Home Search
భారత బంద్ - search results
If you're not happy with the results, please do another search
గృహ నిర్బంధంలో కేజ్రీవాల్
ఆప్ ఆరోపణలు ఖండించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లోని సింఘూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేశారని...
ఆ బిల్లుతో ఆహార కొరత: జగదీష్
హైదరాబాద్: రైతుల ఆగ్రహ జ్వాలాల్లో మోడీ ప్రభుత్వం కొట్టుకపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వేలాది ట్రాక్టర్లలో తరలి వచ్చి...
రాత్రి 7 గంటలకు రైతులను కలవనున్న అమిత్ షా
న్యూఢిల్లీ: రైతు సంఘాల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. అన్ని పార్టీల మద్దతుతో బంద్ విజయవంతంగా ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతు సంఘాల నేతలను కేంద్ర హోంమంత్రి...
రైతులు తీవ్రవాదులు కాదు: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
పౌరుల అసౌకర్యానికి కేంద్రానిదే బాధ్యత : కాంగ్రెస్
చండీగఢ్: భారత్ బంద్ సందర్భంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశంతో తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన...
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలిపారు. భారత్ బంద్ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు...
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ...
దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పదవరోజు అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వేలాదిమంది రైతులు ధర్నా చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2...
కాటేసే చట్టంతో పోలిస్తే కరోనా మాకో లెక్కా
ఢిల్లీకి తరలివచ్చిన రైతు దండు స్పందన
భౌతిక దూరాలు మాయం
మాస్క్లు లేకుండానే పయనం
సోనీపట్ (హర్యానా) : కరోనా వైరస్ కన్నా తమకు కేంద్ర ప్రభుత్వపు నూతన వ్యవసాయ చట్టాలే ప్రమాదకరం అని...
ట్రంప్ ఓటమి మోడీకి దెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలెక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్కు...
పంజాబ్లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం
అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు
3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
‘నవ కశ్మీర్’ కు ఏడాది
జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...
కాజీ నజ్రుల్ను మరిచిపోయామా?
మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....
‘మన్రేగా’ ద్వారా మరిన్ని పనులు!
ఆపదలు దాపురిస్తేగాని ఆపద్బాంధవులెవరో తేటతెల్లం కాదు. సంక్షోభాల్లోనే ఆదుకునే హస్తాల జాడ తెలుస్తుంది. ఎడ, తెరిపి లేకుండా దాదాపు రెండు మాసాలుగా కొనసాగుతున్న పట్టపగటి చిమ్మ చీకటి వంటి కరోనా లాక్డౌన్ దేశమంతటా...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా
లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
గుడుంబా తయారీదారులపై పిడి యాక్టు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో వైన్ షాపులు, బార్లు బంద్ కావడంతో మద్యం వినియోగదారులు కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్...