Saturday, April 27, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Telangana Reports 357 new corona cases in 24 hrs

81 వేలు దాటిన క్రియాశీల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో ముందు రోజు 10 వేలకు దిగువన నమోదైన కరోనా కొత్త కేసులు మరోసారి 12 వేలు దాటాయి. క్రమేపీ పెరుగుతోన్న క్రియాశీల కేసులు 81 వేలు దాటి ఆందోళన...
India Reports 2483 new corona cases

దేశంలో కొత్తగా 12,249 కరోనా కేసులు

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 12,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి...
9923 new covid cases reported in india

కరోనా కొత్త కేసులు తగ్గుదల

న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు 10 వేల దిగువకు చేరాయి. పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 70 వేల పైకి...
Harish Rao started a 50-bed hospital in Manthani

మంథని అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: మంత్రి హరీశ్ రావు

  మంథని: మంథని పట్టణంలో 50 పడకల మాత శిశు హాస్పిటల్ (ఎంసి హెచ్)ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్,...
Private Travels bus overturns, 22 injured

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

శ్రీకాకుళం :  జిల్లాలోని నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది....
శరవేగంగా పట్టణీకరణ మొదటిపేజీ తరువాయి నీతి అయోగ్ నివేదిక వివరించింది. తెలంగాణ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (45.23%) నగరాలను ఆర్థిక వృద్ధి ఇంజిన్‌లుగా పరిగణిస్తున్న నీతి పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక కార్యకలాపాలు, భారీగా వచ్చే ఆదాయంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పెరిగిందని వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పట్టణాల విస్తీర్ణం 3 శాతం కంటే తక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ, అదే ప్రాంతం రాష్ట్ర జిడిపిలో మూడింట రెండువంతుల వాటాను అందిస్తున్నది. అందుకే గ్రామాల నుంచి పట్టణాల్లో నివాసం ఉండడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక’లో భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను ‘మెర్సర్’ గుర్తిస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించాలన్న ప్రభుత్వ ఆసక్తికి ఇది నిదర్శనంగా నిలస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొనుగోలు శక్తి సూచీ, భద్రతా సూచీ, ఆరోగ్య సంరక్షణ సూచీ, జీవన వ్యయం సూచీ, ఆస్తి ధర ఆదాయ నిష్పత్తి సూచీ, ట్రాఫిక్ ప్రయాణ సమయ సూచీ, వాతావరణ సూచీలలో నగరం అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం దేశంలోని ఏ ఇతర పట్టణ ప్రాంతంతో పోటీ పడనప్పటికీ నాణ్యత, ఆర్థిక పోటీతత్వాన్ని సాధించడానికి ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలవడం గమన్హారమని నీతిఆయోగ్ పేర్కొంది.

శరవేగంగా పట్టణీకరణ

  2025 నాటికి తెలంగాణలో సగం జనాభా పట్టణాల్లోనే 2050 నాటికి ఇతర రాష్ట్రాలు ఈ స్థాయికి జీవన నాణ్యత సూచీలో హైదరాబాద్ అత్యుత్తమ నగరం: నీతి అయోగ్ నివేదిక మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని రాష్ట్రాల కంటే వేగంగా...
INSACOG alerted on increase in Covid cases

కరోనా కేసుల పెరుగుదలపై ఇన్సాకాగ్ అప్రమత్తం

జీనోమ్ సీక్వెన్సింగ్‌కు భారీ సంఖ్యలో శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలకు సూచన న్యూఢిల్లీ : గత వారం రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్న జిల్లాలు, ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో శాంపిల్స్ జీనోమ్...

‘సహజీవన’ దాంపత్యం

పెళ్లి మన సమాజం పరమ పవిత్రంగా భావించే వ్యవస్థ. సాంసారిక జీవనానికి మూలంగా అది వర్ధిల్లుతున్నది. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జంట మనుగడ సాగించి సంతానోత్పత్తి ద్వారా సృష్టిని కొనసాగించడానికి వొక అనివార్యమైన...
India Reports 2568 new corona cases

దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు

  ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటలలో 13,216 కరోనా కేసులు నమోదుకాగా 23 మంది చనిపోయారు. మహారాష్ట్ర(4165), ఢిల్లీ(1797), కేరళ(3253)రాష్ట్రాలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి...
917 new covid cases reported in delhi

అమాంతం పెరిగిన కరోనా కొత్త కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది. ముందు రోజు...
Telangana Reports 99 corona cases in 24 hrs

దేశంలో కొత్తగా 12,213 కరోనా పాజిటివ్ కేసులు….

  ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 12,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారని కేంద్ర...

శ్రీలంకలో అదానీమోడీయం `

ప్రధాని మోడీకి, గుజరాత్ పారిశ్రామిక వాణిజ్య సామ్రాట్టు గౌతమ్ అదానీకి గల అసాధారణ మైత్రి గురించి తెలియనివారు ఉండరు. ఈ బంధం అన్ని ప్రభుత్వ నియమాలనూ దాటిపోయి ఇప్పుడు ఆర్ధికంగా దివాలా...
India reports 6,809 fresh Covid cases

మళ్లీ 8 వేలకు పైగా కరోనా కొత్త కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మరోసారి 8 వేలకు పైగా రాగా, ముందు రోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం 4.40...

సాహస యాత్ర 2.0

 అందరూ చిమ్మచీకటిని నిందిస్తూ కూచొనేవారే అయినప్పుడు అది మరింత చిక్కనై వారి సహనాన్ని పరీక్షిస్తుంటుంది. మరిన్ని జడలు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తుంది. అటువంటప్పుడే కాంతి ఖడ్గధారుల అవసరం కలుగుతుంది. ఎంతో విజ్ఞతతో నిర్మించి...
More facilities for retired CJI Supreme Court judges

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే : సుప్రీం వెల్లడి

  న్యూఢిల్లీ : సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహం గానే పరిగణిస్తామని సుప్రీం మంగళవారం పేర్కొంది. అంతేకాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. 2009...
Telangana health department

ఆరోగ్య తెలంగాణ

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి ప్రజల ముంగిటకు సూపర్ స్పెషలిటీ సేవలు మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో వెల్లడించిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె....

కరెంట్ అఫైర్స్: ఈ గవర్నెన్స్‌లో తెలంగాణకు ఐదో ర్యాంకు

తుర్కియే ఆందోళనలు న్యాయబద్ధమైనవే: నాటో చీఫ్ నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్‌ల చేరికపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తుర్కియే (టర్కీ) లేవత్తిన భద్రతాపర ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్...

మళ్లీ కరోనా?

  దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...

దేశంలో కొత్తగా 8084 కరోనా కేసులు

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8084 కరోనా కేసులు నమోదుకాగా పది మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు...
Two brothers dead with illness

ఏమైందో ఏమో కానీ….. ఇద్దరు అన్నదమ్ములు మృతి

Khammam news ఖమ్మం: రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పాపటపల్లి గ్రామంలో లీలాప్రసాద్-మాధవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ...

Latest News