Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
సాహస యాత్ర 2.0
అందరూ చిమ్మచీకటిని నిందిస్తూ కూచొనేవారే అయినప్పుడు అది మరింత చిక్కనై వారి సహనాన్ని పరీక్షిస్తుంటుంది. మరిన్ని జడలు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తుంది. అటువంటప్పుడే కాంతి ఖడ్గధారుల అవసరం కలుగుతుంది. ఎంతో విజ్ఞతతో నిర్మించి...
సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే : సుప్రీం వెల్లడి
న్యూఢిల్లీ : సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహం గానే పరిగణిస్తామని సుప్రీం మంగళవారం పేర్కొంది. అంతేకాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. 2009...
ఆరోగ్య తెలంగాణ
జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి
ప్రజల ముంగిటకు సూపర్ స్పెషలిటీ సేవలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో వెల్లడించిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె....
కరెంట్ అఫైర్స్: ఈ గవర్నెన్స్లో తెలంగాణకు ఐదో ర్యాంకు
తుర్కియే ఆందోళనలు న్యాయబద్ధమైనవే: నాటో చీఫ్
నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ల చేరికపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తుర్కియే (టర్కీ) లేవత్తిన భద్రతాపర ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్...
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
దేశంలో కొత్తగా 8084 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8084 కరోనా కేసులు నమోదుకాగా పది మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు...
ఏమైందో ఏమో కానీ….. ఇద్దరు అన్నదమ్ములు మృతి
Khammam news
ఖమ్మం: రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పాపటపల్లి గ్రామంలో లీలాప్రసాద్-మాధవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ...
మీడియా ముందు బోరుమన్న స్వప్న సురేశ్
బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ జూన్ 11న కేరళ ముఖ్యమంత్రి విజయన్పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ పాలక్కాడ్లో మీడియా ముందు విరుచుకుపడ్డారు.
పాలక్కాడ్(కేరళ): ముఖ్యమంత్రి పినరయి విజయన్పై తన వైఖరిని...
ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్కు పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ శనివారం లేఖ రాశారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని కాన్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని ఆమె సిఎం...
కరోనా కేసుల పెరుగుదలపై భయపడనక్కర లేదు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంపై భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు శనివారం భరోసా ఇచ్చారు. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్ ఏదీ కనబడలేదని, ఇంతవరకు పెరుగుతున్న...
దేశంలో కొత్తగా 8329 కరోనా కేసులు….
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8329 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా పది మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క...
16వ రాష్ట్రపతి ఎన్నిక
భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనితో మీడియాలో, బయట ఈ విషయంలో చర్చ ఊపందుకోనున్నది. రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల...
భారత్ లో కొత్తగా 7,584 కోవిడ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారతదేశం దాదాపు మూడు నెలల్లో 7,584 కొత్త కోవిడ్ కేసులతో... అత్యధిక రోజువారీ పెరుగుదలను నమోదు చేసింది, దేశంలోని అనేక ప్రాంతాలలో తాజా పెరుగుదల కనిపించింది. అదే సమయంలో 24 మరణాలు...
సీఎన్జీ ర్యాలీని నిర్వహించిన ఏజి అండ్ పి ప్రథమ్
కడప: భారతీయ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) పరిశ్రమలో అగ్రగామి సంస్ధ, ఏజీ అండ్ పీ ప్రథమ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కడపలో ‘గ్రీన్ వీల్స్ సీఎన్జీ ర్యాలీ’ని నిర్వహించింది. గ్యాస్...
మళ్లీ 7 వేల పైగా భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్నాళ్ల నుంచి నిత్యం నాలుగు వేల కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. వరుసగా...
కరోనా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 4 వేలకు సమీపం లోనే నమోదవుతోన్న రోజువారీ కేసులు తాజాగా 5 వేలకు పైగా...
దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు మోడల్
సిఎం కెసిఆర్ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా
ప్రభుత్వాలపై ఒత్తిడి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ, మోడీ ప్రభుత్వం
రైతులకు ఇచ్చిన హామీల అమలుకు మళ్లీ పోరాటం, ఢిల్లీలో జాతీయ రైతు...
‘మేజర్’కు దేశమంతా మంచి పేరు వచ్చింది
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్...
ముంబైలో 130 శాతం పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 800 తగ్గుదల కనిపించడం కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు క్రియాశీల...
కేంద్రం ‘వస్త్ర’శస్త్రం
టెక్స్టైల్స్ పార్కులపై కేంద్రం కొత్త కుట్ర
49% వదులుకుంటేనే
‘పిఎం మిత్ర’ పథకం ద్వారా అనేక
కొత్త మార్గదర్శకాలు జారీ
అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల
ప్రాధాన్యత తగ్గించడమే పథకంలో
రాష్ట్ర ప్రభుత్వాలు చేరాలంటే...