Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం
హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్లో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన స్టెంట్ తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం, 2030నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ లైఫ్సెన్సెస్ మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికే కేంద్రంగా మారాలి...
కోహ్లి ఆరోపణల్లో నిజం లేదు
భారత క్రికెట్ బోర్డు
మరోవైపు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన సంచలన ఆరోపణలను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బిసిసిఐ అధికారులు తనతో...
ఐకోడ్ గ్లోబల్ హ్యాకథాన్ అంతర్జాతీయ ఫైనల్స్లో సికింద్రాబాద్ విద్యార్థి..
ఐకోడ్ గ్లోబల్ హ్యాకథాన్ అంతర్జాతీయ ఫైనల్స్కు దూసుకువెళ్లిన సికింద్రాబాద్ విద్యార్థి
భారతీయ చాప్టర్కు నేతృత్వం వహించిన టియర్ 2 మరియు టియర్ 3 విద్యార్థులు
హైదరాబాద్: ప్రపంచంలో సుప్రసిద్ధ కోడింగ్ పోటీ మరియు ఎస్సెస్మెంట్ ఆర్గనైజేషన్...
పొట్టి శ్రీరాములుకు ఎపి సిఎం జగన్ నివాళి
Koo App
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించడం జరిగింది. #BRAmbedkar
View attached media content
-...
సంపాదకీయం: చదువులో మనువు?
చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న...
టీమిండియాలో విభేదాలు!
వన్డే సిరీస్కు కోహ్లి దూరం?
ముంబై: క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముం దు టీమిండియాలో విభేదాలు తలెత్తడం ఇటు బి సిసిఐకి అటు అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మను...
కంగ్రాట్స్ బ్రదర్.. ఎన్సీఏ డైరెక్టర్ లక్ష్మణ్కు కెటిఆర్ అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సిఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులోని ఎన్సిఎ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు తెలంగాణ మంత్రి కెటిఆర్...
పూంచ్ జిల్లాలో ఉగ్రవాది హతం..
జమ్ము: మంగళవారం జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో లష్కర్ఎతాయిబాకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాది నుంచి ఓ ఎకె47 తుపాకీ, నాలుగు మేగజైన్లు, ఓ గ్రెనేడ్, కొంత భారత కరెన్నీ జప్తు...
సౌతాఫ్రికా పర్యటనలో ట్విస్ట్: టెస్టులకు రోహిత్, వన్డేలకు కోహ్లీ దూరం!
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పడు...
దేశంలో 5వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు ఐదువేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,784 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 252 మందిని మహమ్మారి...
టీమిండియాకు షాక్
గాయంతో టెస్టు సిరీస్ నుంచి రోహిత్ ఔట్
ప్రియాంక్ పాంచల్కు టీమిండియాలో చోటు
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్...
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
మాజీ సిజెఐ రంజన్ గొగొయ్పై హక్కుల తీర్మానం
దాఖలుచేసిన టిఎంసి ఎంపీ
న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) ఇటీవల ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలపై రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మౌసం నూర్ ఆయనకు వ్యతిరేకంగా హక్కుల తీర్మానం దాఖలు...
రోహిత్కు తేలికేం కాదు..
మనతెలంగాణ/క్రీడా విభాగం: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా పూర్తి స్థాయి కోచ్గా రోహిత్ శర్మను నియమిస్తూ ఇటీవలే భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లిని తప్పించి...
కాశీలో అడుగుపెడితే బంధాల నుంచి విముక్తి: మోడీ
వారణాసి: కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గంగానదిలో పుణ్య స్నానం తరువాత కాశీ విశ్వనాథునికి మోడీ పూజలు చేశారు. గంగాజలంతో కాశీ విశ్వనాథునికి మోడీ అభిషేకం చేశారు....
పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ముష్కరులను ఎదురించి ప్రాణాలు ఆర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి...
ఢిల్లీ కథాగల్కు జాక్పాట్
ఉత్తమ రచనలను పురస్కారాలతో గౌరవించుకోవడం పౌరసమాజంలో సత్సంప్రదాయం. ఇలా ఎంపికైన గ్రంథానికి, దాని రచయితకి విశిష్ట స్థానం, ప్రచారం లభించి ఆ రచయితకే కాకుండా సమస్త సాహితి లోకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ...
రెండో టైటిలే లక్ష్యంగా..
బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ చాంపియన్షిలో బరిలో సింధు
పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్
వెల్వ(స్పెయిన్): రెండేళ్ల క్రితం బిడబ్ల్యుఎఫ్ ఛాం పియన్షిప్లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ...
బూస్టర్ డోసుతో రక్షణ
ఏ వ్యాక్సిన్ బూస్టర్గా వాడాలో విధానపర నిర్ణయం తప్పనిసరి
ప్రముఖ వైరాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టుల అభిప్రాయం
న్యూఢిల్లీ : కరోనాను వ్యతిరేకంగా యాంటీబాడీల సంఖ్యను పెంపొందించే బూస్టర్ డోసు, ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా...
అమరతేజానికి అంతిమ వీడ్కోలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్నాయక్ సాయితేజకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన ఎగువరేగడలో పోలీసు,సైనిక లాంఛనాలతో పూర్తైన అంత్యక్రియలు
మిన్నంటిన జై జవాన్, అమర్ రహే సాయితేజ నినాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు...