Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఆసియా ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన తెలంగాణా క్రిడాకారిణి
మన తెలంగాణా/హైదరాబాద్: తొమ్మిదవ ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటిల్లో భారత జట్టుకు ఎంపికైంది ఉమ్మడి అదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి మడావి కరీనా. కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల...
జవాన్ల కోసం తొలి 3డి ప్రింటెడ్ హౌస్ నిర్మించిన సైనిక ఇంజనీర్లు
గుజరాత్: డిజిటలైజ్డ్ నిర్మాణాలు విస్తరించే దిశలో భారత సైనిక ఇంజనీర్లు 3డి రాపిడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి మూడు వారాల్లో రెండు ఇళ్లను నిర్మించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్లోని ఆగ్నేయ...
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి
టొరంటో: కెనడాలోని ఆంటేరియో ప్రావిన్సులో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో భారతీయుల మరణానికి దారితీసిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనల్లో...
ఫిబ్రవరిలో 6.07 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణ రేటు ఫిబ్రవరి 2022 నాటికి 6.07 శాతానికి పెరిగింది. ఇది భారత రిజర్వు బ్యాంకు నిర్దేశించిన థ్రెషోల్డ్ 6 శాతానికి మించింది. ఈ విషయాన్ని...
మోడీ శక్తివంతుడు: శశి థరూర్
మోడీ శక్తివంతుడు రాజకీయ శక్తి
కొనియాడిన కాంగ్రెస్ నేత థరూర్
సామాజిక విషం చిమ్మిన దిట్ట
యుపిలో విస్మయకర ఫలితమే
ఓటరుకు ఏదైనా చేయగల సత్తా
ప్రియాంక ప్రచారం విలక్షణం
కాంగ్రెస్ ముందు పలు చిక్కులు
జైపూర్ : ప్రధాని నరేంద్ర మోడీని...
రూపాయి విలువ పతనం!
ముంబయి: అమెరికా డాలరు విలువతో పోల్చినప్పుడు సోమవారం భారత రూపాయి విలువ 11పైసలు పతనమైంది. ముడి చమురు ధరలను నియంత్రించడం, విదేశీ నిధుల ప్రవాహాల మధ్య రూపాయి విలువ పతనమైంది. ఇవేకాక అధిక...
కరుణరత్నె సెంచరీ…. లంక 204/6
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియలో శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడు రోజు లంక 56 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రీలంక...
తల్లిని చంపిన కూతురు…. ఎందుకో తెలిస్తే షాకవుతారు
ఢిల్లీ: ప్రియుడితో కాకుండా భర్తతో కాపురం చేయాలని కూతురును మందలించినందుకు... కన్న తల్లిని స్నేహితుడితో కలిసి కడతేర్చిన సంఘటన ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సుధా రాణి...
మూడో రోజు ఆట ప్రారంభం.. నిలకడగా ఆడుతున్న లంక బ్యాట్స్ మెన్స్..
బెంగళూరు: చినస్వామి స్టేడియం వేదికగా టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 28/1తో ఆట ప్రారంభించిన లంక బ్యాట్స్ మెన్స్ కరుణరత్నె(38),...
బాహుబలి-3 రానుందా?
హైదరాబాద్: ‘బాహుబలి’ భారతీయ చిత్రసీమలో ఓ పెద్ద రికార్డునే సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించనంత వసూళ్లు కూడా రాబట్టింది. దేశవిదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్...
పంత్ ధనాధన్ ఇన్నింగ్స్.. 40ఏళ్ళ రికార్డు బద్దలు..
న్యూఢిల్లీ: రెండో ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే పంత్ అర్థ సెంచరీ సాధించడం విశేషం. ఇంతకుముందు రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. ఆయన...
నేటి నుంచి మళ్లీ పార్లమెంట్
పిఎఫ్ వడ్డీ రేటు కుదింపుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న ఐక ప్రతిపక్షం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం (నేటి) నుంచి పున ః ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,...
భద్రతపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష
గ్లోబల్ టెక్ వాడకంపై దృష్టి
ఉక్రెయిన్ వార్పై ఆరా
రక్షణ రంగ స్వయం సమృద్ధికి పిలుపు
న్యూఢిల్లీ : ప్రస్తుత ప్రపంచ యుద్ధ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతా రక్షణ సన్నద్ధతకు...
ఇద్దరు పాక్ జాతీయుల్ని పట్టుకున్న భద్రతా బలగాలు
అమృత్సర్ : భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో శనివారం అనుమానాస్పద పాక్ జాతీయులిద్దర్ని భారత్ భద్రతాబలగాలు పట్టుకున్నాయి. వారిని సోదా చేసి 2.76 కిలోల బరువున్న నిషేధిత వస్తువులను, ఇతర పరికరాలను స్వాధీనం...
ఎఐజి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి హరీశ్రావు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ ప్రకటించిన ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఎంపికైన ఎఐజి హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా...
యుపి సిఎం యోగీతో ఎంపి జివిఎల్ భేటీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకొని ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ఎంపి జివిఎల్ నరసింహారావు కలిసి అభినందించారు. ఈ ఎన్నికల...
పంత్ ఔట్…. ఇండియా రెండో ఇన్నింగ్స్: 199/5
బెంగళూరు: చిన్న స్వామి స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు భారత్ జట్టు 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
ఉక్రెయిన్ సంక్షోభంపై మోడీ ఉన్నత స్థాయి సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారత రక్షణ సంసిద్ధత, ఉక్రెయిన్ పోరుపై సమీక్ష జరిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడిచేశాక ఆ యుద్ధపీడిత...
తెలంగాణలో కారు టాప్గేర్లో ఉంది
బిజెపి దృష్టి సారించినా లాభం ఉండదు
ఆజాద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా బిజెపి మాకు శత్రువే
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: రాష్ట్రంలో కారు టాప్ గేరులో ఉందని, బిజెపి అధిష్టానం దృష్టి సారించినా...
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...