Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్కు పట్టిన శని వదిలింది.. పీడ వీరగడయ్యింది
ఖమ్మం : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీకి పట్టిన పీడ, శని విరగడ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పార్టీలో ఇంతకాలం ఉన్న నేతలనే...
ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తాం
ఖమ్మం : ఖమ్మం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన...
జనగర్జన పోస్టర్ విడుదల
దమ్మపేట : దమ్మపేట మండలం మందలపల్లి, రంగువారిగూడెం, జలవాగు, మారప్పగూడెం, పాత చీపురుగూడెం గ్రామాల్లో అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ శుక్రవారం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. జులై రెండో...
జన గర్జన సభను విజయవంతం చేయండి
కొత్తగూడెం అర్బన్ : జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే జనగర్జన సభను విజయంతం చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్లోని రైటర్ బస్తీలో...
పొంగులేటి చేరిక సభను విజయవంతం చేయండి
కారేపల్లి : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పొంగులేటి...
హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరిన రేవంత్
హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు. రేవంత్ ఆధ్వర్యంలో ఖమ్మం డిసిసి కార్యాలయంలో తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం జరుగనుంది. జూలై 2న ఖమ్మంలో తెలంగాణ జన...
ఉత్సాహంగా భట్టి పాదయాత్ర
ఖమ్మం : సిఎల్పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా,...
కాంగ్రెస్ ‘జనగర్జన’ సభకు భారీ ఏర్పాట్లు
ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న...
జన గర్జన సభను విజయవంతం చేయండి
ఖమ్మం : జూలై రెండవ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా...
తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి
దమ్మపేట/అశ్వారావుపేట : జులై 2వ తేదీన నిర్వహించే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువార ఏర్పాటు చేసిన ఆ...
జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...
జన గర్జన సభ ఏర్పాట్ల పరిశీలన
ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జూలై 2న ఆదివారం ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను...
జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు… టికెట్ ఇవ్వొద్దు..!
బిఆర్ఎస్ నేతల అభిప్రాయం
సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆయనకు ఇవ్వరాదని బిఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు....
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
టిపిసిసి అధ్యక్షుడితో పాటు పలువురిపై రాహుల్కు ఫిర్యాదు
మరోసారి బయటపడ్డ అంతర్గత కుమ్ములాటలు
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించం: అధిష్ఠానం హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎదుట తెలంగాణ కాం గ్రెస్ నాయకులు రచ్చ చేశారు....
మోడీకి అమెరికా మీడియా మొట్టికాయలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందులో భారత దేశంలో మానవ హక్కులు అమెరికా పత్రికా రంగానికి కీలకంగా మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి...
కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది
సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...
ఈటల అల్లుడు, కోడలు ముదిరాజులేనా?: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: ముదిరాజ్లంటే ఈటల రాజేందర్కు గౌరవం లేదని ఎంఎల్సి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఈటల రాజేందర్ తన కోడలు, అల్లుడిగా ముదిరాజ్లను ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. మంగళవారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు....
కెసిఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి
ఢిల్లీ: సిఎం కెసిఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై చర్చించామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత...
కర్నాటకలో ఐక్యతే బలంగా పని చేసింది: సంపత్
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సన్నద్ధతపై భేటీ జరుగుతుందని ఎఐసిసి కార్యదర్శ సంపత్ తెలిపారు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికల వ్యూహాలపై సమావేశం కానున్నారు. ఎన్నికల...
కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం… వర్కింగ్ ప్రెసిడెంట్లను పిలవకపోవడంతో
ఢిల్లీ: కాసేపట్లో టి కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం కానుంది. కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి కొందరికి మాత్రమే ఆహ్వానం ఉంది. ఈ సమావేశానికి మాణిక్ రావు థాక్రే, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు...