Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
దేశీయ వాహకనౌక విక్రాంత్ను పరిశీలించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోచి: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(సిఎస్ఎల్)లో దేశీయంగా నిర్మించిన విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆదివారం లక్షద్వీప్ నుంచి కోచికి చేరుకున్న ఆయన సిఎస్ఎల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. యార్డ్లో నావీ...
రాష్ట్రంలో 84కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
దేశంలో మళ్లీ 22,775 కొత్త కరోనా కేసులు
1431 కి చేరిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండడంతో కొత్త కేసులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ గత...
దేశంలో 1,431 ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా పాజిటీవ్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది....
దేశంలో కొత్తగా 22,775 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 22,775 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 406 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
రాష్ట్రాల నిరసనతో కేంద్రం పీచేముఢ్
జౌళిరంగంపై జిఎస్టి పెంపు నిర్ణయం
వాయిదా, జిఎస్టి కౌన్సిల్లో ఏకగ్రీవ
ఆమోదం, నేతన్నలకు ఊరట
ఫలించిన కెటిఆర్ అలుపెరగని పోరాటం
టెక్స్టైల్స్పై జిఎస్టి పెంపు నిర్ణయాన్ని ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర...
ఒక్క రోజే 180 పెరిగిన ఒమిక్రాన్ కేసులు
కొవిడ్ కేసులు సైతం 13 వేలకు పైగానే నమోదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోనూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. చాపకింద నీరులాగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న...
దేశంలో 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా పాజిటీవ్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది.దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గురువారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య...
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు…
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో...
ఆయిల్పామ్లో తెలంగాణ అగ్రగామి
ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్ర ప్రణాళిక భేష్
అతి తక్కువ కాలంలో రికార్డుస్థాయిలో ఆయిల్పామ్ సాగు అభినందనీయం
కేంద్రం తరఫున మద్దతు ఇస్తాం
హెచ్ఐసిసి వేదికగా ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్లో కేంద్రమంత్రి తోమర్ ప్రశంసలు
తెలంగాణలో...
దేశంలో 653 ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165
న్యూఢిల్లీ: మంగళవారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 186మంది కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165,...
హైటెక్స్లో ఆయిల్ఫామ్ బిజినెస్ సమ్మిట్….
హైదరాబాద్: హైటెక్స్లో ఆయిల్ఫామ్ బిజినెస్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి, కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్, తెలంగాణ వ్యవసాయ...
ఒమిక్రాన్@653…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 6358 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 293 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర వైద్యారోగ్య...
ఆరోగ్య ఛాంపియన్
నీతి ఆయోగ్ సూచీలో తెలంగాణకు మూడో స్థానం
గతేడాదితో పోలిస్తే మరోమెట్టెక్కిన రాష్ట్రం హెల్త్ సేవల్లో పురోగమిస్తున్న
రాష్ట్రాల జాబితాలో మొదటిస్థానం తలసారి ఖర్చులో మూడోస్థానం ఆఖరి
స్థానంలో మొదటి రెండు స్థానాల్లో...
దేశంలో 578కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ పాకింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసలు సంఖ్య 578కు చేరింది. వీరిలో...
ఇంటర్నెట్లో పరువు తాకట్టు
ప్రతిష్టలకు భంగం కలిగించే కంటెంట్ను ప్రసారం చేస్తున్నారు
పాలన వ్యవస్థ సహకారం లేకపోవడం న్యాయవ్యవస్థకు సవాలే
జడ్జిలను జడ్జీలే నియమిస్తారనడం అదో భ్రమ
అనుకూలంగా తీర్పులివ్వకుంటే నిందలు, భౌతిక దాడులా?
కోర్టు స్పందించేవరకు అధికారులు పట్టించుకోవడం లేదు
జస్టిస్...
దేశంలో ఒమిక్రాన్ కేసులు 422కు చేరిక
130 మంది కోలుకున్నారు: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది పాకింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన ఒమిక్రాన్...
10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..
10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ నిర్ణయం
3నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉండనున్న బృందాలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే...
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బీహార్, పంజాబ్ లోనే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 415మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ...
చండీగఢ్ ‘మున్సిపల్’ ఎన్నికల పరిశీలకునిగా ఎస్ఇసి పార్థసారధి
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధికి చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాల స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే విధానాన్ని...