Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
ఏం చేద్దాం?
జాతీయ కూటమి
దిశగా అడుగులు
అందరితో విస్తృతస్థాయి చర్చలు జరిపిన కెసిఆర్
రాష్ట్రపతి ఎన్నికపై పలు కోణాల్లో సమాలోచనలు
ఒకటి, రెండ్రోజుల్లో కీలక నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ :బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూటమి దిశగా ముఖ్యమంత్రి...
రావి ఆకుపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ఇప్పటికే ఎంతోమందితో మొక్కలు నాటిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మొక్కల ఉద్యమంలో విరివిగా పాల్గొంటూ పర్యావరణ...
జులై 18న రాష్ట్రపతి ఎన్నిక
15 నుంచి నామినేషన్ల ప్రక్రియ
అవసరమైతే 21న ఎన్నిక 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం
న్యూఢిల్లీ: భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు జులై 18వ తేదీన జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర...
ఎపి సిఎం విచ్చలవిడిగా అప్పులు చేశారు: జెపి నడ్డా
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, విచ్చలవిడిగా అప్పులు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్ కళాశాల మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన...
దుర్గమ్మను దర్శించుకున్న జెపి నడ్డా
విజయవాడ: విజయవాడ ఇంద్ర కీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానమునకు కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆలయానికి విచ్చేశారు. వీరితో పాటు...
మొక్కలు నాటిన ఎయిర్ టెల్ ఉద్యోగులు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా చెంగిచెర్ల ఫారెస్ట్ అర్బన్ పార్క్ లో ఎయిర్ టెల్ ఉద్యోగులు మొక్కలు...
ఇద్దరూ ఏకగ్రీవం
టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్రావు, పార్థసారథిరెడ్డి ఎన్నిక
ధ్రువీకరణ పత్రాలు అందజేసిన రిటర్నింగ్
అధికారి, సిఎం కెసిఆర్కు ఎంపిల కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం నుంచి నుంచి రాజ్యసభ సభ్యులుగా దీవకొండ...
కర్నాటక కాంగ్రెస్ను వీడిన బ్రిజేష్ కాలప్ప
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కాలప్ప బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ వెంటే నడిచిన కాలప్ప పార్టీ ప్రాథమిక...
అన్నం పెట్టే రైతుపై బిజెపి కక్ష కట్టింది: బడుగుల లింగయ్య
హైదరాబాద్: ఎనిమిది ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుపై బిజెపి కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం...
‘పంచాయతీల నిధులు’ రాష్ట్రాల హక్కు
అన్యాయంగా అడ్డుపడుతున్న నిరంకుశ కేంద్రం
గ్రామ పంచాయతీల
నిధుల్లోనూ బిజెపి ప్రభుత్వం
కిరికిరి పల్లెలకు
నిధులివ్వడంలో ఎందుకీ
తాత్సరం మొండిగా
వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం
ఫెడరల్ వ్యవస్థకు తూట్లు
రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర
ప్రమాణస్వీకార...
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లోనూ బిజెపి సర్కార్ కిరికిరి
పల్లెలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సర్యం చేస్తోంది
మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు...
కట్టల పాములు
ఆర్బిఐ నివేదిక ఆందోళన
నోట్ల రద్దు సాధించిన విజయమిదంటూ
మోడీ సర్కార్పై రాహుల్, టిఎంసి ధ్వజం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ తాజా వార్షిక నివేదిక 2016లో మోడీ ప్రభుత్వం చేపట్ట్టిన నోట్ల రద్దు నిర్ణయంపై దాడి చేయడానికి...
కర్నాటకనుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్రనుంచి పీయూష్ గోయల్
16 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
న్యూఢిల్లీ: రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాలనుంచి 16మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు...
మట్టిని రక్షిద్దాం
సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతు
సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో 24శాతం ఉన్న
అటవీ పెరిగింది ఐదో సంవత్సరంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నల్గొండ జిల్లాను...
పార్లమెంటులో బిసి బిల్లు పెట్టడానికి కృషి : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు....
వెళ్లే వారి కన్నా చేరే వారే ఎక్కువ: కాంగ్రెస్
కోచ్చి: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తేలికగా తీసుకుంది. జాతీయ రాజకీయ క్షేత్రంలో తమ పార్టీకి అత్యధిక ఆదరణ ఉందని,...
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా
సమాజ్ వాది మద్దతుతో రాజ్యసభకు నామినేషన్
న్యూఢిల్లీ : పరాజయాల పరంపరతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత...
బిసి బిల్లును పెట్టిన ఘనత వైఎస్ఆర్సిపిదే: ఆర్ కృష్ణయ్య
అమరావతి: నంబర్ వన్ సామాజిక న్యాయం ఎపిలోనే ఉందని బిసి జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. వైఎస్ఆర్సిపి రాజ్యసభ అభ్యర్థులు విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్...
కాంగ్రెస్ కు కపిల్ సిబల్ గుడ్ బై
లక్నో: కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి కపిల్ సిబల్కు రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఎస్పి...
శారదా పీఠాదిపతి ఆశీస్సులు అందుకున్న వద్దిరాజు
హైదరాబాద్: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారిని రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి రవిచంద్ర...