Home Search
రక్షణ శాఖ - search results
If you're not happy with the results, please do another search
రిజిస్ట్రేషన్లపై రికార్డు రాబడి
మార్చి నెలలోనే రూ.1501 కోట్లు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్
రిజిస్ట్రేషన్ల నుంచి రూ.12,364 కోట్ల ఆదాయం
ఒక్క మార్చి నెలలోనే రూ.1501 కోట్లు ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్...
మెట్ల బావి అభివృద్ధి పనులు 15 ఆగస్టులోపు పూర్తి: మంత్రి తలసాని
హైదరాబాద్: మెట్లబావి పునురద్ధరణ పనులను స్వాతంత్ర దినోత్సవం అగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అదేశించారు. గురువారం బన్సీలాల్పేట్లోని మెట్లబావి...
మారుమూల గ్రామాలకు తక్షణమే త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం
హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివాసి, గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి...
హిమాలయ పర్వతాల్లో వేగంగా టన్నెల్ పనులు
సవాళ్లను అధిగమించి 7 కి.మీ. మేర జోజిలా పనులు పూర్తి
అత్యాధునిక టెక్నాలజీ వినియోగించిన మేఘా సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్ : మౌలిక వసతుల రంగంలో అగ్రగామి సంస్థ, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతికూల...
28,29 తేదీల్లో భారత్ బంద్!
న్యూఢిల్లీ: కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 మరియు 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్...
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోస్
కేంద్రం తాజా ఆఫర్ త్వరలో నిర్ణయం
విద్య ఉద్యోగార్థులకు వెసులుబాటు
క్రీడాకారులు, వ్యాపారవేత్తలకు ఛాన్స్
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే భారతీయులకు త్వరలోనే కొవిడ్ 19 టీకా బూస్టర్ డోస్ అందనుంది. దీనికి సంబంధించి...
రేపటి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం
కోవిడ్ నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లో రెండేళ్లుగా విమానాల ప్రయాణాలపై మహమ్మారి కారణంగా ప్రేరేపిత నిషేధం ఉంది. అయితే రేపటి నుంచి అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు,...
యుపిలో యోగి 2.0 సర్కార్
52 మంది జింబో కేబినెట్
ప్రధాని అతిధిగా వేడుక
కేంద్ర మంత్రుల రాక
ఉప ముఖ్యమంత్రిగా తిరిగి మౌర్య
తరలివచ్చిన పలురంగాల ప్రముఖులు
లక్నో : ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం...
మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
సియోల్: అమెరికా, దక్షిణ కొరియా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణుల ప్రయోగాలను సాగిస్తోంది. తాజాగా ఆ దేశం తన తూర్పు తీరం నుంచి గుర్తు తెలియని ప్రొజెక్టైల్ను ప్రయోగించినట్టు...
ఇరాన్తో ఒకలా, రష్యాతో మరోలా!
ఉక్రెయిన్ వివాదం లో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే బైడెన్కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు, బుజ్జగింపులకు తెర...
జీవ వైవిధ్యంతోనే మానవాళి మనుగడ ప్రపంచ అటవీ దినోత్సవం శుభాకాంక్షలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవివైవిధ్యాన్ని కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ అటవీ...
18 ఏళ్లు పైబడ్డ వారికీ బూస్టర్ డోస్లు?
వేరియంట్ల దశలో కేంద్రం యోచన
న్యూఢిల్లీ : దేశంలోని యువతకు కరోనా బూస్టర్ డోస్లు త్వరలోనే అందనున్నాయి. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ ఈ మూడో లేదా బూస్టర్ టీకా పడేలా ఏర్పాట్లు చేయాల్సిన...
కెబిఆర్ పార్కులో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు..
హైదరాబాద్: పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు. కాసు...
ఎన్ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు
‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి
మౌళిక వసతలు కల్పనకు నిధులు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే
రోగులకు మరింత మెరుగైన సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్...
ఉక్రెయిన్పై తొలిసారి కింజాల్ క్షిపణిని ఉపయోగించిన రష్యా
మాస్కో: ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న ఆయుధాల నిల్వ స్థలాన్ని రష్యా తన కింజాల్ హైపర్సోనిక్ క్షిపణుల ద్వారా శుక్రవారం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధంలో అత్యాధునిక ఆయుధాన్ని...
మార్చిలోనే పెరిగిన ఎండల తీవ్రత
అప్పుడే 40డిగ్రీల చేరుకున్న ఉష్ణోగ్రత
బయటికీ రావాలంటేనే జంకుతున్న ప్రజలు
మన తెలంగాణ /సిటీ బ్యూరో: భానుడి భగభగలతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. గత 4 రోజులుగా సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు4డిగ్రీలకు పైగా అధికంగా నమోదు...
సైన్యానికి నిధుల కోతపై ఎంపీల సంఘం హెచ్చరిక
న్యూఢిల్లీ: కొన్ని పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సాయుధ దళాలకు తగినంత బడ్జెట్ కేటాయింపులు తప్పనిసరి కేటాయించాలని రక్షణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం తెలిపింది. మూలధన వ్యయం కోసం మూడు...
వరాల వర్షం
నిపుణుల నివేదిక రాగానే జీవో 111 ఎత్తివేస్తాం
తిరిగి విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు సెర్ప్, మెప్మా
సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు విఆర్ఎలకు ఇరిగేషన్లో లష్కర్ పోస్టులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు...
ప్రమాదవశాత్తు జరిగిన క్షిపణి ఘటన : అమెరికా వెల్లడి
వాషింగ్టన్ : పాకిస్థాన్ భూభాగంలో కూలిన భారత్ క్షిపణి ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేతప్ప మరో కోణం కనిపించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ సోమవారం విలేఖరులతో అన్నారు....
మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది : రాజ్నాధ్ సింగ్
ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడి
న్యూఢిల్లీ : భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి, పాకిస్థాన్ భూభాగంలో...