Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ మరణాలపై విశ్వసనీయ డేటా వెల్లడించాలి: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 వల్ల మరణించినవారి విశ్వసనీయ డేటాను కేంద్రం వెల్లడించాలని, వారి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. గుజరాత్లో కొవిడ్తో...
ఐఐటిలో సీటు సాధించిన రాజానాయక్కు కెటిఆర్ సాయం
చదువుకు కావాల్సిన ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటా
ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటి భువనేశ్వర్లో సీటు సంపాదించిన రాజా నాయక్కు సాయం అందిస్తామని రాష్ట్ర ఐటి,...
బిజెపి నాయకులకు కౌంటర్ ఇచ్చిన కెటిఆర్
హైదరాబాద్: ఏడాదిపాటు చలిలో, కోవిడ్ వల్ల వీధుల్లో చనిపోయిన వేలాది మంది వదిలేసిన వాళ్లు దేశ భక్తులుగా ఉన్నారని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరైతే వాళ్లకు చేయూత హస్తం అందించారో వారు వంచకులుగా...
కెటిఆర్ ట్వీట్కు స్పందించిన సమంత..
హైదరాబాద్: కెటిఆర్ చేసిన ట్వీట్కు ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ట్విట్టర్లో స్పందించింది. రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినదని పేర్కొంది. రైతు చట్టాల రద్దుపై శనివారం...
కెసిఆర్కు కిసాన్ మోర్చా ప్రశంసలు
రైతు అమరుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున సాయం ప్రకటించినందుకు, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్కు సంయుక్త కిసాన్ మోర్చా ప్రశంసలు
రైతు అమరుల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తామని ప్రకటన,...
ప్రధాని మోడీ మాటల్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: తప్పుడు వాగ్దానాల బాధితులైన దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోడీ మాటల్ని నమ్మేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన నేపథ్యంలోనూ...
రాజస్థాన్ క్యాబినెట్ పునర్వవస్థీకరణ
15 మంత్రుల పదవీ ప్రమాణం
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న రాజ్భవన్లో ఆదివారం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. మొత్తం 15 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రదానం
స్వచ్ఛ సర్వేక్షణ్లో తెలంగాణకు 9 అవార్డులు,
వివిధ విభాగాల్లో మరి మూడింటిని అందుకున్న రాష్ట్రం, ట్విట్టర్ ద్వారా అభినందించిన మంత్రి కెటిఆర్
అవార్డులు అందుకున్న మున్సిపల్ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్ మిషన్ అవార్డులను ఢిల్లీలో మున్సిపల్...
అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
ప్రధాని మోడీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనున్న డిజిపిల సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాతో కలసి వేదికను పంచుకోవద్దంటూ ప్రధాని నరేంద్ర...
పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే
వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించిన కెటిఆర్
హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దుపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కెటిఆర్...
రైతులకు ఇది చారిత్రక విజయం: కవిత
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సందర్భంలో భారతీయ రైతులకు ఇది చారిత్రక విజయం అని ఎంఎల్ సి కవిత తెలిపారు. రైతుల చేసిన పోరాటంలో...
ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’
యూఎన్డబ్ల్యూటిఓ నిర్వహించే
‘బెస్ట్ టూరిజం విలేజ్’ పోటీల్లో విజేతగా...
పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
మేఘాలయ, మధ్యప్రదేశ్లను వెనక్కినెట్టిన
ముందువరుసలో నిలిచిన ‘భూదాన్ పోచంపల్లి’
సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయి...
గోవును కాపాడ్డంలో సాయపడ్డ పంజాబ్ సిఎం
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆవుకు సాయపడిని వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయింది. ఆయన ఇంటికి వెళుతున్నప్పుడు రోడ్డుపై జనం గుమ్మికూడి ఉండడం చూశారు. దగ్గరికెళ్లి చూస్తే...
సమంత విషయంలో పుకార్లే నిజమయ్యాయి!
హైదరాబాద్: అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతోందని రెండు రోజులుగా చక్కర్లు కొట్టిన పుకారు చివరికి నిజమయ్యింది. అల్లు అర్జున్ డ్యాన్స్ చేయడంలో ఒక ప్రత్యేకత కనబరుస్తారు. అతడి...
జర్నలిస్టులకు ఆర్టిసి ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్
ఇకపై ఆన్లైన్లోనూ 2/3 తగ్గింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్ట్ తమ టిఎస్ఆర్టిసి బస్పాసుతో ఆన్లైన్లోనూ టికెట్పై రాయితీ పొందడానికి...
ప్రయాణీకుడి ట్వీట్తో బస్ ఛార్జీలు సవరించిన సజ్జనార్
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ఆర్టిసి నష్టాల్లో ఉంది, ప్రతి రూపాయికి ఆర్టిసికి కీలకమైన ప్రస్తుత తరుణంలో ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్కు స్పందించిన ఆర్టిసి గతంలో రౌండ్ ఆఫ్ పేరిట పెంచిన అదనపు...
ఫేస్బుక్ ఉపయోగిస్తే చెంప పగలగొట్టడానికి ఓ ఉద్యోగినా?!
ఎలోన్ మస్క్ ప్రతిస్పందన
వాషింగ్టన్: అతడు అమెరికాలో నివసించే భారతీయుడు. ఒకవిధంగా చెప్పాలంటే ఇండియన్-అమెరికన్. అతడి పేరు మనీశ్ సేథీ. ఆయన ధరించే పరికరాల బ్రాండ్ ‘పావ్లోక్’ వ్యవస్థాపకుడు. విచిత్రం ఏమిటంటే తాను ఫేస్బుక్...
దేవేంద్ర ఫడ్నవీస్కు సమీర్ ఖాన్ లీగల్ నోటీస్!
ముంబయి: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్ అల్లుడు అయిన సమీర్ ఖాన్ను ఈ ఏడాది ఆరంభంలో డ్రగ్స్ సంబంధిత కేసులో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అయితే సమీర్ తనను...
సర్కార్ దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి
అభినందిస్తూ మంత్రి హరీశ్రావు ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా...