Home Search
ఎయిర్పోర్ట్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవి ఛార్జింగ్, బయో డీజిల్ ఫిల్లింగ్
మన తెలంగాణ / హైదరాబాద్ : జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవి ఛార్జింగ్, బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల దిశగా తన కృషిని బలోపేతం చేస్తూ...
మౌలిక సదుపాయాలు
మౌలిక సదుపాయం అనగా ఒక ప్రాంతం.. ప్రాథమిక భౌతిక వ్యవస్థలైన రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, మురుగునీరు, నీటి సదుపాయంతో పాటు విద్యుచ్ఛక్తి వ్యవస్థలు. అలాగే భౌతికమైన మౌలిక సదుపాయాలు అనగా ప్రజాసేవలు,...
భారీ ప్రాజెక్టులు-వాతావరణ మార్పులు
దేశ ప్రధాని ఫిబ్రవరి 2020లో శంకుస్థాపన చేసిన ‘బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే’ రూ. 14,850- కోట్ల వ్యయంతో 296 కిమీ మేర నాలుగు -వరుసల ఎక్స్ప్రెస్ రహదారిని త్వరితగతిన 29 మాసాల్లో నిర్మించడం...
‘క్యాసినో’ నెట్వర్క్పై ఇడి దాడులు
ఏజెంట్లు చీకోటి ప్రవీణ్,
మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో
సోదాలు కీలక పత్రాలతో పాటు
కంప్యూటర్లు, ల్యాప్టాప్లు
స్వాధీనం ఫెమా నిబంధనలు
ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్
సంపన్నుల పిల్లలే వీరి టార్గెట్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై...
శంషాబాద్లో బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం నాడు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి 282 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 14.68...
మూడు కేజీల బంగారంతో డెలివరీ బాయ్స్ అదృశ్యం..
మూడు కేజీల బంగారంతో డెలివరీ బాయ్స్ అదృశ్యం
ఎపిలోని ఎన్టిఆర్ జిల్లాలో ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టిఆర్ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిని నమ్మించి 3 కేజీల బంగారం ఆభరణాలతో డెలివరీ బాయ్స్...
హైదరాబాద్ లో మోడీ
ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఆర్థిక తీర్మానం
ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి
రాజ్నాథ్, రాజకీయ
తీర్మానం ప్రవేశపెట్టిన
హోం మంత్రి అమిత్
నేడు పరేడ్ గ్రౌండ్లో
బహిరంగ సభ
n తొలి రోజు ముగిసిన...
హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ
హైదరాబాద్: ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానికి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెచ్ఐసిసికి మోడీబయలుదేరారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన...
శంషాబాద్లో బంగారం పట్టివేత..
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 220 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధరవారం దుబయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయగా మేకప్ కిట్, కుర్త...
ఎన్ఎఫ్ఆర్లో 5636 అప్రెంటీస్ ఖాళీలు..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోం ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్లు...
14న హైదరాబాద్కు అమిత్ షా రాక
హైదరాబాద్ : బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్పోర్ట్కు అమిత్ షా రానున్నారు. సెంట్రల్...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...
శంషాబాద్లో భారీగా హెరాయిన్ పట్టివేత
మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో సారి భారీగా డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి 6.75 కెజీల హెరాయిన్ను అధికారులు స్వాధీనం...
’రైతు సంఘర్షణ సభ‘లో పాల్గొన్న రాహుల్ గాంధీ
వరంగల్: రాహుల్ గాంధీ తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నప్పుడు ఆయనకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన హెలికాప్టర్లో...
అభివృద్ధి అడ్డా
తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు
కనిపిస్తున్నాయి భారతదేశ
అభివృద్ధిలో హైదరాబాద్
కీలకంగా మారింది
33జిల్లాల్లో 32
జాతీయ రహదారులతో
అనుసంధానం జరిగింది
రీజనల్ రింగ్రోడ్డు డిపిఆర్
పూర్తయింది ఇది...
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు ‘మెట్రో రైడ్’ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి....
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
అదానీ గ్రూప్ @ 200 బిలియన్ డాలర్లు
ఈ మైలురాయిని చేరిన మూడో దేశీయ సంస్థ
గతంలో ఈ మార్క్ను చేరుకున్న టాటా, రిలయన్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 201 బిలియన్ డాలర్ల మార్క్ను దాటింది. టాటా గ్రూప్, ముకేశ్ అంబానీ...
కెటిఆర్ వర్సెస్ డికె…. బెస్ట్ సిటీ హైదరాబాదా? బెంగళూరా?
బెస్ట్ సిటీ హైదరాబాదా? బెంగళూరా?
పరస్పర సవాళ్లు, ఛాలెంజ్లు స్వీకరణ
ఆసక్తి రేపిన ఇరువురి ట్విట్టర్ సంభాషణ
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి సేవల రంగంలో ప్రస్తుతం ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు టాప్లో ఉన్న సంగతి విదితమే....
ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు
డీజిల్ బస్సు ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు !
త్వరలోనే రోడ్లపైకి
అది సక్సెస్ అయితే మరో వేయి బస్సులు అదే బాటలో...
డీజిల్ రేట్ల పెరుగుదలతో ఆర్టీసి సరికొత్త ఆలోచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది....