Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
లోకల్ ట్రైన్ ముందు దూకిన మహిళా ఖైదీ… వీడియో వైరల్
ముంబయి:రైల్వే స్టేషన్ లో ఓ మహిళా ఖైదీ చూస్తండగానే రన్నింగ్ ట్రైన్ ముందు దూకిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం దాదర్ లో జరిగింది. వెంటనే మహిళను పోలీసులు కాపాడారు. నిందితురాలుగా ఉన్న...
నాలుగు గంటల పాటు ప్రజారవాణా
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో లాక్డౌన్ విధించి ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు కార్యకలపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈగడువులోగా ప్రజలు తమకు అవసరమైన పనులు చేసుకోవచ్చని పేర్కొంది....
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ను మరో వారం రోజులు పొడిగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటికీ కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసారి...
అమ్మలందరికీ వందనాలు!
ప్రపంచంలోని పలు దేశాలలో ఈ రోజు మదర్స్ డే జరుపుకొంటారు. అమ్మలందరికీ హారతులీయాల్సిన శుభదినం. మాతృమూర్తుల్ని గౌరవించడమే ఈ మదర్స్ డే ఉద్దేశం. అమ్మతనంలో ఎంతో కమ్మదనం దాగి వుంది. ప్రతి ఒక్కరికీ...
కరోనాతో మాజీ ఎంపి సబ్బంహరి కన్నుమూత
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి కన్నుమూశారు. కరోనాతో విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బం హరి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న...
వృద్ధురాలును చంపి… మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి
ఖమ్మం: లైంగిక వాంఛ తీర్చకపోవడంతో వృద్ధురాలిని హత్య చేసి అనంతరం ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి రైలు పట్టాలపై పడేసిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన...
ఢిల్లీకి చేరిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఇలాంటి కష్ట కాలంలో 70 టన్నులతో తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధానికి చేరుకుందని అధికారులు తెలిపారు. అక్కడి...
డిమాండ్ ఉన్న ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు
న్యూఢిల్లీ: అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్మే మధ్యకాలంలో అదనంగా 330 రైళ్లు ద్వారా 674 ట్రిప్పులు నడపనున్నట్టు రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ ఆదివారం వెల్లడించారు. గోరఖ్పూర్, పాట్నా, ముజఫర్నగర్, వారణాసి,...
అగ్నిప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి…. కూతురు ఆత్మహత్య
చెన్నై: బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు చనిపోవడంతో వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మోహన్...
భర్త కళ్లుగప్పి పరాయి వ్యక్తితో ఉడాయించిన భార్య
సికింద్రాబాద్ : మంచినీళ్ల బాటిల్ తెచ్చుకుంటాని చెప్పి కూమారునితో సహా ఓ వివాహిత పరా యి వ్యక్తితో బైక్పై ఉడాయించిన ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివారాల్లోకెలితే రాజస్థాన్లోని జోధ్పూర్కు...
ట్రామ్ వే, రోప్వేల ఏర్పాటు!
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఉమ్టా
మనతెలంగాణ/హైదరాబాద్ : అత్యాధునిక ప్రజా రవా ణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్లో...
ప్రియురాలిని కత్తితో పొడిచి… రైళ్లో నుంచి దూకి…
బెంగళూరు: ప్రేమ జంట మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరులో...
సిగ్నల్ కోసం ఆగిన గూడ్స్.. మహిళా గార్డ్ ను బెదిరించి…
అమరావతి: పట్టపగలే రైల్వే మహిళా గార్డ్ ను బెదిరించి నగలు అపహరించిన సంఘటన విజయవాడ - బిట్రగుంట వెళ్తున్న గూడ్స్ రైలులో జరిగింది. తాడేపల్లి-కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గూడ్స్ రైలు సిగ్నల్...
కృష్ణ జిల్లాలో ప్రమాదం: తండ్రి, కుమారై మృతి
అమరావతి: కృష్ణ జిల్లా వత్సవాయి మండలం బీమవరంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బైకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారై అక్కడికక్కడే మృతి చెందారు....
యువతకు కొలువులు సాధ్యమే
ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నూతన టెక్నాలజీతో మనుషులు చేసే పలు రకాల పనులను కంప్యూటర్లు, యంత్రాలు చేయగలుగుతున్నాయి. ఈ దశలో నూతన స్కిల్స్ సాధించుకోవడం అవసరం. తెలంగాణ యువతలో గల...
మోడీ బంగ్లా పర్యటన ప్రకంపనలు
ఇస్లామిస్టు గ్రూప్ నిరసనల ఉధృతి
హిందూ దేవాలయాలపై దాడులు
రైలు విధ్వంసం ..వీధుల్లో ప్రదర్శనలు
ఢాకా : భారత ప్రధాని మోడీ పర్యటనలో బంగ్లాదేశ్లో తలెత్తిన హింసాకాండ మరింత రగులుకుంది. ఆదివారం పలు చోట్ల...
ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ: 32 మంది మృతి, 66 మందికి గాయాలు
కైరో: ఈజిప్టులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ ఈజిప్టులోని సోహగ్ రాష్ట్రంలో రెండు ప్యాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో 32 మంది చనిపోగా, మరో 66 మంది గాయపడినట్లు ఆరోగ్య...
సర్కారియా కమిషన్ చెప్పినా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: కెసిఆర్
హైదరాబాద్: రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల మధ్య తారతమ్యాలుంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రాల విజ్ఞతకే వదిలేయమని చెప్పినా కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు యాబై శాతం...
పట్నానికి పట్టం
ఉచిత తాగునీటి పథకం కోసం
250 కోట్లు కేటాయింపు
భవిష్యత్తులో నీటి కోసం
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణానికి
725 కోట్లు
ఓఆర్ఆర్ పరిధిలోని
కాలనీల నీటి సరఫరాకు
250 కోట్లు
మూసీ సుందరీకరణకు
కోట్లు, మెట్రోకు
కోట్ల ప్రతిపాదనలు
బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్పై వరాల జల్లు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్...
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు
హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో శాసనసభలో రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెడుతున్నారు.
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు....
ఎంబిసి కార్పొరేషన్ కు రూ.1,000 కోట్లు
బిసి సంక్షేమ...