Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
గ్రామాల్లో 37 శాతం , అర్బన్ లో 19 శాతం మంది విద్యార్థులకు చదువుల్లేవు
కొన్ని పదాలైనా చదవలేని అసమర్ధతలో 48 శాతం మంది
లాక్అవుట్ ప్రభావంతో విపరీత పరిణామాలపై స్కూల్ సర్వే
న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభ కాలంలో సుదీర్ఘకాలం దేశం లోని పాఠశాలలను మూసివేయడంతో విపత్తు పరిణామాలు...
తెలంగాణ బిజెపి నాయకులు డమ్మీలు
బండి సంజయ్ బకరా నెం.1, ఈటల రాజేందర్ బకరా నెం.2
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ధ్వజం
హైదరాబాద్: తెలంగాణ బిజెపి నాయకులు డమ్మీలని.. బండి సంజయ్ బకరా నెం.1, ఈటల రాజేందర్ బకరా నెం.2...
పెగాసస్ హ్యాకింగ్ కేసులో రెండో అఫిడవిట్కు కేంద్రానికి మరింత సమయం
విచారణ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణల కేసులో రెండో అఫిడవిట్ సమర్పించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. దీనిపై మంగళవారం విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ...
నిష్పాక్షిక, సంఘటిత విద్యతోనే దేశం అభివృద్ధి
విద్యారంగంలో ఐదు కీలక ఆవిష్కరణలను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : దేశంలో మన విద్యారంగం ప్రసంచ స్థాయిలో నాణ్యత సాధించాలంటే విద్యాబోధనఅభ్యాసప్రక్రియ నిరంతరం పునరిర్విచించబడడం, పునర్విధ రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని...
ఆలయ భూములకు దేవుడే యజమాని… పూజారి కాదు : సుప్రీం
న్యూఢిల్లీ : ఆలయ భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని...
అతన్నే పెళ్ళి చేసుకుంటా: రాశీఖన్నా
హైదరాబాద్: ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా తనను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. ''నేను పెళ్లి చేసుకునే వాడు నాలాగే దేవుడిపై నమ్మకంతో పాటు అధిక భక్తిభావం కలిగి ఉండాలి. నాకు కాబోయే భర్త...
సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు
‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’
కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...
అవి పాత ప్రాజెక్టులే
గెజిట్లో అనుమతులు లేనివిగా పేర్కొన్న 11 గోదావరి బేసిన్ ప్రాజెక్టులు ఉమ్మడి ఎపిలోనివే
తెలంగాణ వాటా 967.94టిఎంసిలలో 758.76టిఎంసిల ప్రాజెక్టులకు సిడబ్లూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి
అవి తెలంగాణ వాటాకు లోబడినవే...
ఒక పర్యటన అనేక సమాధానాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరు రోజుల హస్తిన పర్యటన అనేక సమాధానాలిచ్చింది. ప్రత్యేకించి, ఈ పర్యటన కేంద్రంతో కెసిఆర్ వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్రంతో సామరస్యపూర్వక...
‘నీట్’ ఆదివారమే
నీట్ పరీక్ష రద్దుకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : ఈ నెల 12వ తేదీన జరగాల్సిన మెడికల్ నీట్ యుజి పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పరీక్ష ప్రక్రియలో తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని,...
అఫ్గాన్లో తెరచుకున్న వర్శిటీలు
బాలికలకూ, బాలురకూ మధ్య పరదాలు
బాలికలకు మహిళా అధ్యాపకులే బోధించాలి : తాలిబన్ల ఆంక్షలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్లో ప్రైవేట్ యూనివర్సిటీలు సోమవారం తెరుచుకున్నాయి. అయితే, తాలిబన్ల ఆంక్షలమేరకే వాటిలో విద్యాబోధన జరగాలి. గత తమ...
3306 కిలో మీటర్లను జాతీయ రహదారులుగా గుర్తించాలి: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం కెసిఆర్ పలు ప్రతిపాదనలు సమర్పించారు....
బిజెపికి రైతులే బుద్ధి చెప్పాలి: పెద్ది సుదర్శన్ రెడ్డి
కరీంనగర్: కమలాపూర్లో మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటెల వ్యాఖ్యలకు సుదర్శన్ రెడ్డి రీకౌంటర్...
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,10,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 38,948 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య,...
ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు?
గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయసభలు సమావేశం కానున్నట్టు సమాచారం
నియమం ప్రకారం ఈ నెల 25లోపు అసెంబ్లీ సమావేశాలు మొదలుకావాల్సి వుంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం...
అమ్మకానికి దేశం
అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్
యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
స్కామ్ నిరూపిస్తే ఉరేసుకుంటా
కేంద్రానికి టిఎంసి ఎంపి సవాలు
కోల్కతా : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే ఉరి వేసుకుని చనిపోతానని టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సవాలు విసిరారు. బొగ్గు స్కామ్కు సంబధించి ఆయనపై...
నకిలీ టీకాలపై కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను కట్టడి చేసే వ్యాక్సిన్లు అందుబాటు లోకి వస్తుండగా మరో వైపు నకిలీ టీకాలు మార్కెట్ లోకి ప్రవేశిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలనే ప్రపంచ ఆరోగ్యసంస్థ వీటిపై హెచ్చరించగా...
44 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: విద్యాబోధనలో వినూత్న పద్ధతులను అవలంబించి విద్యార్ధుల జీవితాలను సుసంపన్నం చేయడానికి అంకితభావంతో కృషి చేసిన దేశం లోని 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆదివారం జాతీయ ఉత్తమ...
పద్ధతి ప్రకారమే జడ్జిల ఎంపిక
కాదనడం అనుచితమే
లాయర్ పిటిషన్ కొట్టివేత
రూ 5 లక్షల వ్యయ జరిమానా
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంపిక
ఆరోపణలున్నాయని దాఖలైన వ్యాజ్యం
న్యూఢిల్లీ : అనుభవం, ప్రతిభ వంటి పలు అంశాలను పరిగణనలోకి...