Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజ్యసభ సభ్యుడు ఎంపి విజయసాయిరెడ్డికి బెయిల్ రద్దు పిటిషన్పై శనివారం నాడు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై కౌంటరు దాఖలు చేయాలని సిబిఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల...
ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది
అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని...
త్రిసభ్య కమిటీ ఆమోదంతోనే పోతిరెడ్డి నుంచి నీరు
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఇఎన్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ
రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలి
కృష్ణానదికి వరద నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలి
ఎపి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే మాకు ఎటువంటి...
తెలుగు సాహిత్యంలో సినారె ఓ శిఖరం
రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో సినారె ఓ శిఖరం వంటి వారని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత...
పవర్ఫుల్గా ఆకాష్ పూరీ
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్గా గెహన సిప్పీ నటిస్తోంది. దళం, జార్జ్రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్...
తొలిరోజే రజత భారతి ‘మీరాబాయి చాను’
టోక్యో ఒలింపిక్స్లో బారత్ బోణీ
వెయిట్లిఫ్టింగ్లో వెండి పతకం
రాష్ట్రపతి, ప్రధాని, సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్...
నానో యూరియాకు పచ్చజెండా
50శాతం తగ్గనున్న యూరియా వినియోగం
తక్కువ ధరతో ఎక్కువ ఫలితాలు
రైతులకు అందుబాటులో ఉంచండి
మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : నానో యూరియాకు తెలంగాణ రాష్ట్రం పచ్చజెండా ఊపింది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి...
ఎపిలో కర్ఫ్యూ ఆంక్షలు
అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్...
షర్మిల పార్టీకి స్క్రిప్ట్ రైటర్ జగనే
నారాయణ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో షర్మిల పార్టీకి నిర్మాత, స్క్రిప్ట్ రైటర్ ఎపి సిఎం జగన్ అంటూ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణలో టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే షర్మిల...
నీటి రాజకీయాలు తగదు
పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం
మనోసారి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ
ఎపి సిఎం జగన్మోహన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని...
ఒలింపియన్లకు సన్మానం
మన తెలంగాణ/హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న తెలుగు తేజాలు స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సాయి ప్రణీత్లను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్...
కన్న కూతురిని కడతేర్చిన తల్లి
మన తెలంగాణ/అక్కన్నపేట : కన్నతల్లి తొమ్మిదేళ్ల వయసులోని కుమార్తెను రోకలి బండతో మోది చంపేసింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరువు తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూక్య...
ఎపి సిఎం అక్రమాస్తులపై హైకోర్టులో పిల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపి రఘురామ శనివారం పిల్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సిబిఐ, ఇడి సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్లో ఆయన...
కేటాయింపులేమో 30 శాతం… 60 శాతం నీళ్లు వాడుకుంటారా?
హైదరాబాద్: ఎపి సిఎం జగన ఆర్డిఎస్ నుంచి దృష్టి మళ్లించడానికే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని అంటున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకుందామని, సుప్రీం కోర్టులో కేసు...
జల దోపిడీకి పాల్పడితే ఊరుకోం
అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేయాలి
రాష్ట్రంలో సీమాంధ్రులను కడుపులో పెట్టుకున్నాం
ప్రజలను రెచ్చగొట్టొద్దు
విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు : ఎలాంటి అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా, కేంద్ర జల వనరుల శాఖ...
ఆర్డిఎస్ రైట్బ్యాంక్ పనులు నిలపండి
బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
3న సీమ ఎత్తిపోతల పరిశీలన డౌటే
ఎపి స్పందనను బట్టి షెడ్యూల్ ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాల మధ్యన జలజగడాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కృష్ణానది జలాలను ఉపయోగించుకోవటంలో తెలంగాణ,...
వరద జలాల పేరిట వంకరబుద్ధి
పోతిరెడ్డిపాడు పేరిట తెలంగాణ హక్కులకు బొక్క
కొత్తగా రాయలసీమ ఎత్తిపోతలతో రక్తం పీల్చే యత్నం
ఆంధ్రానేతలవి అసత్యాలు, అసంబద్ధ వాదనలు
ఎపిలోని పెన్నానది పరివాహక ప్రాంతాలకు కృష్ణా జలాల తరలింపేమో న్యాయమట!
తెలంగాణ కృష్ణాబేసిన్లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల...
సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు దళితులే: కెసిఆర్
హైదరాబాద్: సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం కొనసాగుతోంది. సిఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం...
వైఎస్ఆర్ నుంచే నీటిని దోచుకుంటున్నారు: గుత్తా
నల్లగొండ: కృష్ణా నీటిని 1956 నుంచే ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తోందని ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో గుత్తా మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదులకు విలువ,...