Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
సింధు, సైనా ఔట్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పి.వి.సింధు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన సింధు కనీసం క్వార్టర్ ఫైనల్కు కూడా చేరకుండానే ఓటమి...
సమ్మక్క సారక్కలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: చాడ
హైదరాబాద్: ఆదివాసి ఇష్ట దైవం సమ్మక్క సారక్కలను కించపరిచే రీతిలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. కాకతీయ రాజులకు వ్యతిరేకంగా గిరిజన, ఆదివాసీల...
2022లో తొలి తుఫాను ‘అసని’
పుణె: ఈ ఏడాది తొలి తుఫాను మార్చి 21 నాటికి బంగాళాఖాతంలో ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం పేర్కొంది. ఇది తుఫానుగా మారిన తర్వాత, తుఫానను ‘అసని’ అని పిలుస్తారు. దీనికి...
ద.కొరియా కొత్త అధ్యక్షునికి మోడీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షునిగా ఎన్నికైన యూన్ సోక్ యుతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. భారత్-కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రత్యేకంగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో...
వాహనాలు చూస్తే ఒక్క శాతం… కానీ ప్రమాదాల మరణాల్లో నెం.1: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రపంచంలో భారత్ వాహనాలు 1 శాతమే, కానీ 11 శాతం రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలతో నెంబర్ 1గా మన దేశం నిలుస్తోందని మల్కాజిగిరి నియోజవర్గం కాంగ్రెస్ సభ్యుడు అనుముల...
‘అంగడి బడి’-అద్భుత ప్రయోగం
‘Literacy Combats Poverty, Improves Health and Promotes Social Development’ READ educational trust, South Africa ‘విద్యా ధనం శ్రేష్ఠధనం’ అని ఆర్యోక్తి. వేదకాలం నాటికే చదువు గొప్పతనాన్ని చాటుతూ...
మిస్ వరల్డ్ విజేతగా కరోలినా బైవ్లెస్కా
ప్యూర్టోరికో: పోలాండ్కు చెందిన కరోలినా బైవ్లెస్కా ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకుంది. 70వ ప్రపంచ సుంది పోటీల్లో విజేతగా నిలిచింది. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్లోని కోకాకోలా మ్యూజిక్ హాల్లో ఈ మిస్...
యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం..
హైదరాబాద్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్ గోల్డ్ డిపోజిషన్ (ఎన్టీజీడీ) టెక్నాలజీ పరంగా...
వైరస్ ముప్పు తప్పలేదు
ప్రతి ఒక్కరూ
వ్యాక్సిన్ వేసుకోవాలి
12--14 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 50పడకల సిహెచ్సి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్...
వారానికి రూ.6,000 కోట్లు
రూ.3.73 లక్షల కోట్లకు పెరిగిన అదానీ నికర విలువ
మస్క్, బెజోస్ కంటే వేగంగా పెరిగిన ఆయన సంపద
కొత్త బిలియనీర్గా నైకా సిఇఒ
2022 హురున్ గ్లోబల్ రిచ్ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్...
ఇంగ్లండ్కు తొలి విజయం
మిథాలీ సేనకు రెండో ఓటమి
మౌంట్మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన ఇంగ్లండ్ బుధవారం భారత్తో జరిగిన మ్యాచ్లో...
బుమ్రాకు నాలుగో ర్యాంక్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్కు చేరుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో నిలకడైన బౌలింగ్...
జులన్ అరుదైన రికార్డు
మౌంట్మాంగనూయి: మహిళల వన్డే క్రికెట్లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డును సాధించింది. ప్రపంచకప్లో భాగంగా బుధవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో జులన్ వన్డే కెరీర్లో 250 వికెట్ల...
ఇ టూరిస్టు వీసాల పునరుద్ధరణ
న్యూఢిల్లీ : ఐదు సంవత్సరాల ఇ టూరిస్టు వీసాలను భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేసి ఉంచారు. 156 దేశాల పౌరులకు సంబంధించి ఈ వీసాలు తక్షణ రీతిలో...
అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో శశకాంత్ శర్మపై సిబిఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: అగస్టా వెస్ల్యాండ్ కుంభకోణంలో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన నలుగురు సిబ్బందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 నుంచి 2013...
రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాల్పులు
రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు...
ఎరువుల కొరత లేకుండా చూడండి!
లోక్సభ కేంద్రాన్ని ప్రశ్నించిన టిఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎరువుల కోసం రైతులు సాగుపనులు వదులుకొని క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బుధవారం లోక్సభలో జరిగిన జీర్...
విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్...
ప్రంపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ హబ్ గా మారింది: హరీశ్ రావు
హైదరాబాద్: ప్రంపంచానికే తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్ గా మారిందని, కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
క్షయ పరీక్షల ప్రచారంలో ట్రూనాట్ కీ రోల్..
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు...