Home Search
ఘర్షణ - search results
If you're not happy with the results, please do another search
గాంధీపై ద్వేషం గాడ్సేవాదులకు లాభం
భారత జాతిపితగా మహాత్మాగాంధీ, రాజ్యాంగ పితగా బి. ఆర్.అంబేడ్కర్ ప్రజల చేత గౌరవించపడుతున్నారు. అణగారిన వర్గాలకి హక్కులు కల్పించేందుకు అంబేడ్కర్ విశేష కృషి చేయగా, దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ శాంతియుత మార్గంలో...
రిపబ్లిక్ ‘ఢీ’
పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ
గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు
తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా...
సిగ్గుపడుతున్నా, నేనే బాధ్యత వహిస్తా
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింసపై యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారినందుకు తాను సిగ్గుపడుతున్నానని, దానికి తానే బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర...
దారికిరాని చైనా!
గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే....
కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం
హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు మహా వీరచక్ర పరస్కారాన్ని ప్రకటించింది. గతేడాది లఢఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో...
డ్రాగన్ దుస్సాహసం
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్లో మరో గ్రామాన్ని నిర్మించిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర...
21 బైక్ అంబులెన్సులు సిఆర్పిఎఫ్కు అందజేత
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత మారుమూల ప్రాంతాలు, తిరుగుబాటు బాధిత ప్రాంతాలలో ఘర్షణల సందర్భంగా గాయపడిన సిఆర్పిఎఫ్ సిబ్బందిని వైద్య చికిత్సల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు డిఆర్డిఓ ప్రత్యేకంగా రూపొందించిన బైక్ అంబులెన్సులను...
అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ
అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ
దేశవ్యాప్తంగా అల్లర్లకు కుట్ర: ఎఫ్బిఐ హెచ్చరిక
వాషింగ్టన్: మరికొద్ది రోజుల్లో పదవినుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్ డిసి ప్రాంతంలో అత్యవసర...
ఫిబ్రవరి 1నుంచి బడులు
ఫిబ్రవరి 1నుంచి 9, ఆపై తరగతులకు
మరింత ప్రయోజనకరంగా ధరణి
పాస్పోర్ట్ ఆధారంగా ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్లకు అవకాశం
మార్పులు, చేర్పులు వారం రోజుల్లో పూర్తి చేయాలి
సాదా బైనామాలను కలెక్టర్లు స్వయంగా పరిష్కరించాలి
రెవెన్యూ సంస్కరణల వల్ల స్పష్టత వస్తోంది
ధరణి...
లడఖ్లో చైనా సైనికుడి చొరబాటు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ మీదుగా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక చైనా సైనికుడిని తూర్పు లడఖ్లో భారతీయ సైన్యం శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. గత మూడు నెలల్లో ఈ రకమైన అక్రమ...
అమెరికా అభాసు
అమెరికా అభాసు.. పార్లమెంట్ భవనంలో ట్రంప్ మూకల అరాచకం
‘కేపిటల్’ ముట్టడి, ఘర్షణల్లో నలుగురు దుర్మరణం ఒక మహిళ పోలీసు కాల్పుల్లో, ముగ్గురు ఇతర ఘటనల్లో
అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణకు పార్లమెంట్ సమావేశం జరుగుతుండగానే...
2020 చీకటి, వెలుగులు!
డిసెంబర్ 31 వస్తుందంటే చాలు, ప్రతి ఒక్కరి మదిలో ఒకింత బాధ మరో వైపు సంతోషం పులకరిస్తుంది. సంవత్సరంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇంత తొందరగా సంవత్సరం అయిపోయిందా అని బాధపడుతూనే,...
ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ జమీర్ మృతి
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్: ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో పాతకక్ష్యలతో రాజకీయ ప్రత్యర్థులైన ఫరూక్ అహ్మద్, వసీం వర్గాల మధ్య పరస్పరం ఘర్షణ చోటుచేసుకున్న క్రమంలో సహనం కోల్పోయిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కాల్పులు...
రోడ్డుపై సికింద్రాబాద్ బిజెపి నేతల కొట్లాట
హైదరాబాద్: సికింద్రాబాద్ బిజెపిలో కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. అంతర్గత విభేదాలు కారణాలతో కార్యకర్తలు రోడ్డుపైనే కొట్లాటకు దిగారు. పరస్పరం దాడులు చేసుకుని ఒకరినొకరు దూషించుకున్నారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై...
మిస్సైల్ కన్నా సెల్ మహాముదురు
మిలిటరీ లిటరరీ సభలో రక్షణ మంత్రి
చండీగఢ్ : మనిషి చేతుల్లోని సెల్ఫోన్ ఇప్పుడు మిస్సైల్ కన్నా అత్యంత సమర్థవంతం అయి కూర్చుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశాల మధ్య ప్రచ్ఛన్న...
ఉప్పుగూడలో భూవివాదం
హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కాళికామాత దేవాలయానికి సంబంధించిన సర్వేనంబర్లు 24,25,26లోని 7.13 ఎకరాల భూమి తనదిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి ఓ...
దేశ రక్షణ కోసం సర్వ సన్నద్ధం
దేశ రక్షణ కోసం సర్వ సన్నద్ధం
యుద్ధ సన్నాహాలలో త్రివిధ దళాలు
రక్షణ దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని రక్షణ దళాల ప్రధానాధికారి(సిడిఎస్) జనరల్...
భారత్ బంద్ ప్రశాంతం
బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
భార్యను పొడిచి…. శవం దగ్గర వీడియో గేమ్స్ ఆడుతూ…
జైపూర్: దంపతుల మధ్య గొడవ చెలరేగడంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యను పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి హత్య చేసిన సంఘటన రాజస్థాన్లోని జోద్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విక్రమ్...