Friday, April 19, 2024
Home Search

మొబైల్ - search results

If you're not happy with the results, please do another search
ED seizes on China NBFC

చైనా ఎన్‌బిఎఫ్‌సిపై ఇడి దాడి

రూ 131 కోట్ల నిధులు జప్తు న్యూఢిల్లీ : చైనా ఆధీనంలోని ఎన్‌బిఎఫ్‌సికి చెందిన రూ 131కోట్లకు పైగా నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం స్వాధీనపర్చుకుంది. ఈ బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీల...
Cricket betting gang arrested

బెట్టింగ్ ముఠా అరెస్టు

  రూ.2.21 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం యాప్‌ల ద్వారా ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహణ 23మంది బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్, పరారీలో ప్రధాన నిందితుడు వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మనతెలంగాణ,...
PM Modi launches Ayushman Bharat Digital Mission

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ఓ క్లిక్‌తో ఆరోగ్య డాటా డిజిటల్ మిషన్ అందుబాటులోకి ఆరంభించిన ప్రధాని మోడీ చికిత్స ప్రక్రియలో కీలకం పౌరులకు పనికొచ్చే చిట్టా న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం...
Mission Bhagiratha water send to Schools

విద్యాసంస్థలకు మిషన్ భగీరథ నీరు… అభినందించిన సిఎంఒ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్లు ఇవ్వడంపట్ల సిఎంఒ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ అధికారులను అభినందించారు. ఇప్పటివరకు 99.6 శాతం ప్రభుత్వ విద్యాసంస్థలకు మిషన్ భగీరథ...
Amit Shah meets with six CMs

నక్సల్స్‌పై నాలుగు అస్త్రాలు

  శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు, టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...

రేపు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎండిహెచ్‌ఎం) సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించన్నునారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మోడీ 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి...
North Zone Task Force police have arrested man accused of burglary

స్నేహితుల ఇళ్లే టార్గెట్

ఫంక్షన్లకు వెళ్లిన వారి ఇంట్లో చోరీలు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మనతెలంగాణ, హైదరాబాద్ : స్నేహితులు, తెలిసిన వారి ఇళ్లల్లో చోరీలు చేస్తున్న నిందితుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి...
There are 54 military officers in Pakistani jails

పెగాసస్‌పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌కు ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...

కొత్త ఎస్‌బిఐ పెన్షన్ సేవా పోర్టల్

న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ పెన్షనర్ల కోసం పెన్షన్‌సేవా ప్లాట్‌ఫామ్‌ను పునరుద్ధరించింది. ఈ వెబ్‌సైట్‌ను పెన్షనర్లు, పెన్షన్ సంబంధిత సమాచారం కోసం రూపొందించారు. దీంతో పదవీ విరమణ పొందిన వారికి...
professor arrested for spreading lies in social media

అసత్య ప్రచారం చేస్తున్న ప్రొఫెసర్ అరెస్ట్

ఫేస్‌బుక్‌లో ఇంజనీరింగ్ కాలేజీపై ఫేక్ న్యూస్ హైదరాబాద్: ఉద్యోగంలో నుంచి తీసివేశారని కక్ష పెంచుకుని ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు...
Rajkundra

అశ్లీల సినిమాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిలు

ముంబయి: నీలి చిత్రాల రాకెట్‌తో సంబంధం ఉన్న కారణంగా ముంబయి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రను జులైలో అరెస్టు చేసింది. అయితే ముంబయిలోని స్థానిక కోర్టు బిజినెస్‌మెన్...

మన చేతుల్లోనే విద్యుత్ మీటర్ రీడింగ్ యాప్‌తో….

మీటర్ రీడింగ్‌ల గందరగోళానికి చెక్ మన తెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ సిబ్బంది గడువుదాటిని మీటర్ రీడింగ్ తీసుకోలేదని ఆందోళన పడే విద్యుత్ వినియోగదారులకు ఇక నుంచి వారికి ఆందోళన అవసరం లేదు. ఎవరి ఇంటి మీటర్...
Huge provision for Ganesh immersion in Hyderabad

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

27వేల మంది పోలీసులతో భద్రత ఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నిఘా జియో ట్యాగింగ్‌తో విగ్రహాల నిమజ్జనం వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
Teacher rape on girl in Rajasthan

హత్యాచారానికి బలైన దళిత బాలిక

విద్యుద్ఘాతానికి చనిపోయినట్లు సాక్ష్యాధారాల సృష్టి తల్లికి రూ. 2.5 లక్షలు గ్రాంట్ చేసిన కోర్టు న్యూఢిల్లీ: నీళ్లు తేడానికి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని స్మశానవాటికకు వెళ్లిన తొమ్మిదేళ్ల  దళిత బాలిక విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని సిటీ కోర్టుకు...
Cabinet clears PLI worth Rs 26000 crore to automobile

ఆటోఇండస్ట్రీకి రూ 26,058 కోట్లు

కేంద్ర మంతిమండలి ఆమోదం న్యూఢిల్లీ : దేశీయ ఆటో రంగానికి కేంద్రం రూ 26,058 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పిఎల్‌ఐ) ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన...

రెండు తలల పామును అమ్మజూపిన ముఠాను పట్టుకున్న అటవీశాఖ

పాముతో సహా నలుగురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు తెలంగాణ: హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్...
Harassment of young woman in instagram

ఇన్‌స్టాలో యువతికి వేధింపులు

అశ్లీల చిత్రాలతో క్యారెక్టర్ దిగజార్చే ప్రయత్నం నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు హైదరాబాద్: ఇన్‌స్టాగ్రాంలో యువతి అశ్లీల ఫొటోలు, వీడియోలు పెట్టి క్యారెక్టర్‌ను దిగజార్చేలా చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు...
NEET Exam across the country today

నేడే ‘నీట్’

దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు తెలంగాణలో 7 పట్టణాల్లో ప్రవేశ పరీక్ష డ్రెస్‌కోడ్ నిబంధనలు పాటించాలని ఎన్‌టిఎ సూచన బూట్లు వద్దు చెప్పులతోనే రావాలని అభ్యర్థులకు ఆదేశం హాజరుకానున్న 16 లక్షల మంది మన తెలంగాణ/హైదరాబాద్...
Force gurkha 2021 suv launch next week

మహింద్రా థార్‌కు పోటీగా గూర్ఖా ఎస్‌యువి

15న మార్కెట్లోకి విడుదల చేయనెఉన్న ఫోర్స్ మోటార్స్ ముంబయి: స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్( ఎస్‌యువి) శ్రేణిలో మహింద్రా థార్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత మార్కెట్‌లో మహింద్రా థార్‌కు పోటీగా ఫోర్స్ మోటార్స్...
CoWIN Launches New API Know Your Customer

కొవిన్‌లో కొత్త సదుపాయం.. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో...

Latest News