Home Search
అదృశ్యమైన - search results
If you're not happy with the results, please do another search
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్: డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రసమోని మీనాక్షి(19) అనే యువతి యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో నివాసం...
బీటలు వారి మునిగిన సబ్మెరైన్ : 53 మంది సిబ్బంది జలసమాధి
జకర్తా : అదృశ్యమైన సబ్మెరైన్ బీటలు వారి సముద్ర జలాల్లో మునిగిపోవడంతో అందులోని 53 సిబ్బంది జలసమాధి అయ్యారని ఇండోనేసియా నేవీ శనివారం ప్రకటించింది. గత రెండు రోజులుగా సబ్మెరైన్ కోసం గాలింపు...
కుటుంబ కలహాలు.. పిల్లలతో సహా గృహిణి అదృశ్యం
బాలాపూర్: కుటుంబ కలహాల కారణంగా తరచూ భర్తతో తలెత్తుతున్న విభేదాలతో జీవితంపై విసుగు చెంది ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన మీర్పేట్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ పి....
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
కాచిగూడ : ఇంట్లో నుంచి స్నాక్స్ తేవడానికి వెళ్లి ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ. బి నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక ఇందిరానగర్...
చేతబడి… పెద్దనాన్నను చంపి…
అమరావతి: చేతబడి చేస్తున్నారని నెపంతో పెద్దనాన్నను తమ్ముడి కుమారులు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గోగుబాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అయ్యవారి పేటలో రత్తయ్య...
మీర్పేట్లో నవవధువు అదృశ్యం
బాలాపూర్ : నవవధువు అదృశ్యమైన సంఘటన మీర్పేట్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మద్ది మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భోళ గ్రామం హనుమాన్ఘర్ధ్ మండలం రాజస్ధాన్ రాష్ట్రానికి చెందిన సూరజ్పాల్ బాలాపూర్...
యాదాద్రి భువనగిరిలో కానిస్టేబుల్ అదృశ్యం…
యాదాద్రి భువనగిరి: ఓ కానిస్టేబుల్ అదృశ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... జలీల్ పటేల్ అనే కానిస్టేబుల్ గుండాల పోలీస్...
యువతి అదృశ్యం
శేరిలింగంపల్లి: కాలేజీకి వెళ్తున్న అని ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిషాల్ సోనీ (18) జగద్గిరిగుట్ట హనుమాన్...
చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ కేసులు అధికమైన నేపథ్యంలో ఈ పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది....
లాలాగూడ పిఎస్ పరిధిలో యువతి అదృశ్యం
తార్నాక: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ యువతి అదృశ్యమైన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... నార్త్లాలాగూడకు చెందిన రిటైర్డ్ రైల్వే...
వంద కిలోల బంగారం అదృశ్యంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు
న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల క్రితం ఓ కంపెనీ నుంచి భారీగా స్వాధీనం చేసుకున్న బంగారంలో 103 కిలోల బంగారం అదృశ్యం కావడంపై సిబిఐ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ బంగారం విలువ రూ.43...
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాం: సిపి సజ్జనార్
హైదరాబాద్: మిస్సింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటిపై ప్రత్యేకంగాదృష్టి సారించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని అభయమిచ్చారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబ...
మేడ్చల్లో ఘోరం
బాలుడి కిడ్నాప్, హత్య
పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పేట్బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు
నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన
సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం
మన తెలంగాణ/శామీర్పేట : అదృశ్యం...
బాలికను మింగిన నాలా
హైదరాబాద్లోని నేరేడ్మెట్లో విషాదం, సైకిల్పై బయటికి వెళ్లి చెరువులో శవమై తేలిన సుమేధ
ప్రమాదవశాత్తూ నాలాలో పడి.. బండ చెరువులో శవమై కనిపించిన సుమేధా
మృతురాలి కుటుంబీకులకు ఎంఎల్ఎ మైనంపల్లి పరామర్శ
మన తెలంగాణ/ మల్కాజిగిరి/ మౌలాలి...
ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం
మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం
న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కిడ్నాప్, హత్య
అదృశ్యమైన 3 రోజుల తర్వాత భూపాలపల్లి జిల్లా అడవుల్లో కనిపించిన ఖమ్మం అధికారి ఆనందరెడ్డి మృతదేహం
మన తెలంగాణ/హైదారబాద్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్రె డ్డి దారుణ హత్యకు గురైన విషయం...
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
ముంబై: ఐదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరపడమే కాక, హత్య చేయడం క్రూరాతిక్రూరమైన నేరంగా తీర్పు చెబుతూ మహారాష్ట్ర పర్బానీ జిల్లా కోర్టు దోషికి మరణశిక్ష విధించింది. జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ...
పెళ్లి బరాత్ లో నుంచి వరుడు అదృశ్యం…. చెట్టుకు ఉరేసుకున్నాడు….
లక్నో: వివాహం జరిగిన తరువాత బరాత్లో నుంచి అదృశ్యమైన పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దుశ్యంత్ గిరి(22) అనే...
మేడారం జాతర…
అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
తమిళనాడులో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం
చెన్నై: ఒక ఎనిమిదేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడిన అస్సాంకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమిళనాడులోని శివకాశి పట్టణానికి సమీపంలోగల కొంగలాపురం...