Friday, April 26, 2024
Home Search

శ్రీశైలం ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search
Almaty full in Karnataka..gates lifted

కర్ణాటకలో ఆల్మట్టి ఫుల్..గేట్లు ఎత్తివేత

వారం రోజుల్లో పూర్తి స్థాయికి తుంగభద్ర తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ పరుగులు 50శాతం నిండిన శ్రీశైలం గోదావరిలొ తగ్గిన వరద ప్రవాహం భద్రాచలం వద్ద 20.30అడుగులకు నీటిమట్టం హైదరాబాద్ : పడమటి కనుమల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణానది పరివాహకంగా...

కృష్ణాలో పెరిగిన వరద.. జారాలకు 75వేల క్యూసెక్కులు

హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 105000క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 115.40టిఎంసీలకు చేరింది. రిజర్వాయర్ నుంచి 60వేల క్యూసెక్కుల నీటిని గేట్ల...
Bhadradri is hiding in fear

భయం గుప్పిట్లో భద్రాద్రి

మూడో ప్రమాద హెచ్చరిక జారీ గోదావరి ఉధృతి 60 అడుగులకు చేరే ప్రమాదం అధికార యంత్రాంగం అప్రమత్తం హైదరాబాద్:  ఎగువన మహారాష్ట్ర, చత్తిస్‌గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి పరివాహంగా పెన్‌గంగ, వార్ధా,...

గడగడలాడించిన కడెం

మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాల తో గోదావరి నదీ పరివాహకంగా వాగులు వంకలు ఏకమై పారుతున్నాయి. గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వ స్తోంది. కడెం వాగు మహోగ్రరూపం దాల్చిం ది....
Krishna water

కృష్ణాజలాలపై ఏపి మడత పేచీలు !

తాత్కాలిక ఒప్పందాలు ఇంకెంత కాలం తెలంగాణకు సగం నీటి వాటా ఇవ్వాల్సిందే అపెక్స్ కమిటీలో తేల్చుకోవాలని నిర్ణయం హైదరాబాద్: సాగు నీటి సంవత్సరం వచ్చేసింది. 202314 సంవత్సరానికి గాను కృష్ణానదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల...
Telugu States attends to Krishna Board meeting

వాటాపై వాగ్యుద్ధం

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్యన మాటల మంటలు! 50:50 నిష్పత్తిలో నీటిని పంచాల్సిందే: తెలంగాణ శ్రీశైలం నుంచి ఏపి 34టిఎంసీలే వాడుకోవాలిః తెలంగాణ 532టిసీఎంలు ఎక్కడైనా వాడుతాం:ఏపి గోదావరి మళ్లింపులో 45టిఎంసీలపైన రచ్చ కుదరని వాటాలు...
Telangana Govt Complaint on Veligonda Project

వెలిగొండ మాకు గుదిబండ

అనుమతులు లేకుండా ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును ఆపండి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బందులు వస్తాయి కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపైన...

కృష్ణా జలాలపై ఏపి జులూం

హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులూం ప్రదర్శిస్తోంది. తనకు కేటాయించిన కోటా నీటికంటే ఇప్పటికే అధికంగా నదీజలాలను ఉపయోగించుకున్న ఏపి ప్రభుత్వం ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించినా లేక్కపెట్టడం...

అనుసంధానానికి ఓకే

హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియకు తె లుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అం గీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్‌ఫోర్స్ స మావేశం...
540 TMCs are stored in Krishna..Godavari reservoirs

జలం పుష్కలం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో క్రమేపి వేసవి ముదురుతోంది.. మరో వైపు యాసంగిలో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం కూడా ముగింపు దశకు చేరింది. చిన్నా, పెద్ద తరహా, మీడియం ప్రాజెక్టులతోపాటు భూగర్భ జలాల...
There is widespread concern over relocation of KRMB

కృష్ణాబోర్డు తరలింపుపై ఒత్తి’ఢీ’

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపు నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డును హైదరాబాద్‌నుంచి తరలించి విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అవసరమైన...
Injustice in waters of Krishna to Telangana

‘రూల్‌కర్వ్‌’పై ఇదేం రుబాబు?

మనతెలగాణ/హైదరాబాద్ :శ్రీశైలం రిజర్వాయర్ నీటినిర్వహణకు సంబంధించి రూపొందించిన రూల్‌కర్వ్ నివేదికను రిజర్వాయర్స్ మేనేజ్‌మెంట్‌కమిటి మంగళవారం నాడు కృష్ణానదీయాజమాన్య బోర్డుకు సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలోని ప్ర ధాన అంశాలకు ఏవిధమైన ఆమోదం...
280 should be released from Srisailam to Sagar

దగాకోరు ‘ముసాయిదా’

మన తెలంగాణ/హైదరాబాద్: నియమించిన రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసి) నివేదిక రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నివేదికను అమల్లోకి తేకుండా నిలిపివేయాలని బోర్డు చైర్మన్‌ను కోరింది....
Woman jumping into Krishna river

కృష్ణాలో తగ్గని వరద ప్రవాహం

శ్రీశైలంకు 3.32లక్షల క్కూసెక్కులు మనతెలంగాణ/హైదరాబాద్:  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లోకి గణనీయంగా వరదనీటి చేరికలతో ప్రాజ్కెక్టుల వద్ద అధికారులు ముందు జాగ్రత్త...
Lifting of gates from Narayanapur to Prakasam Barrage

‘కృష్ణా’పై గేట్లు బార్లా

నారాయణపూర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గేట్లు ఎత్తివేత ఉప్పొంగిన ఉప నదులు జూరాలకు పోటెత్తిన వరద శ్రీశైలానికి 2.71లక్షల క్యూసెక్కుల విడుదల.. 10గేట్లు ఎత్తివేత సాగర్‌కు 4లక్షల క్యూసెక్కుల వరద.. 22గేట్ల...
Exploitation of Krishna waters in Andhra Pradesh state

కృష్ణాకు ఎపి మరో గండి

ముచ్చుమర్రి సమీపాన ఎత్తిపోతల పథకం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వంద రోజుల నీటి తరలింపునకు స్కెచ్ ఓర్వకల్లు సమీపాన మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రత్యేక ప్రణాళిక టెండర్ల ప్రక్రియ పూర్తి.. నిర్మాణ...
20 Gates of Nagarjuna Sagar Project lifted

నాగార్జున సాగర్‌కు పెరిగిన వరద.. 20గేట్లు ఎత్తివేత

మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి ఉదయం 1,67,780క్యూస్కెక్కులు చేరుతున్న వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తుండటంతో...
Godavari water level has reached 51.4 feet

ఉగ్ర గోదావరి

మంగళవారం సాయంత్రానికి 51.5 అడుగులకు చేరిన నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అనుదీప్ మన తెలంగాణ/భద్రాచలం: భారీ వర్షాలు, ఎగువన ప్రాజెక్టుల నుంచి నీటి...
Godavari River receives Huge floods

భారీ వర్షాలతో గోదావరిలో పెరుగుతున్న వరద

భారీ వర్షాలతో గోదావరిలో పెరుగుతున్న వరద ఎస్సార్పెసీ 28గేట్లు ఎత్తివేత పోటేత్తిన మంజీరా.. నిజాంసాగర్‌కు వరద ఉధృతి లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంక కడెం ప్రాజెక్టు 8గేట్లు ఎత్తివేత నిలకడగా కృష్ణమ్మ.. శ్రీశైలంకు 2.98లక్షల క్యూసెక్కులు మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన కర్ణాటక,...
Projects on Krishna River reached their maximum water levels

కృష్ణా జలాలు సముద్రం పాలు

సాగర్ నుంచి 40 టిఎంసిల విడుదల ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరిక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు ఇప్పటికే సాగరంలోకి 78 టిఎంసిల జలాలు గాలేరు-నగరి, హంద్రీ-నీవా స్రవంతికి అనుమతుల్లేవు శ్రీశైలం...

Latest News