Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు
30 కోట్ల మంది కార్మికులు,
ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,
ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...
సరైన నిద్ర ఉంటే శారీరక, మానసికంగా ఆరోగ్యం లభిస్తుంది
మన తెలంగాణ,సిటీబ్యూరో: నిద్ర అన్నది బలహీనులకు మాత్రమే అని కేరీర్పై దృష్టిసారించిన వ్యక్తి గతంలో ఓసారి అన్నారు. దురదృష్టవశాత్తు చాలామంది ఆమాటను నిజమని నమ్మని చక్కని నిద్రను విస్మరించారు. అర్థరాత్రి దాటిన తరువాత...
విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య
మన తెలంగాణ,సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్...
మెక్సికోలో కాల్పులు… 19 మంది మృతి
మెక్సికోసిటీ : సెంట్రల్ మెక్సికో లోని మిచోవాకాన్ స్టేట్ పరిధిలో ఉన్న లాస్ టినాజస్ పట్టణంలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు....
74 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు దివంగత కల్యాణ్ సింగ్కు మరణానంతరం, నటుడు విక్టర్...
స్విస్ ఓపెన్ విజేత సింధు
ఫైనల్లో ప్రణయ్ ఓటమి
బ్రాసెల్ : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో థాయిలాండ్కు చెందిన బుసానన్పై 16-21, 8-21...
రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా...
క్షయ నివారణకు ‘సీరం’ ఆర్బిసిజి టీకా
అత్యవసర వినియోగానికి డిసిజికి దరఖాస్తు
దేశంలో పెరుగుతున్న క్షయ కేసులు, మరణాలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి రీకాంబినెంట్ బిసిజి (ఆర్ బిసిజి) వ్యాక్సిన్ను అత్యవసరంగా...
ఐనాక్స్, పివిఆర్ విలీనం
ఇకపై ఆ సంయుక్త సంస్థ ‘పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్’గా పిలువబడుతుంది!
న్యూఢిల్లీ :మల్టీప్లెక్స్ దిగ్గజాలు పివిఆర్, ఐనాక్స్ రెండు కంపెనీల విలీనాన్నిఆదివారం ప్రకటించాయి. దీనిని ఈ సంవత్సరంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనాలలో ఒకటిగా చూడవచ్చు....
400 బిలియన్ డాలర్ల ఎగుమతి…’మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినందుకు భారత్ను అభినందించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘భారతదేశం 400 బిలియన్ డాలర్ల...
రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యమా? : బాల్కసుమన్
హైదరాబాద్: తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యంగా అన్నట్లుగా ఉందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆకలి...
దేశంలో 1,421 కొత్త కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,421 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 149 మంది కరోనాతో మరణించారు. తాజాగా 1826 మంది కోవిడ్...
ఫార్మా దిగ్గజాలతో భేటీ
ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్క్లైన్ కంపెనీ
ప్రతినిధులతో భేటీ హైదరాబాద్ ఎంతో ప్రత్యేకమని తెలిపిన
కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం లైఫ్సైన్సెస్
పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం: ప్రతినిధుల...
అధిక ధరలపై కాంగ్రెస్ వినూత్న నిరసన
31తేదీ ఉ.10గం.కు డప్పులు, గంటల మోత
పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి
31నుంచి ఏప్రిల్ 7వరకు 3దశల్లో ఉద్యమం
న్యూఢిల్లీ : దేశంలో విపరీత స్థాయిలో పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో...
ఫైనల్లో సింధు, ప్రణయ్
బ్రాసెల్: ప్రతిష్టాత్మకమైన స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పి.వి.సింధు, హెచ్ఎస్. ప్రణయ్ ఫైనల్కు చేరుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సింధు, పురుషుల విభాగంలో అన్సీడెడ్ ప్రణయ్లు...
గుజరాత్లో దేశపు తొలి స్టీల్ రోడ్
అహ్మదాబాద్ : దేశంలోనే తొట్టతొలి స్టీల్ రోడ్ గుజరాత్లోని సూరత్ పట్టణంలో ఏర్పాటు అయింది. అక్కడి హజిరా ఇండిస్ట్రియల్ ఏరియాలో శనివారం ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వచ్చింది. ఉక్కు పదార్థాల వ్యర్థాలను కరిగించడం...
ఎయిర్ షోను సందర్శించిన నగర సిపి
హైదరాబాద్ : కరోనా వచ్చిన రెండేళ్ల తర్వాత భారత ఎయిర్ సిస్టం గాడిలో పడిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫిక్కీ ఆధ్వర్యంలో బేగంపేటలో...
వాల్వ్ లీక్తో విఫలమైన జిఎస్ఎల్వి ప్రయోగం
న్యూఢిల్లీ : భారత అధిక బరువైన జిఎస్ఎల్వి ( జియో సింక్రనస్ శాటిలైట్ ల్యాంచ్ వెహికిల్ ) రాకెట్ గత ఆగస్టులో సాంకేతిక ఇబ్బందుల వల్ల విఫలమైందని ఇస్రోకు చెందిన వైఫల్య విశ్లేషణ...
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోస్
కేంద్రం తాజా ఆఫర్ త్వరలో నిర్ణయం
విద్య ఉద్యోగార్థులకు వెసులుబాటు
క్రీడాకారులు, వ్యాపారవేత్తలకు ఛాన్స్
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే భారతీయులకు త్వరలోనే కొవిడ్ 19 టీకా బూస్టర్ డోస్ అందనుంది. దీనికి సంబంధించి...
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మన వైమానికులు!
గాంగ్టక్: సిక్కిం సెక్టార్లోని ఈస్టర్న్ థియేటర్లో దాదాపు 11,000 అడుగుల ఎత్తులో ఉన్న అసమతుల భూభాగం(రగ్డ్ టెర్రయిన్) నుంచి గాయపడిన సైనిక సిబ్బందిని భారత సైన్యం వైమానికులు తరలించారు. వారు అత్యాధునిక తేలికపాటి...