Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ వరి ‘వార్’
మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం
సోమవారం ఉదయం 11.30
గం.కు తెలంగాణ భవన్లో
టిఆర్ఎస్ శాసనసభా పక్ష
సమావేశం ఉభయ సభల
టిఆర్ఎస్ సభ్యులు, పార్టీ...
కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర
ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన
రేపు టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్తో ఢీ...
ఎంఐఎం బిజెపి‘ బి’ టీమ్ అని రుజువైంది : సంజయ్ రౌత్
ముంబై : ఎంఐఎంతో మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవిఎ (మహా వికాస్ అగాధి) పొత్తు కుదుర్చుకునే ప్రతిపాదనపై శివసేన ఎంపి (రాజ్యసభ) సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంవీఎ కూటమి...
ఈనెల 21న టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
ఆప్ ఎంపిగా హర్భజన్?
చండీగఢ్: పంజాబ్లో కొత్తగా కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం తమ పార్టీ తరఫున రాజ్యసభకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను రాజ్యసభకు నియమించనుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్...
కాంగ్రెస్లో జి-23 కలకలం
హూడాతో రాహుల్ రాయబారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నాయకులతో కూడిన జి-23 సమావేశం జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు,...
బిఎస్పీ పునర్వ్యవస్థీకరణలో ఆకాశ్ ఆనంద్ పాత్ర
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ పార్టీ ఇంతలా ఎప్పుడూ దిగజారలేదు. దీంతో బిఎస్పీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అగ్రవర్ణ కులస్థులకు వారు...
పార్లమెంట్లో ఇచ్చిన హామీలే నెరవేరకపోతే ఎలా….?
చట్టసభలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే అవకాశం
రాజ్యసభలో ప్రశ్నించిన టిఆర్ఎస్ ఎంపి సురేశ్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ...కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరకపోవడం విచారకరమని టిఆర్ఎస్...
ఆరున్నర ఏళ్లలో బ్యాంకులు రూ.7.34 లక్షల కోట్లు రికవరీ
కేంద్రమంత్రి భగవత్ కరాద్ వెల్లడి
న్యూఢిల్లీ : గత ఆరున్నర ఏళ్ల కాలంలో బ్యాంకులు దాదాపు రూ.7.34 లక్షల కోట్లను రికవరీ చేశాయని ప్రభుత్వం పార్లమెంట్లో పేర్కొంది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్...
గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలు నాటిన ఐశ్వర్య రాజ్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో టివి ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ...
పాకిస్థాన్లో పడ్డ క్షిపణి ప్రమాదవశాత్తు పేలింది: రాజ్నాథ్
న్యూఢిల్లీ: మార్చి 9న అనుకోకుండా పేల్చిన క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో 124 కిమీ. దూరంలో పడిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ‘సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి...
సిఎం కెసిఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాల కోరుతూ…. మృత్యుంజయ హోమం
పూర్ణాహుతికి హాజరైన స్పీకర్ పోచారం, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నేతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్కి అనారోగ్య సమస్యలు తొలగి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ హోమం నిర్వహించారు. సోమవారం...
ప్రాంతీయ పార్టీలే శరణ్యం
నాలుగు రాష్ట్రాల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నట్టు రూఢి కాడంతోనే ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లభించడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ అత్యుత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్...
ఉత్తరాఖండ్ సిఎంపై బిజెపి సస్పెన్స్
ధామి పట్టంపై తేల్చని నాయకత్వం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బిజెపి విజయం సాధించినా ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఉత్కంఠతనే మిగిల్చింది. ఎన్నికలలో పార్టీని విజయం వైపు నడిపించిన ఇంతకు ముందటి సిఎం...
రాజకీయాలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ గుడ్బై
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. ఆంటోనీ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2...
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న ‘బిగ్ బాస్’ ఫేం సిరి..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...
మొక్కలు నాటిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదర్ గూడ ఎమ్మెల్యేల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల...
మొక్కలు నాటిన సినీ నటుడు తనీష్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటుడు తనీష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ...
సమాలోచన
ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు
రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్తో చర్చలు
సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని ఆయన నివాసానికి...