Friday, April 26, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Cabinet meeting chaired by CM KCR for a while

మెడిసిన్ సీట్లు పెంచండి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు దేశంలో చదువులు కొనసాగించడానికి అనుమతించండి ప్రత్యేక అంశంగా పరిగణించి ఈ ఒక్క సంవత్సరం వారి...
Record 40 degree highs across Telangana

మండుతున్న ఎండలు

ఆదిలాబాద్ జిల్లా చాప్రాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీల పైచిలుకు నమోదు ఈసారి 450 నుంచి 520 మండలాల్లో వడగాల్పులు హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43.3...

పగలు ‘సెగలు’

పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలు పెరిగే అవకాశం ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. వచ్చే...
From obligation to purchase Paddy grain center is escaping

ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’

ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్‌పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజుస్తోంది ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు...

నవో”దయ”లేని కేంద్రం

33 జిల్లాలున్న రాష్ట్రానికి ఇప్పటివరకు కేవలం 9 విద్యాలయాలను మాత్రమే కేంద్రం ఇచ్చింది ఉభయ వాయిదా తీర్మానం ఇచ్చాం భారతదేశంలో తెలంగాణ లేదా? న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై కేంద్రంతో పోరాటం చేస్తా : ఎంపి నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో...
MP Nama Nageswara Rao press meet in Delhi

తెలంగాణపై ఎందుకింత కక్ష..

హైదరాబాద్: పార్లమెంట్ సమయంలో అనేక సార్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పామని, ఇవ్వాల్సినవి 8 ఏళ్ల నుంచి ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని కేంద్రం ప్రభుత్వంపై టిఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు....
Farooq Abdullah Comments on Kashmir Files

ద్వేషం నింపేందుకే కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రచారం : ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ : ప్రజల్లో తమపై మరింత ద్వేషం నింపేందుకే ద కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. మంగళవారం ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన...
40 Injured as Football Stadium Gallery collapse in Kerala

ఫుట్ బాల్ టోర్నీలో అపశృతి.. 40మందికి తీవ్ర గాయాలు

తిరువనంతపురం: కేరళలోని మలప్పురం ఫుట్ బాల్ టోర్నీలో అపశృతి చోటుచేసుకుంది. ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా తీవ్రంగా...
Son family killed by father in Kerala

దారుణం.. 50సెంట్ల భూమికోసం కొడుకు కుటుంబాన్ని మసి చేశాడు..

 గాఢ నిద్రలో ఉండగా పెట్రోల్ పోసి నిప్పు, అంతకుముందే నీళ్ల ట్యాంకు ఖాళీ చేసిన తండ్రి  కొడుకు కోడలు, మనవరాళ్లూ మృతి  కేరళలో తెల్లవారుజామున దారుణం ఇదుక్కి: కేరళలో ఓ వ్యక్తి తన కుమారుడిని, కోడలిని, ఇద్దరు...
Centenary celebrations of Mathrubhumi magazine

పత్రికలతో విద్వేష ప్రచారాలు తగునా

  న్యూఢిల్లీ : ఎన్నికలు తరువాతి దశలో మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజపు విలువకు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. మాతృభూమి పత్రిక శతజయంతి ఉత్సవాల సందేశంలో ఆయన స్పందన...
Literacy Combats Poverty

‘అంగడి బడి’-అద్భుత ప్రయోగం

‘Literacy Combats Poverty, Improves Health and Promotes Social Development’ READ educational trust, South Africa ‘విద్యా ధనం శ్రేష్ఠధనం’ అని ఆర్యోక్తి. వేదకాలం నాటికే చదువు గొప్పతనాన్ని చాటుతూ...

రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాల్పులు

రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్:  రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు...
Wearing hijab is not religiously obligatory:Karnataka Highcourt

పాఠశాలల్లో హిజాబ్‌పై నిషేధం సరైనదే

ముస్లిం విద్యార్థుల హిజాబ్‌ధారణ ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదు : కర్నాటక హైకోర్టు తీర్పు తీర్పుపై భిన్నస్పందనలు, ముస్లిం సంస్థల అసంతృప్తి, సుప్రీంకోర్టులో అప్పీల్ బెంగళూరు: కర్నాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర...
Covid-19 cases

గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు

న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో...
Arif Mohmmed Khan

మైనారిటీ కమిషన్లను నేను వ్యతిరేకిస్తున్నాను: ఆరిఫ్

కొచి: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆయన ఇదివరకటి ప్రభుత్వాల పాలనల్లో మంత్రిగా పనిచేశారు. 1986లో షా బానో కేసు విషయమై ఆయన రాజీవ్ గాంధీ క్యాబినెట్...
AAP To Launch Membership Drive

దక్షిణాదిలో పాదయాత్రలు, సభ్యత్వాలు

న్యూఢిల్లీ : పంజాబ్‌లో విజయం దశలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ పటిష్టత దిశలో చర్యలకు దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో...
Ak Antony announced his retirement from politics

రాజకీయాలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ గుడ్‌బై

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. ఆంటోనీ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2...
Elections to 13 Rajya Sabha Seats on March 31st

13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు: ఈసి

న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసోం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు...
CM KCR talks with several leaders in Delhi

సమాలోచన

ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్‌తో చర్చలు సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్‌రోడ్డులోని ఆయన నివాసానికి...
Some students on evacuation planes Pets got it

తరలింపు విమానాల్లో పెంపుడు జంతువులు తెచ్చుకున్నారు!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను గురువారం ఉదయం హిండన్ విమాన స్థావరం నుంచి తరలించినప్పుడు కొందరు విద్యార్థులు తమ పెంపుడు కుక్కలను, పిల్లులను తెచ్చుకున్నారు. పుణెకు చెందిన యుక్త అనే విద్యార్థిని...

Latest News