Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడు గవర్నర్ అతిక్రమణ
సోమవారం నాడు తమిళనాడు శాసన సభ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరించిన తీరును గమనించే వారికి ఆయన తాను రాజ్యాంగ నియమ బద్ధమైన గవర్నర్ను కానని, ఆ రాష్ట్రానికి...
రూ.7వేల కోట్ల పనులకు శ్రీకారం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతోన్నాయి. ఈనెల 19న హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ దాదాపు రూ. 7 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న...
ఎన్నారైల తీరు గర్వకారణం
ఇండోర్ : ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారు. వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని జైశంకర్ తెలిపారు....
ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు
2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు...
బిర్యానీ.. బిజినెస్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్లతో రాష్ట్ర ఐటి, పారిశ్రామిక శాఖ మంత్రి కె. తారకరామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్లో జరిగిన వీరి భేటిలో ఐటి, పారిశ్రామిక...
70 ఏళ్లు మేము రాజ్యాంగాన్ని రక్షించాం… మీరేం చేశారు?
బంకా(బీహార్): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షించిందని ఆయన చెప్పారు. గురువారం బీహార్లోని బంకా జిల్లాలో భారత్ జోడో...
తెలంగాణలో 10వేల గ్రామసభలకు బిజెపి సన్నాహాలు
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతా పార్టీ మిషన్ 90(90 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం)లో భాగంగా వివిధ కార్యక్రమాలను త్వరలో తెలంగాణ వ్యాప్తంగా...
పేట్రేగిన టెర్రరిస్టులు!
జమ్మూకశ్మీర్లో కొత్త సంవత్సరం రక్తపాతంతో ప్రారంభమైంది. మొన్న ఆదివారం నూతన సంవత్సరాది నాడే సరిహద్దు జిల్లా రాజౌరి లోని డంగ్రీ గ్రామంలో టెర్రరిస్టుల కాల్పులకు నలుగురు మరణించారు. వారు పెట్టిన బాంబు మరుసటి...
కాశీ నుంచి డిబ్రూగఢ్ కి రివర్ క్రూయిజ్
వారణాసి: భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం (వారణాసి) నుంచి అసోంలోని డిబ్రూగఢ్ వరకు 4 వేల...
కొత్త ఆలోచనలు అంకురించాలి
సంపాదకీయం: దేశ రాజకీయాలను ఎవరు అధికారంలోకి వస్తారు, మరెవరు ఓడిపోయి అధోగతి పాలవుతారు అనే దాని మీదనే ఆధారపడి ఆలోచించడం, అంచనా వేయడం అరిగిపోయిన రికార్డు మీద గ్రామ ఫోను ముల్లు తిరిగే...
జాతీయ రాజకీయాల్లో రైతు అజెండా
భారత దేశం ప్రాథమికంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో అత్యధిక ప్రజానీకం ఇప్పటికీ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. దేశంలో ప్రజా ప్రతినిధులతో అత్యధికులు గ్రామీణ నేపథ్యం గలవారే. అయితే...
‘పఠాన్’ పాటపై అభ్యంతరాలు!
ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశం లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేని మీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి...
ఇతరుల సంతోషంలోనే అమ్మకు ఆనందం
న్యూఢిల్లీ: తన తల్లి హీరాబెన్ను స్థిత ప్రజ్ఞతకు చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. చాలా చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన తన తల్లి హీరాబెన్ బాల్యంలో చాలా కష్టాలను అనుభవించారని ఆయన తన...
కెసిఆర్ వంటి నేత ఉంటే ఆంధ్రా ఎప్పుడో బాగుపడేది
హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం గొప్ప కల్పన మార్గదర్శక శక్తి కలిగిన కెసిఆర్ నలుమూలల బిఆర్ఎస్ పార్టీని విస్తరించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గర్వపడే పరిణామమని ఆంధ్రప్రదేశ్ యూత్ అండ్...
ఉపాధి హామీలో శ్రమ దోపిడీ!
2006లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆనాటి ప్రధాని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆర్ధిక పరిస్థితి పెరిగి పేదల బతుకుల్లో వెలుగులు విరాజిల్లుతాయని ఆనాటి...
రూపాయిని కాపాడేదెలా?
నేను ఓడిపోలేదు, వాడు గెలిచాడు అని అనడం కింద పడినా పైచేయిగానే వున్నట్టు చెప్పుకొనేవారి దబాయింపుకి ప్రబల తార్కాణం. డాలర్తో రూపాయి మారకపు విలువ వేగంగా, దారుణంగా పడిపోడం గురించి కేంద్ర ఆర్థిక...
భుట్టో.. ఖబడ్దార్!
మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
మారణహోమాల్లో అష్టమ స్థానం!
భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రత్ మధ్యాహ్నం...
గుజరాత్లో బిజెపికి హెచ్చరికలు
గుజరాత్లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు...