Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: మండలి చైర్మన్ గుత్తా పైర్
నల్లగొండ: తెలంగాణలో ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికార సాధనతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని వాళ్లు వస్తే సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో సాగుతున్న...
కన్నడ ‘పాల’లో ‘కషాయం’
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వివాదాన్ని రాజేస్తోంది. బెంగళూరు రిటైల్ మార్కెట్లో తమ పాలు, పెరుగు అమ్మకాలనుప్రారంభిస్తున్నట్లు ఈనెల...
కలిసొచ్చే పార్టీలతో పొత్తు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతామని సోనియాగాంధీ మంగళవారం తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ...
ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు
భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్...
గాండ్రింపులు గణనీయం
మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
రాష్ట్రపతి నాయకత్వ పటిమ భేష్
యుద్ధ విమాన పయనంపై మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి జీ ధీరవనితగా అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని ప్రధాని నరేంద్ర మోడీ కితాబు ఇచ్చారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ సుఖోయ్ యుద్ధ విమానంలో...
మనది పురోగామి దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300...
కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడి మునిమనవడు
చెన్నై : ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు. దక్షిణాదిలో మరింతగా విస్తరించాలని బీజేపీ లక్షంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే...
బిజెపిలో చేరి నా కుమారుడు తప్పుచేశాడు: ఎకె ఆంటోని
న్యూస్డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరాలని తన కుమారుడుఅనిల్ కె ఆంటోని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు....
విజయ్ చౌక్ వరకు విపక్షాల తిరంగా ర్యాలీ..
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమని, వాటి ని ఏమాత్రం పాటించదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అదానీ వ్యవహారంలో జెపిసి విచారణకు...
ఆర్థికం కాదు, సామాజికమే!
బంధాలు బలపడుతున్నాయి. ఇష్టావిలాస పాలనతో దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్ష వేదిక నిర్మాణం వేగం పుంజుకొంటున్నది. ఈ దిశగా మరొక ముఖ్యమైన ఘట్టం...
8న కర్నాటకలో తొలి బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన అభ్యర్థుల తొలి జాబితాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నది. ఢిల్లీలో మే 7న బిజెపి...
డిగ్రీలేని వ్యక్తికేమో అత్యున్నత ఉద్యోగం: ఎంఎల్ సి కవిత
దేశంలో నిరుద్యోగం రేటు 7.8 శాతం
న్యూఢిల్లీ: తెలంగాణ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శలు చేశారు. మోసపూరిత హామీలతో యువతను కూడా దగా...
సమాచారం అడగడమే నేరమా?
ప్రధాని మోడీపై ఈగ వాలనివ్వరాదని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఈనిపుల్ల కదిపినా వారిని శిక్షించాలని గుజరాత్ న్యాయస్థానాలు కూడబలుక్కున్నాయా? ఈ ప్రశ్న తలెత్తడానికి ఆస్కారం కలగడం అత్యంత బాధాకరం. భారత్ ఆది నుంచి...
కశ్మీర్లో బుల్డోజర్ రాజకీయాలు
కశ్మీర్లో పత్రికలపైన, పౌరులపైన హింస పెరిగిపోయింది. భావప్రకటనా స్వేచ్ఛపై కోత పడింది. వివాదాస్పద ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంగా భారత ప్రభుత్వం దీన్ని సమర్థిస్తోంది. సుహైల్ అహ్మద్ షాకు, అతని కుటుంబానికి ఇరవై ఏళ్ళుగా...
బిజెపి మనకు అవసరమా?
మన తెలంగాణ/హైదరాబాద్: విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్రమోడీపై కెటిఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన గురువారం ట్వీట్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపుబోర్డు, మెట్రో రెండో దశ...
రాహుల్కు జర్మనీ సంఘీభావంపై డిగ్గీ ధన్యవాదాలు (వీడియో)
న్యూస్డెస్క్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధింపు, తదనంతరం పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటుకు సంబంధించి స్పందించినందుకు జర్మనీ విదేశాంగ మంత్రికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ధన్యవాదాలు...
వృద్ధి పెరిగినా తగ్గని నిరుద్యోగం
భారత్కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్కు చెందిన ఎకానమిస్ట్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. “ భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది...
బుకర్ జాబితాలో ‘పైర్’
రచయితగా చచ్చిపోయాను’ అని పెరుమాళ్ మురుగన్ ప్రకటించిన ఎనిమిదేళ్ళ తరువాత ఆయన రాసిన ‘పైర్’ నవల అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పరిశీలన దీర్ఘ జాబితాలో చోటు సంపాదించింది. ఈ తమిళ రచయిత 2013లో...
విత్తన ధరలకు రెక్కలు
హైదరాబాద్: బహుళజాతి విత్త న కంపెనీ లాబీల ఒత్తిళ్లకు కేంద్రం తల వంచింది. చడీ చప్పుడు లేకుండా సర్కారు పత్తి రైతుల నెత్తిన విత్తన ధరల పిడుగులు కురి పించింది. కేంద్ర వ్యవసాయశాఖ...