Home Search
బీహార్ సిఎం - search results
If you're not happy with the results, please do another search
దక్షిణాదిని పుట్టి ముంచనున్న పునర్విభజన
దారుణంగా పడిపోనున్న లోక్సభ స్థానాల సంఖ్య
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు నియోజకవర్గాల
పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక వద్దంటున్న దక్షిణాది రాష్ట్రాలు
(స్పెషల్ డెస్క్)
నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది రా ష్ట్రాలపై...
ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర
ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్స్...
డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్...
తెలంగాణలో తగ్గిన పేదరికం
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
నడ్డా టీంలో బండి సంజయ్కు చోటు..ప్రధాన కార్యదర్శిగా నియామకం
న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బిజెఇప జాతీయ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు...
మణిపూర్లో మహిళల అర్ధనగ్న ఊరేగింపు..భగ్గుమన్న విపక్షాలు
న్యూఢిల్లీ : మణిపూర్లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రెండు నెలల కిందట మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఆధారంగా సుప్రీం కోర్టు సుమోటోగా ఈ సంఘటనను...
బల ప్రదర్శన..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్డిఎ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే వారం మొదట్లో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఎన్డిఎ మంగళవారం ఎన్డిఎ మెగా మీట్ను ఏర్పాటు చేయగా,...
తేజస్వియాదవ్పై ‘మాంత్రికురాలి వేట’
పాట్నా : ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్కు సంబంధించి బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వియాదవ్, మరి కొందరిపైనా సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని జేడి( యు) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్...
డీలా లేదు మరింత బలమే..
న్యూఢిల్లీ : ప్రతిపక్ష భేటీల మీద భేటీల నేపథ్యంలో బిజెపి తన బలప్రదర్శనకు దిగే యోచనలో పడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ సారధ్యపు ఎన్డిఎ చెక్కుచెదరకుండా ఉందని తెలియచేసుకునే యత్నాల్లో...
బిజెపిపై పోరు దేశం ముందున్న ప్రధాన సమస్య: కెటిఆర్
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ఆధారంగా పోరాడాలని, అయితే దురదృష్టవశాత్తు అవి ఎవరినో గద్ద్దె దించాలన్న తపనతో అవి ఉన్నట్లు...
పలు రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వర్యంలో బాలాజీ ఆలయాల నిర్మాణం
హైదరాబాద్: అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని టిటిడి ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధిం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ,...
సిమ్లా విపక్ష భేటీలో పిడిఎ అవతరణ?
బిజెపి వ్యతిరేక విపక్ష కూటమికి సర్వంసిద్ధం
స్వరూపంపై స్పష్టత లేదు కానీ ఖరారే
లోక్సభ ఎన్నికల్లో ఎన్డిఎతో ఈ వేదికతో ఢీ?
న్యూఢిల్లీ : త్వరలోనే దేశ రాజకీయ రంగంలోకి పేట్రియాటిక్ డెమొక్రాటిక్ అలయెన్స్...
బిహార్లో కూలిన మరో నిర్మాణం లోని వంతెన
కిషన్గంజ్ (బీహార్): బీహార్ రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో కిషన్గంజ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. మూడు వారాల వ్యవధిలో ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. ఇదే...
‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు
పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...
లాలూతో మమత భేటీ
హైదరాబాద్: శుక్రవారం జరగబోయే ప్రతిపక్షాల సమావేశాల్లో పాల్గొనడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఆమె వెంట ఆమె మేనల్లుడు,ఎంపి అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం...
వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను...
రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను మరోసారి ప్రయోగించి దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను బిజెపి టార్గెట్ చేసింది. వారిపై ఇన్కమ్ టాక్స్ (ఐటి), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు చేసింది. ఒకేసారి వందల...
దళారులు మోపైన్రు..
మహబూబ్నగర్ బ్యూరో / గద్వాల ః రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలపునిచ్చారు. అదిలాబాద్ మొదలుకొని అన్ని...
మద్దతు ధరల పేరిట మోసం
ఖరీఫ్ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతా యని ఆర్థిక వేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుం డా...