Home Search
రికార్డు స్థాయికి - search results
If you're not happy with the results, please do another search
కాళేశ్వరం.. జయకేతనం
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు
కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్గా గుర్తించి అవార్డు ఇచ్చిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్
అవార్డును అందుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్...
రెప్పవాల్చిన రెండు వేల నోటు
రూ. 2000 నోటు సెప్టెంబర్ 30 తర్వాత పనికే రాదు అన్నట్లుగా ప్రచారమవుతున్న వేళ గమనించవలసిన కీలక అంశం ఏమిటంటే రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు....
ప్రగతి ప్రదాత కెసిఆర్
తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలచిన రాజనీతి దురంధరుడు, తెలంగాణ రాష్ర్ట సమితి వ్యవస్థాపకులు, తన ఉపన్యాసంతో ప్రజల హృదయాలను ఉప్పొంగింపజేసిన ఉపన్యాసకులు, అసాధ్యమని భావించిన స్వరాష్ర్ట స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ...
‘బిచ్చగాడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడివి శేష్
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను...
కార్పొరేట్ల కోసం దిగుమతులు!
చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటంలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి 2023 ఏప్రిల్ 20న జపాన్ రాజధాని టోకియోలో చెప్పారు. 2022-23లో చైనా నుంచి మన దిగుమతులు...
పంజాబ్కు చాలా కీలకం.. నేడు చెన్నైతో పోరు
చెన్నై: ఐపిఎల్లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె)తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో...
వినయం, విద్వత్తు కలగలిసిన మూర్తి
సాహిత్య పరంగా తెలియని విషయం తెలుసుకోవడానికి నిఘంటువులు, పదకోశాలు ప్రధాన వనరులు. కొన్ని వేల గ్రంథాలు అవలోకించి, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, విద్వాంసులు కలిసి చేయాల్సిన పనిని తానొక్కడే సంవత్సరాల తరబడి కృషి చేసి...
17 రోజుల వ్యవధిలో.. ఏకంగా కోటి బీర్లు తాగేశారు…
హైదరాబాద్ : వేసవి తాపాన్ని తట్టుకోలేక కేవలం 17 రోజుల వ్యవధిలో ఏకంగా కోటి బీర్లను తాగేశారు. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రాజధాని హైదరాబాద్లో సైతం ఉదయం 9...
గ్యాంగ్స్టర్ అతీక్ హత్య
జైలునుంచి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కాల్చి చంపిన
దుండగులు కాల్పుల్లో సోదరుడూ మృతి
ప్రయాగ్రాజ్: ఉత్త్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉమేశ్పాల్ హ త్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. జైలునుంచి...
మహారాష్ట్రలో కోవిడ్ తో ఒక్క రోజే తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ : పొరుగునే ఉన్న మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో తొమ్మండుగురు కోవిడ్ తీవ్రతతో మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం వెలువరించిన కోవిడ్ గణాంకాల వివరణాత్మక ప్రకటనలో తెలిపారు. ఈ...
ఫిబ్రవరి ఎండలు ఎల్నినోతోనే: స్కైమెట్
న్యూఢిల్లీ : ఇప్పుడు ఫిబ్రవరి నెల పూర్తికాకముందే దేశంలో పలుప్రాంతాలలో నెలకొన్న అత్యధిక ఉష్ణోగ్రతలు కమ్ముకుంటున్న ఎల్నినోతోనే అని స్పష్టం అవుతోంది. ఎల్నినో భారతదేశ వ్యవసాయానికి, వాతావరణానికి ముప్పుగా మారుతుందని వాతావరణ పరిశోధనల...
వేల కొలది నటాషాలున్న జ్ఞానభూమి
‘Identifying gifted students early in their education will put them on track to greater success, to the benefit of society as a whole’ Paromita...
మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ‘సార్’: త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/ 'వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ,...
సాగు.. బహుబాగు
హైదరాబాద్: మన రాష్ట్రంలో యాసంగి పంటల సాగు అదను కాలం ముగిసిపోయింది. ఈసారి వ్యవసాయరంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పంట ల సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. యాసంగి సీజన్లో ఎంపికచేసుకున్న సాధారణ...
అదానీపై నోరు విప్పని ప్రధాని
అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల గురించి వెలువడిన హిండెన్బర్గ్ నివేదిక దేశమంతటా సంచలనం సృష్టించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమనే పల్లవిని అందుకున్నారు. అవినీతి మరకలేని కేంద్ర...
గ్రూప్-1 మెయిన్స్కు 123 మంది గిరిజన విద్యార్థులు
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 123 మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్టి స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొంది మెయిన్స్కు ఎంపికైన గిరిజన విద్యార్థులకు...
కర్ణాటక జలదోపిడి
హైదరాబాద్ : కృష్ణానదీ పరివాహకంగా కర్ణాటక ప్రభుత్వం జలదోపిడీని యదేశ్చగా కొనసాగిస్తోంది. కృష్ణానదితోపాటు దీనికి ప్రధాన ఉపనదులుగాఉన్న తుంగ, భద్ర, ఘట ప్రభ , మలప్రభ తదితర నదులపై ఎత్తిపోతల పథాకాలు నిర్మించి...
టెన్నిస్కు సానియా మీర్జా గుడ్బై
మన తెలంగాణ/హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (36) టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథ ‘ఖుషి’.. ఎఎం రత్నం ఇంటర్వ్యూ
లైలా-మజ్ను, రోమియో-జూలియట్ తరహాలో గుర్తుండిపోయే ప్రేమకథ 'ఖుషి'
'ఖుషి' రి-రిలీజ్ అభిమానులకు ఐకాన్ చిత్రాన్ని మళ్లీ సెలెబ్రేట్ చేసుకునే అవకాశం: నిర్మాత ఎ.ఎం. రత్నం
తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన చిత్రం...