Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..
కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం,...
తిరుమల శ్రీవారి సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 17,233 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
కొమురవెల్లి మల్లన్నకు వెండి ద్వారాలు
493 కిలోలతో తాపడం
మన తెలంగాణ/కొమురవెల్లి : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వెండి కాంతులతో ధగధగలాడుతోంది. భక్తులు హుండీలో వేసిన వెండి కోరమీసాలు, తొట్టెలు,బాసింగాలను కరిగించి...
తిరుమల సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 13,099 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
భద్రాద్రి రామయ్య సన్నిధిలో కోమటిరెడ్డి
కొత్తగూడెం భద్రాద్రి: భద్రాద్రి రామయ్యను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి...
కార్తీ పౌర్ణమితో నగరంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నగరవాసులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. నగరంలోని శైవ దేవాలయాలతో పాటు ప్రధాన ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. నగరమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. పౌర్ణమి వెలుగులకు దివ్యల వెలుగులు...
తిరుమల తిరుపతి ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 31,995 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
భారీ వర్షాల మధ్య శబరిమల యాత్ర ప్రారంభం
పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ...
తిరుపతి శ్రీ గోవింద రాజు స్వామిని దర్శించుకున్న గవర్నర్..
తిరుమల: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం తిరుపతి శ్రీ గోవింద రాజు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం వేదపండితులు గవర్నర్ తమిళిసైకి ఆశీర్వాదవచనాలను అందజేశారు. అనంతరం...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 28,373 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు…
కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం,...
తిరుమల తిరుపతి సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 28,851 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
దొంగిలించిన అన్నపూర్ణ విగ్రహం.. వందేళ్ల తరువాత తిరిగి కాశీకి పయనం
న్యూఢిల్లీ : దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్కు తీసుకురాగా, గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.63 కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 33,310 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 32,816 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత
డెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం నుంచి మూసివేశారు. పూజారులు వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు,...
యాదాద్రి లక్ష్మి నృసింహునికి 37 తులాల బంగారం….
మంత్రి హరీష్ రావు పిలుపుతో స్వచ్ఛంధంగ యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సిలర్స్, కార్యకర్తలు ఐదుగురి సభ్యులతో యదాద్రికి బంగారం సేకరణ....
సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మికత సేవా భావానికి మారుపేరు మన సిద్దిపేట....
సిద్దిపేట:...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 32,375 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
4న తిరుమలో దీపావళీ ఆస్థానం..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 28,311 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల శ్రీవారిని 27,907 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...