Friday, April 19, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search

ఉక్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు విద్యార్థులు…

న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి మూడో విమానం కాసేపట్లో చేరుకోనుంది....
ORDI hold 7th edition of Race for-7 in Hyderabad 

అరుదైన వ్యాధులపై అవగాహన కోసం రేస్‌ ఫర్7 2022..

హైదరాబాద్:భారతదేశంలోని అరుదైన వ్యాధి కమ్యూనిటీకి అవగాహన కల్పించేందుకు ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా(ORDI) ఆదివారం రేస్‌ ఫర్7 యొక్క ఏడవ ఎడిషన్‌ను నిర్వహించింది. వర్చువల్ రేస్‌ను డా.ఎల్. స్వస్తిచరణ్, అదనపు డిడిజి,...

చర్చలే శరణ్యం!

 ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత ప్రభుత్వం పాటిస్తున్న తటస్థ వైఖరిపై విస్తృత స్థాయి చర్చ జరుగుతున్నది. అమెరికాకు, రష్యాకు సమాన దూరం పాటించడం కోసమే ఉక్రెయిన్‌పై దాడిని భారత్ ఖండించలేదని స్పష్టపడుతున్నది....
Russia expects India’s support on UNSC resolution

బోనులో విదేశాంగ విధానం!

గత కొంతకాలంగా భారత్‌కు విదేశాంగ విధానం అంటూ లేకపోయిందని, కేవలం స్వదేశీ రాజకీయ అవసరాలకు అదొక్క మార్గంగా మాత్రమే చూస్తున్నారని ఒక ప్రముఖ దౌత్యవేత్త ఈ మధ్య వ్యాఖ్యానించారు. మన విదేశాంగ విధానంలో...
Inzamam praises Virat Kohli's Captaincy

కోహ్లి 100వ టెస్ట్‌కు ప్రేక్షకులకు నోఎంట్రీ

కొవిడ్ ఆంక్షలతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం   న్యూఢిల్లీ : స్వదేశంలో శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుం ది. మార్చి 4న మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి...
Team India won on Srilanka

అదరగొట్టిన అయ్యర్

రెండో టీ20లోనూ భారత్ విజయం 2-0తో సిరీస్ కైవసం నేడు చివరి మ్యాచ్ ధర్మశాల : శ్రీలంకతో ధర్మశాల వేదికగా శనివారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.శ్రేయస్ అయ్యర్ అర్ధసెంచరీకి...
chandra shekhar azad death

విప్లవ ధీరుడు ఆజాద్

  నీలో ఉన్నది ఉప్పునీరా అయితే నీ కోసమే బతుకు. కాదు ఉడుకు రక్తం మంటావా అయితే దేశం కోసం మరణించు నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాల్ని సంఘానికి...

ముంచిన యుద్ధం

‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం (మార్కెట్ సమీక్ష) ముంబై : గత వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ...
PM Modi speaks with Ukraine President Zelenskyy

మోడీతో ఫోన్‌లో మాట్లాడిన జెలెన్‌స్కీ

భద్రతామండలిలో రాజకీయ మద్దతును కోరారు కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. తమ దేశంపై రష్యా మిలిటరీ దాడిని నిలువరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్...
BCCI Announces Schedule for IPL 2022 Playoffs

కనువిందు చేయనున్న ఐపిఎల్!

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్ అభిమానులను కనువిందు చేయనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఐపిఎల్ టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. ఈసారి మాత్రం అభిమానుల సమక్షంలో...
Vemula prashanth reddy comments on ap govt

నిజామాబాద్ జిల్లా వాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు

రాష్ట్ర రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి   మనతెలంగాణ/హైదరాబాద్:  ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు, విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రోడ్లు-, భవనాలు,...
Student should develop self-confidence

విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి

డిగ్రీలు పొదిన విద్యార్థులు ఉద్యోగాలు కల్పించేలా మారాలి జెఎన్‌టియుహెచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై మనతెలంగాణ/హైదరాబాద్ : జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. విద్యార్థులు...
UN Denied Russia attack on Ukraine

రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం..

రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం ఓటింగ్‌కు గైర్‌హాజరైన భారత్ చర్చలు ఒక్కటే పరిష్కారమార్గమని స్పష్టీకరణ తీర్మానాన్ని వీటో చేసిన రష్యా ఐక్యరాజ్య సమితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం...

స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయిన లంక..

సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో స్వల్ప వ్యవధిలో శ్రీలంక రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్...
PM Modi shocked by Bhoiguda fire incident

వైద్య విద్యలో ప్రైవేట్ సంస్థల పాత్ర పెరగాలి

భూ కేటాయంపులపై రాష్ట్రాలకు ప్రధాని సూచన న్యూఢిల్లీ: భాషాపరంగా అడ్డంకులు ఉన్నప్పటికీ వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులు అనేక చిన్న దేశాలకు వెళుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య...

ఉక్రెయిన్ సంక్షోభంపై కేంద్ర క్యాబినెట్ భేటీ

భారతీయుల తరలింపు చర్యలపై చర్చ న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్యల దరిమిలా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని, అక్కడ చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తరలించేందుకు చేపట్టవలసిన చర్యలను శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ చర్చించినట్లు తెలిసింది....

చిట్టచివరి విద్యార్థిని కూడా తీసుకొస్తాం: కిషన్ రెడ్డి

ఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి...
IND vs SL 2nd T20: India win toss and opt bowl

శ్రీలంకతో రెండో టీ20: టీమిండియా బౌలింగ్..

సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ...
Niranjan Reddy hold Zoom Meeting on Bamboo Cultivation

రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో...
All India Industrial Exhibition (Numaish) begins

నుమాయిష్ ప్రారంభం

  మన తెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభం అయ్యింది. 46 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వస్త్ర, ఆభరణాలు,...

Latest News