Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు
సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన జిఎం గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛత పక్షోత్సవాల’ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్...
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా !
హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రతిపాదనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్లో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్వేలను ఏర్పాటు...
‘నా భర్త నాకు కావాలి.. లేకుంటే నేనూ చచ్చిపోతా’: నిందితుడు రాజు భార్య
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు...
చిన్నారిని హత్య చేసిన కీచకడు ఆత్మహత్య..
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు...
మేఘ విచ్ఛిత్తికి మోక్షగుండం విరుగుడు
20వ శతాబ్దం మొదట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్కు చీఫ్ ఇంజినీరుగా పని చేశారు. హైదరాబాద్ను మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారు. 1908లో స్వచ్ఛంద...
నగరానికి మరో 4 రోజులు వాన గండం
ఇప్పటీకే వణికుతున్న నగరవాసులు
పట్టించుకోని పాలక మండలి
హైదరాబాద్: కుండపోత వర్షానికి భాగ్యనగరం అతులాకుతలం అవుతోంది. ఇప్పటీకే గత 4 రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటకే జలదిగ్భందనంలో...
రేపటి నుంచి మెట్రో సేవలు పొడిగింపు
ఉదయం 7గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు
ఆఖరి స్టేషన్కు 11.15 గంటలకు చేరుకోనున్న సర్వీసులు
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి మరో...
భుజాలపై మోసుకొచ్చినా దక్కని ప్రాణం..
వికారాబాద్: అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి...
అఫ్ఘన్ పౌరుల దుస్థితికి అద్దంపట్టే చిత్రం..
అఫ్ఘనిస్తాన్ పౌరుల దుస్థితికి అద్దంపట్టే చిత్రం ఇది. రైలులో సాధారణ బోగీని తలపిస్తున్న ఇది అమెరికా సైనిక విమానం. కాబూల్ నుంచి అమెరికా వెళ్లాల్సిన ఈ విమానంలో ఏకంగా 640మంది ప్రయాణించారు. అయితే...
దక్షిణ మధ్య రైల్వే… విజయవాడ టు ఉప్పలూరు డబుల్ లైన్ ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ టు ఉప్పలూరు
విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ ప్రారంభం
221 కిమీల మేర ఈ ప్రాజెక్టులో
ప్రస్తుతం 141 కిమీ మేర పనులు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే డివిజన్లోని విజయవాడ...
కాబూల్లో దారుణ పరిస్థితులు.. (వీడియో)
కాబూల్:అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.తీవ్ర భయాభ్రాంతులకు గురైన ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో ప్రజలు...
ఐఆర్సిటిసి బిజినెస్ ఆఫర్
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సిటిసి) మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. ఐఆర్సిటిసి బుకింగ్ ఏజెంట్గా నెలకు రూ.80,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. మీరు ఐఆర్సీటీసీ ఆథరైజ్డ్...
మధ్యప్రదేశ్లో 1200 ఊళ్లు జలమయం
భోపాల్: మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 1200కు పైగా గ్రామాలు జలవిలయంతో దెబ్బతిన్నాయి. పలు చోట్ల అత్యంత వేగంగా దూసుకువచ్చిన వరదలతో గేట్లు ఇళ్లు దూర ప్రాంతాల వరకూ కొట్టుకుపొయ్యాయి. దాదాపు...
భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం చొరవ తీసుకోవాలి
లోక్సభలో ప్రస్తావించిన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి కోట అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కేబుల్ కార్ (రోప్వే) నిర్మాణం చేపట్టాలని రూల్ 377 క్రింద లోక్సభలో భువనగిరి ఎంపి...
మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
ఇరుక్కున్న ప్రయాణికురాలు
మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
అధికారులు, ప్రయాణికుల ప్రశంసలు అందుకున్న కానిస్టేబుల్ దినేష్ సింగ్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. దీంతో అతనిపై అధికారులు, ప్రయాణికులు...
రాష్ట్ర సాధనలో జైపాల్రెడ్డి పాత్ర చాలా కీలకమైనది: రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్రెడ్డి పాత్ర చాలా కీలకమైందని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి రేవంత్రెడ్డి అన్నారు. నెక్లెస్రోడ్డులో మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి రెండో వర్థంతి సందర్భంగా రేవంత్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు...
ఎంఎల్ఎ దాస్యం వినయ్భాస్కర్కు జరిమానా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ దాస్యం వినయ్భాస్కర్కు నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం నాడు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి...
బంగ్లాదేశ్కు భారత్ ఆక్సిజన్
న్యూఢిల్లీ: భారత్ 200 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను బంగ్లాదేశ్ కు సరఫరా చేసింది. భారతీయ రైల్వేల ఆధ్వరంలో నడుస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు శనివారం జార్ఖండ్లోని టాటానగర్ నుంచి బయలుదేరింది....
రేపు ఎనిమిది ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ తక్కువ నమోదైన నేపథ్యంలో లింగంపల్లి- హైదరాబాద్ మధ్య నడిచే ఎనిమిది ఎంఎంటిఎస్ రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం...