స్వేచ్ఛ లభించినప్పుడే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా మనగలుగుతుందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి జడ్జిలకు రక్షణ కల్పించడం అత్యంత అవసరమని న్యాయమూర్తులు డి.వై చంద్రచూడ్, ఎంఆర్ షా లతో కూడిన...
Deforestation incidents increased in three years: Center

మూడేళ్లలో అడవుల దహనం

ఘటనలు పెరిగాయి: కేంద్రం న్యూఢిల్లీ: గత మూడేళ్లలో దేశంలో అడవుల దహనానికి సంబంధించిన సంఘటనలు రికార్డుస్థాయిలో పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 నవంబర్ నుంచి 2021 జూన్ వరకు 3,45,989 సంఘటనలు...
491 Farmers suicide in 2019 in Telangana

తెలంగాణ రైతు కంట పన్నీరు

రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు రైతుల ఇంట ఆనందబాష్పాలు దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన 2018లో 900 రైతు ఆత్మహత్యలు...
Center instructs states to conduct sero survey

సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

  న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్‌తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
Fire breaks out at wine depot in Utnoor

గ్యాస్ సిలిండర్ లీక్.. మంటల్లో 9 మంది మృతి

మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు మృతుల్లో నలుగురు చిన్నారులు అహ్మదాబాద్‌లో విషాదం అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోరం జరిగింది. నగర శివార్లలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన పేలుళ్లలో ఒకే కుటుంబానికి చెందిన...

ద్వంద్వ న్యాయం

దేశంలో పెద్దలకు, పేదలకు వేర్వేరు చట్టాలు లేవని, చట్టం అందరికీ ఒకేలా వర్తించాలని న్యాయమూర్తులు డి.వై. చంద్రచూడ్, ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు చేసిన వ్యాఖ్య చాలా మందికి ఆశ్చర్యాన్ని...

నగరంలో మళ్లీ చెడ్డి గ్యాంగ్

రాచకొండ పరిధిలో చోరీలు శివారు ప్రాంతాలే టార్గెట్ పోలీసులు జల్లెడ పడుతున్నా చిక్కడం లేదు హైదరాబాద్: నగరంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ నేరాలు కలకలం సృష్టిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. రాచకొండ...
645 children who lost their parents with Corona

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 645 మంది చిన్నారులు

అత్యధికంగా యుపిలో.. రెండవ స్థానంలో ఎపి న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నుంచి మే 28వ తేదీ వరకు మొత్తం 645మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని...
Man Forces Wife to Drink Acid in Madhya Pradesh

కట్నం కోసం భార్యతో యాసిడ్ తాగించాడు

భోపాల్: అదనపు కట్నం కోసం ఓ భర్త తాను కట్టుకున్న భార్యతో యాసిడ్ తాగించిన అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. గ్వాలియర్ కు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి...
Statue of Lalji Tandon unveiled by Minister Rajnath Singh

లాల్జీ టాండన్ విగ్రహావిష్కరణ

లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి : రాజ్‌నాథ్‌సింగ్ లఖ్నో: బిజెపి దివంగత నేత లాల్జీటాండన్ కాంస్య విగ్రహాన్ని రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరించారు. బుధవారం టాండన్ మొదటి వర్ధంతి సందర్భంగా లఖ్నోలోని హజ్రత్‌గంజ్‌లో విగ్రహావిష్కరణ...
11-year-old boy died of bird flu in Delhi Aiims

భారత్‌లో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది ఐసొలేషన్‌కు వెళ్లారు. భారత్‌లో బర్డ్‌ఫ్లూతో వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి....
Heavy Rains in Hyderabad

హైదరా’బాదింది’

గంటన్నరపాటు కుండపోతగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం 10రోజులుగా కురుస్తున్న వానలకు పరాకాష్టగా హైదరాబాద్ నగరాన్ని పట్టపగలే కుదిపేసిన వర్షం ప్రవాహాలైన రోడ్లు, 48.8మి.మీ వర్షపాతం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం రాయదుర్గం, మెహదీపట్నం మార్గంలో 3కి.మీ మేర...
hundred rupees for selfie with minister

రూ వంద కొట్టు.. ఫోటో దిగు

మధ్యప్రదేశ్ మంత్రి ఆఫర్ భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికార బిజెపి కేబినెట్‌లోని మహిళా మంత్రి ఫోటోకింత అని వసూళ్లకు దిగారు. తనతో సెల్ఫీలు కలిసి ఫోటోలుదిగాలనుకుంటే వారు ముందుగా రూ వంద చెల్లించాలని మంత్రిణి...
heavy rains for another two days in telangana

రాగల మూడ్రోజులు వర్షాలు

హైదరాబాద్: మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉపరితల ద్రోణి ఏర్పడనుంది. దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. ఈ నెల...

Latest News