Home Search
లా కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
గ్రూప్ 1 పరీక్షకు తొలిసారి బయోమెట్రిక్ ఫీచర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
బిఆర్ఎస్ అవతరణ క్రమం
‘జాతీయ పార్టీని ప్రారంభించాలన్నది తొందరపాటు నిర్ణయం కాదు’ అని టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించడంతో పాటు, త్వరలోనే...
ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు గుర్తులు, పేర్లను ఈసీకి సమర్పించాయి
ముంబై: శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు పార్టీ 'విల్లు మరియు బాణం' గుర్తును పోల్ ప్యానెల్ స్తంభింపజేయడంతో అధికారికంగా ఎన్నికల కమిషన్కు మూడు గుర్తులు మరియు పేర్లను సమర్పించాయి....
బిజెపికి ‘మును’గోడే!
ప్రలోభాల కోసం 200
కార్లు, 2వేల బైక్లు బుక్
చేశారు మావద్ద పక్కా
సమాచారం రాజగోపాల్
రెడ్డి స్వార్థం కోసమే
ఉప ఎన్నిక వచ్చింది మా
దగ్గర తాంత్రిక విద్యల్లేవు..
ఉన్నదంతా లోక్...
రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటెయ్యండి
మనతెలంగాణ/ హైదరాబాద్: మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బిజెపిలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని...
గ్రూప్ 1 ప్రిలిమినరీ హాల్ టిక్కెట్లు జారీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. హాల్టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వైబ్ సైట్లో పొందుపరిచి, ప్రత్యేక లింక్...
ఉయ్ఘర్ ముస్లింలపై తొలిసారి గళం విప్పిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు....
ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ తీర్మానం
హస్తినలో అందజేసిన ప్రతినిధి బృందం చట్టప్రకారం పరిశీలించి అనుమతిస్తామన్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్
పేరు మార్చుకునే హక్కు పార్టీలకు ఉందన్న వినోద్కుమార్
ఆ మేరకు సమాచారాన్ని ఇసికి ఇస్తే సరిపోతుంది
కొత్తగా రిజిస్రే ్టషన్ అవసరం లేదని...
కారు నేషనల్ గేరు
ప్రాంతీయం నుంచి జాతీయానికి సారు
ఢిల్లీ లక్షంగా నేడు జాతీయ పార్టీ పేరు ప్రకటన
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ
విస్తృతస్థాయి సమావేశం టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్గా
మార్చుతూ తీర్మానం విధివిధానాలపై స్పష్టం...
ఉచితాలు…వాటికయ్యే ఖర్చు, డబ్బు గురించి చెప్పాలి: ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఉచితాలు లేదా “రేవుడి” చర్చ ఉధృతంగా సాగుతున్నందున, ఎన్నికల సంఘం త్వరలో ఒక సంప్రదింపు పత్రాన్ని తేవాలని యోచిస్తోంది, ఇది రాజకీయ పార్టీలు అసెంబ్లీ లేదా జాతీయ ఎన్నికల ముందు చేసిన...
మును’గోడు’ విన్నదెవరు?
ఫ్లోరోసిస్ను శాపంగా
పాపం కాంగ్రెస్దే మిషన్
భగీరథకు నిధులివ్వాలన్న
నీతి ఆయోగ్ను ఖాతరు చేయని
కమలం పీడ విరగడ చేసిన
ఘనత టిఆర్ఎస్దే: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ...
7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఇసి
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్లోని మొకామ,...
ముహూర్తం దసరా
జాతీయ పార్టీపై 5న మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ప్రకటన
అదేరోజు తెలంగాణ భవన్లో 283మంది సభ్యులతో టిఆర్ఎస్ విస్తృతస్థాయి
సమావేశం జాతీయ పార్టీ ఏర్పాటుకు తీర్మానం టిఆర్ఎస్ పేరునే
మార్చుకోవాలని నిర్ణయం పరిశీలనలో...
ఏడుపాయల దేవస్థానంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
మెదక్: ఏడుపాయల దేవస్థానంలో అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత శనివారం పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆమెతో పాటు...
ప్రజల ఇంటికి న్యాయం
అడ్డుగోడలు, దించిన తెరలు తొలగిపోయి కళ్లకు, చెవులకు దారి ఏర్పడడం చిన్న పరిణామం కాదు. భారత రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛను నిరోధించే ఏ అవరోధమైనా అదృశ్యం...
ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు షాక్
ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు షాక్
పార్టీ గుర్తింపు, చిహ్నంపై ఉద్దవ్ పిటిషన్ కొట్టివేత
నిజమైన శివసేనగా షిండే వర్గం వాదన వినేందుకు ఈసికి అనుమతి
న్యూఢిల్లీ: మాజీ సిఎం ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు ఇచ్చింది. షిండే...
దేశానికి ఆదర్శంగా ముఖరా కే గ్రామం
హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ముఖరా కే గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామాన్ని చూసి, అధ్యయనం చేసి, ఆ మోడల్ ను అనుసరిస్తున్నాయి. ఆ...
ఎల్జీని కించపరిచే పోస్టులు తొలగించండి
ఢిల్లీ ఆప్కు హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ , ఆ పార్టీ నేతలు పలువురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా...
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివి: మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య, నిజాం...
బిసిల కోసం నిండుమనుసుతో పనిచేస్తున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. అంతకుముందే జలద్రుశ్యం వద్ద 15 అడుగుల కొండాలక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రులు...