Friday, April 26, 2024
Home Search

కిందపడి మృతి - search results

If you're not happy with the results, please do another search
Another NEET student commits suicide in Kota

ఢిల్లీ ఐఐటిలో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఢిల్లీ: ఐఐటి విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐఐటి ఢిల్లీలో నెర్కర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నెర్కర్ ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ...
Tragedy in Tirupati Zoo... Lion kills man

సెల్ఫీ మోజులో సింహానికి బలి

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపే సింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్...
Accident at Ramoji Film City

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రమాదం

ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం లైమ్‌లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ క్రేన్ వైర్ తెగి పడి సిఇఒ మృతి, చైర్మన్ పరిస్థితి విషమం ఫిల్మ్‌సిటీ మేనేజ్‌మెంట్‌పై ఫిర్యాదు కేసు...
7 Ends Life while flying kites in Telangana

తెలంగాణలో విషాదం నింపిన పతంగులు..

హైదరాబాద్‌: తెలంగాణలో గాలి పటాలు తీవ్ర విషాదం నింపాయి. సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో పతంగులు ఎగరవేస్తూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం హైదరాబాద్ మధురానగర్ లో మరో...

మాంజా మరణ శాసనం

మన తెలంగాణ/సిటీబ్యూరో: పతంగుల సరదా ప్రతీ సంవత్సరం పలువురి ప్రాణాలు హరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పతంగులను ఎగిరవేసే సమయంలో ప్రమాదవశాత్తూ హైదరాబాద్ నగరంలో ఇద్దరు మృతి చెందగా, సంగారెడ్డి జిల్లాలో ఒకరు...
Army jawan on bike dies after Chinese manja

ప్రాణాలు తీసిన పతంగులు

లంగర్‌హౌస్, అల్వాల్‌లో ఇద్దరి మృతి చైనా మాంజాకు సైనికుడి బలి మనతెలంగాణ, సిటిబ్యూరోః  పతంగుల సరద పలువురి ప్రాణాలు తీస్తున్నాయ. నగరంలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఎపిలోని విశాఖపట్టణం, పెద్దవాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి(30)...
Man died after being hit by electric wires in Sangareddy

జోగిపేటలో పండగపూట విషాదం.. ప్రాణం తీసిన పతంగులు

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంక్రాంతి పండగ పూట విషాదం నెలకొంది. పతంగులు ఎగురవేస్తుండగా ప్రమాదం సంభవించింది. విద్యుత్ తీగలు తగిలి భర్త మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు....
Man died after falling down while boarding train in Jammikunta

కూతురు ఇంటికి వెళ్తూ.. అనంతలోకాలకు

కరీంనగర్: రైలు ఎక్కుతుండగా కిందపడి వ్యక్తి మృతి చెందాడు. జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడిని ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లి చెందిన రామ్ సమ్మయ్యగా గుర్తించారు. మందమర్రిలోని...

ఎన్నికలలో విషాదం..

ఆదిలాబాద్ ,పటాన్‌చెరు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేర్వేరు సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులతోపాటు, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన అధికారికి గుండెపోటుతో రావటంతో కుప్పకూలి అక్కడికక్కడే...
Indian govt refused permission for Arundhati Roy to go to Germany

అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!

ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...
70% polling is peaceful

70% పోలింగ్ ప్రశాంతం

పల్లెల్లో ఓట్ల జోరు అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్‌పుర 39% పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మొరాయించిన ఇవిఎంలు.. ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్  సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...
5-year-old boy killed at Bihar Durga Puja pandal

బీహార్‌లో పండగ పూట తీవ్ర విషాదం

గోపాల్‌గంజ్: బీహార్‌లో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన పూజా పండగ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు దుర్గా నవమి...

అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్టు

సిటిబ్యూరోః అనుమానించి భార్యను హత్య చేసిన నిందితుడిని వనస్థలిపురం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....ఎపిలోని ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, కొనిజేడు గ్రామానికి చెందిన తన్నీరు బాలకోటయ్య నగరంలోని...
KTR tour in Nirmal

ఆయిల్ ఫామ్ తో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం: కెటిఆర్

నిర్మల్: గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ల కోసం రైతులు తన్నుకునే వారని,  తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి కెటిఆర్...
A final farewell to Harishwar Reddy

హరీశ్వర్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు

మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్‌ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇటీవలే కోలుకుని...

భవనం సెంట్రింగ్ కూలి ముగ్గురి దుర్మరణం

మన తెలంగాణ/కెపిహెచ్‌బి: కెపిహెచ్‌బి అడ్డగుట్ట కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా గోడ కూ లి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు...
Love tragedy

కత్తి దూసిన ప్రేమ

మన తెలంగాణ/సిటీబ్యూరో/ఎల్‌బినగర్: వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని ప్రేమోన్మాది యువతిపై దాడి చేయడమే కాకుండా అడ్డువచ్చిన ఆమె సోదరుడిని కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ దారుణమైన సంఘటన ఎల్‌బినగర్, ఆర్‌టిసి కాలనీలో ఆదివారం మధ్యాహ్నం...
Andhra pradesh sri sathya sai district

చిన్నారి ప్రాణం తీసిన వేరుశనగ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో రెండేళ్ల చిన్నారి గొంతులో వేరుశనగ విత్తనం ఇరుక్కొని మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతం వసంతపూర్ గ్రామానికి చెందిన హనుమంతు తన భార్య పిల్లలతో...
Zaheeruddin Ali Khan

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం…

తోపులాటలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి హైదరాబాద్ : ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపుకోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్‌లోని గద్దర్ ఇంటివద్ద తోపులాట జరిగింది....
Mother Suicide along with 2 Kids in Visakhapatnam

ఆర్టీసి బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్టిసి బస్సు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిసు రాజబ్(40)...

Latest News