Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
గుంటూరులో దారుణ హత్య…
అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...
పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య
హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...
వారాసిగూడలో బాలిక దారుణహత్య…
హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు....
దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా పారమానుపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....
వాసాలమర్రిలో అనుమానాస్పద ఆత్మహత్యలు
ఉరి వేసుకొని మహిళ, కడుపు నొప్పి బరించలేక యువకుడు బలవన్మరణం
మనతెలంగాణ/తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వాసాలమర్రి గ్రామంలో మహిళ, యువకుడు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది....
ఔటర్ రింగ్రోడ్డుపై రోడ్డు ప్రమాదం…
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ పరిదిలోని పెద్ద గోల్కొండ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది....
ఎంబిబిఎస్ విద్యార్థి దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి : ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని...
మనస్తాపంతో యువతి ఆత్మహత్య…
దుండిగల్: మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలోని దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో వివాహం చేయడంలేదని మనస్తాపానికి లోనైనా యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దుండిగల్ మున్సిపాలిటీ, ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న...
ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి
కృష్ణా: ట్రాక్టర్ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...
ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని తండ్రి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల : ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పరిధిలోని బండపల్లిలో జరిగింది. పోలీసులు...
కొత్త సంవత్సరం వేడుకల్లో విషాదం.. ముగ్గురు మృతి
నెల్లూరు: కొత్త సంవత్సరం తమ జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ కోరుకుంటారు.. కానీ, జిల్లాలోని వాకాడు మండలంలో న్యూ ఇయర్ విషాదాన్ని నింపింది. తిరుపతి జీవకోనకు చెందిన కొందరు నూతన సంవత్సర వేడుకలు...
ఇసుక లారీకి విద్యార్థి బలి
స్టూడెంట్స్ను తీసుకెళుతున్న ఆటోను ఢీకొట్టడంతో మూడు సార్లు పల్టీ
లారీ టైరు కింద తల నుజ్జయి అక్కడికక్కడే మరణించిన అవంత్కుమార్
ఆటోను లారీ ఢీకొని విద్యార్థి మృతి
ఆరుగురు విద్యార్థులకు గాయాలు
బోడుప్పల్ : రోడ్డు ప్రమాదంలో ఓ...
మురికి గుంటలో మృత శిశువు
కల్వకుర్తి రూరల్ : మురికి గుంటలో ఓ మృత శిశువు పడి ఉన్న ఘటన కల్వకుర్తి పట్టణంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అశోక సినిమా హాల్ వెనుక భాగంలో...