Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
జార్ఖండ్లో రైల్వే ట్రాకు పేల్చివేసిన మావోయిస్టులు
లతేహర్/మెడినినగర్: జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బర్కాకానా-గర్వామార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచూఘుటా, డెమూ...
పలు రైళ్ల దారి మళ్లింపు
హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను దారి మళ్లీస్తోంది. నందలూరు టు-రాజంపేట మధ్య...
‘పాయింట్ మెషిన్లు’ తయారు చేసే మూడో యూనిట్గా దక్షిణమధ్య రైల్వేకు గుర్తింపు
మెట్టుగూడ యూనిట్కు ఏడాదికి 3,250 వరకు మెషిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం
మనతెలంగాణ/హైదరాబాద్: పాయింట్ మెషిన్లు తయారు చేసే మూడో యూనిట్గా దక్షిణమధ్య రైల్వే గుర్తింపు పొందింది. రైళ్ల సురక్షిత పయనంలో ఉపయోగపడే ‘పాయింట్...
రేపు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో వేళల్లో మార్పులు
ఓ ప్రయాణికుడు ట్విటర్ చేయడంతో స్పందన
సువర్ణ ఆఫర్ వైపు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు
ప్రయాణికుల సంఖ్య పెరిగితే ఆదాయం వస్తుందంటున్న అధికారులు
హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త....
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ మోనార్క్ ఎక్స్ ప్రేస్ రైలులో 54 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి సరఫరా...
తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: పండుగ సీజన్లో ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను...
ఉప్పల్ ప్రాంత అభివృద్దికి నాగోల్ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ అడ్డంకి
అధికారుల వైఖరితో లు క్ ఈస్ట్ విధానానికి విఘాతం
ఒకవైపు మూసి మరో వైపు చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్తో భరించలేని కంపు
మూత పడుతున్న వాణిజ్య సముదాయాలు
ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరం...
ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స ద్వారా రెండు చేతులూ అతికించిన ముంబయి వైద్యులు
ముంబయి: ఓ ప్రమాదంలో కాళ్లూ,చేతులూ కోల్పోయిన 22 ఏళ్ల యువకుడికి ముంబయిలోని గ్లోబల్ హాస్పిటల్స్ వైద్యులు రెండు చేతులూ విజయవంతంగా అతికించారు. ట్రాన్స్ప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా ఈ ఘనత సాధించారు. బాధితుడి...
శాఖల సంచలిత పిఎం గతిశక్తి
రూ 100 లక్షల కోట్ల కార్యక్రమం
ప్రగతి మైదాన్లో ప్రధాని ప్రారంభం
పెట్టుబడుల ఆకర్షణకు మార్గం
శాఖల సమన్వయం అనుసంధానం
న్యూఢిల్లీ : దేశంలోని దాదాపు 16 అత్యంత కీలక మంత్రిత్వశాఖల సమన్వయంతో రూ...
రెండునెలల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు
కసరత్తు చేస్తున్న దక్షిణమధ్య రైల్వే
నష్టాలను తగ్గించుకునేందుకు అధికారుల ప్రణాళికలు
హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్లను రెండునెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణమధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నెలాఖరు నుంచి ప్యాసింజర్...
మనసు సక్రమంగా ఉంటేనే ప్రశాంత జీవితం
ఉరుకుల పరుగుల జీవనంలో జాగ్రత్తలు అవసరం
అనవసర ఆలోచనలతో తీవ్రముప్పు
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
హైదరాబాద్ : ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నానుడు. ఆరోగ్యం బాగుంటే అంతా బాగుంటుం ది. కాని నేడు మానసిక...
శంకర్పల్లిలో రైల్వే పట్టాలపై రెండు మృతదేహాలు…
సంగారెడ్డి: రైలు పట్టాలపై రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైలు పట్టాలపై మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి...
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
పాతబస్తీకి కచ్చితంగా మెట్రో
కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది
n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది
n కారు ఎంఎల్ఎనా, కార్వాన్...
గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టిన రైల్వేశాఖ
ఆర్టిఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ పెట్టినట్టు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్టు వివరాలు తెలియచేసింది. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్...
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్పై డ్రోన్లతో సర్వే
థానే : ముంబై -హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం అయింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన గ్రామస్తులకు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదన గురించి సోమవారం అధికారికంగా...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య...
ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఆధునిక లాంజ్
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఒకటో ప్లాట్ఫారంలో ప్రయాణికుల కోసం ప్రపంచ స్థాయి అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన హాలును రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ఏర్పాటు చేసింది. రైలు...
రాజు ఆత్మహత్యలో అనుమానాలకు తావు లేదు
రైలు డ్రైవర్లు, రైతులు, రైల్వే కార్మికులు ప్రత్యక్షంగా చూశారు
ఆత్మహత్య కేసులో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులున్నారు
సాక్షులు వెల్లడించిన విషయాలు వీడియో గ్రఫీ చేశాం
డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీకి చెంది న...
రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ
వరంగల్ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్కు బాధ్యత అప్పగింత
నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై శుక్రవారం నాడు హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు...