Home Search
హైదరాబాదు - search results
If you're not happy with the results, please do another search
మార్గదర్శి కేసులో ఎపి ప్రభుత్వానికి ‘సుప్రీం’లో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : మార్గదర్శి కేసులో ఎపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఎపికి కేసుల బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు...
ఈషా ఫౌండేషన్ కృషిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
క్రీడా రంగంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
ఈశా గ్రామోత్సవ్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్ : ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్, త్రో బాల్ క్రీడలను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషిని మంత్రి...
అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగదు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...
తెలంగాణ దారి దీపాలు
ఒక ప్రాంతం గాని, ఒక వ్యవస్థ గాని, ఒక మనిషి గానీ అభివృద్ధి చెందాయి అంటే దాని వెనుక విశేషమైన కృషి అంకిత భావం పుష్కలంగా ఉంటాయి, ఒక తరం దాని ముందు...
బిఎస్ రావుకు కూనంనేని ఘన నివాళి
హైదరాబాద్ : హైదరాబాదులోని నార్సింగ్లో ఓం కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సంస్థ సభలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ బిఎస్ రావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని...
ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వరద బాధితులను ఆదుకోవాలి : తమ్మినేని
హైదరాబాద్ : వరదల వల్ల ఇప్పటికే జరిగిన ప్రాణ, ఆస్థినష్టాలను అంచనా వేసి నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని, వరద బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర...
తెలంగాణకు పెట్టుబడులను అడ్డుకుంటున్న మోడీ
తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాళ్ళడ్డుతోందని తెలంగాణ రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.ఇప్పటికే నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బందుల...
బసవుడి పాలనను మహారాష్ట్ర వెళ్లి తెలుసుకున్నా: హరీశ్ రావు
సిద్ధిపేట: గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలిజ సమాజాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట రెడ్డి...
న్యాక్తో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
సిద్దిపేట న్యాక్ భవనం రాష్ట్రానికె మోడల్ గా నిర్మించాలి
న్యాక్, ఎల్ అండ్ టి తో ప్రతి ఏట 300 మంది నిర్మాణరంగ కార్మికులకు శిక్షణ
రూ.10 కోట్లతో న్యాక్ వృత్తి...
నిర్మాణ రంగంలో ఉపాధికి ఊతం
మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేటలో వృత్తి నైపుణ్య కేంద్రం
రూ. 10 కోట్లతో న్యాక్ భవనం నిర్మాణం
న్యాక్ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్రావు
సిద్దిపేట: నిర్మాణ రంగంలో...
అత్యున్నత ప్రమాణాలతో తమిళ వర్శిటీలు
ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను...
రాష్ట్రంలో ద్రావిడ దేశం తెలంగాణ శాఖను ప్రారంభిస్తాం
ద్రావిడ దేశం అధ్యక్షులు ఒంటెరు కృష్ణారావు
హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు వారికి న్యాయంగా రావలసిన అన్ని సదుపాయాలను అందించాలని ధృడ సంకల్పంతో ద్రావిడ దేశం కృషి చేస్తుందని ఆసంస్థ అధ్యక్షులు వంటెరు...
టి హబ్ను సందర్శించిన కిర్గిస్తాన్ ఉప ప్రధాని
హైదరాబాద్: కిర్గిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, ఎడిల్ బైసలోవ్ తన హైదరాబాదు పర్యటనలో భాగంగా ఆదివారం టి హబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐటి,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్,టి హబ్...
కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా బ్రహ్మణ సమాజం పాత్ర కీలకం
హైదరాబాద్: మాటలు చెబుతున్నది ఎవరో.... చేతలు చేస్తున్నది ఎవరో గమనించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇదం బ్రహ్మం... ఇదం క్షాత్రం అంటాము. అవసరమైనప్పుడు వేదం చదవాలి....అవసరమైతే గాండీవం ఎత్తాలి. అటువంటి...
వైద్య కళాశాల ఏర్పాటుకు హర్షం
ముఖ్యమంత్రి, మంత్రిలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వవిప్ సునీత
యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్టకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ప్రభుత్వవిప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి...
ప్రభుత్వం గీత వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : గీత వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం నిధులను, వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలని తెలం గాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్...
గ్రూప్-4 పరీక్ష రాస్తూ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్4 పరీక్షలో పరీక్ష రాస్తూ ఓ అభ్యర్థి ఫోన్ తో పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని సరూర్ నగర్ మండలం మారుతీ నగర్...
భర్తను చంపడానికి రూ.5 లక్షల సుపారీ..
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం దేవరకొండ పట్టణ శివారులో హత్య కు గురైన రఘురాములు కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో భార్యకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.....
ఆదర్శప్రాయుడు సోలిపేట
మాజీ రాజ్యసభ సభ్యులు, భారత చైనా మిత్రమండలి జాతీయ నాయకులు సోలిపేట రామ చంద్రారెడ్డి మరణం పట్ల ఒ.పి.డి.ఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియ చేస్తున్నది. అధికార రాజకీయాలలో వుంటూ కూడా అత్యున్నతమైన రాజకీయ,...
మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న తొలితరం నేతగా ప్రసిద్ధి
సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో...