Tuesday, April 16, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
Women's World Cup: Pak lost 9th wicket against Ind

మహిళల వన్డే ప్రపంచకప్‌: 9వ వికెట్ కోల్పోయిన పాక్..

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌ లో పాకిస్థాన్‌ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బౌలర్లు విజృంభిస్తుండడంతో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...
Women's World Cup: PAK Need 245 runs to win

చెలరేగిన పూజా, స్నేహ.. పాకిస్తాన్ లక్ష్యం 245

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు...
Koo App released Advisory for Fake News ahead of Polls

ఎన్నికల తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి అడ్వైజరీ..

  సమాచారాన్ని ధృవీకరించే ఉద్దేశ్యంతో యూజర్లకు పేరుపొందిన ఫ్యాక్ట్ చెకర్‌లకు యాక్సెస్‌ని అనుమతిస్తుంది  స్పామ్ మరియు అనవసరమైన కంటెంట్‌ను ప్రచారం చేసే 800 హ్యాండిల్‌లు పరిమితం చేయబడ్డాయి  ఆన్‌లైన్‌లో అనుమతించదగిన లేదా నిషేధించబడిన వాటిపై యూజర్లకు...
Kishan Reddy welcomes students arrived from Delhi

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులకు ఆపరేషన్ గంగా సహాయం చేస్తుంది

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ఆపరేషన్ గంగా సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉక్రెయిన్ నుండి తరలించబడిన విద్యార్థులతో సంభాషించిన వీడియోను ఆయన కూలో పోస్ట్...
China Defence budget Grow 7.1 percent

7.1 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్..

బీజింగ్: చైనా తన వార్షిక రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. గత ఏడాది 209 బిలియన్ డాలర్లును రక్షణ బడ్జెట్‌ను ఈ ఏడాది 7.1 శాతం పెంచుతూ 230 బిలియన్ డాలర్లకు చేర్చింది....
BrahMos missile test successful

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ఆ క్షిపణి పిన్‌పాయింట్ కచ్చితత్వంతో లక్షాన్ని ఛేదించిందని నావికాదళం ప్రతినిధి తెలిపారు. ‘బ్రహ్మోస్ క్షిపణి దీర్ఘశ్రేణి లక్ష...
629 Ukrainian victims arriving in Delhi

ఢిల్లీ చేరుకున్న 629 మంది ఉక్రెయిన్ బాధితులు

న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఎఎఫ్) చెందిన మూడు విమానాలు 629 మంది భారతీయులతో ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి శనివారం ఉదయం ఇక్కడి హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్‌కు పొరుగున...
PM Narendra Modi Slams Opposition Over Ukraine Crisis

ఉక్రెయిన్ సంక్షోభంపై విపక్షాల రాజకీయాలు : మోడీ ధ్వజం

లక్నో : ఉక్రెయిన్ సంక్షోభం పైనా విపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ప్రజల బాధలపై వారికి ఎలాంటి పట్టింపూ లేదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. సుదీర్ఘంగా సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో చివరి...
IND vs SL 1st Day 2: Sri Lanka Stumps at 108/4

రెండో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక 108/4

మొహాలీ స్టేడియం వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో...
Ravindra Jadeja breaks Kapil Dev record

కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా

మొహాలీ: మొహాలీలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఇన్నింగ్స్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. తొలి టెస్టు మ్యాచులో *175 పరుగులు చేశాడు. భారత్...
Team India scored 468 runs in Ind vs SL

జడేజా సెంచరీ… టీమిండియా 468/7

మొహాలీలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 112 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 468 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రవీంద్ర జడేజా సెంచరీతో...
Shane warne passed away

షేన్ వార్న్ హఠాన్మరణం

గుండెపోటుతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మృతి ప్రపంచ క్రికెట్ దిగ్భ్రాంతి ప్రముఖుల సంతాపం మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (52) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో సేద తీరుతున్న వార్న్‌కు తీవ్ర...
PM Modi congratulates South Korean president

ప్రపంచం సున్నిత పరిస్థితులను ఎదుర్కొంటోంది

ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ వ్యాఖ్య మీర్జాపూర్(యుపి): యావత్ ప్రపంచం ప్రస్తుతం సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని, సంక్షోభం ఎంత తీవ్రమైనదైనా భారత్ అందుకు దీటుగా స్పందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ...
Discussed National Politics with Jharkhand CM: CM KCR

జాతీయ రాజకీయాలపై చర్చించాం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణకు శిబుసోరెన్ సహకరించారని సిఎం కెసిఆర్ అన్నారు. జార్ఖండ్ సిఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని సిఎం తెలిపారు. త్వరలోనే అందర్నీ కలుస్తామని ఆయన పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని...
Priority to the common devotees in Tirumala

తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌: టిటిడి

శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌నాల ధ‌ర‌లు పెంచ‌లేదు - భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు- టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అమరావతి: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే సామాన్య భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది...
Hanuma Vihari scored half century

హనుమ విహారీ హాఫ్ సెంచరీ

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో హనుమ విహారీ హాఫ్ సెంచరీ సాధించాడు. కుమార వేసిన 36వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం హనుమ...

బెంగాల్‌లో బిజెపికి మరో దెబ్బ

  దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తుల పాలనను కోరుకుంటున్నారని మరోసారి మరింత స్పష్టంగా రుజువైంది. బలమైన ప్రాంతీయ పార్టీల ఐక్యత ద్వారా ఏర్పడే మహా సంఘటన మాత్రమే దేశానికి మంచి పాలన అందించగలదనే అవగాహన...
more than 200 Covid cases registered in hyderabad

దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు....
India lost the second wicket:India vs Srilanka test

మయాంక్ ఔట్.. క్రీజులోకి కోహ్లీ

  మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (33) ఔటయ్యాడు. ఎంబుల్డెనియా వేసిన 19వ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో టీమిండియా మాజీ...
Minister Harish Rao expressed support for CCI Sadhana Committee

సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు

ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...

Latest News