Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 20
ఒక్కరోజులోనే 12, వీరిలో 9మంది విదేశీయులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు...
టీమిండియా వైస్ కెప్టెన్గా రాహుల్
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా కెఎల్.రాహుల్ను భారత క్రికెట్ బోర్డు నియమించింది. అంతకుముందు రోహిత్ శర్మను సిరీస్లో వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే గాయం వల్ల...
రాష్ట్రంలో ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు
20కి చేరిన కేసుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...
ఎదుగూ బొదుగూ లేక అమేథీ అలాగే ఉంది : కేంద్రంపై రాహుల్ ధ్వజం
అమేథీ / న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లోని తన ఇదివరకటి నియోజక వర్గమైన అమేథీలో శనివారం ర్యాలీలో కేంద్రంపై తిరుగులేని దాడి చేశారు. అమేథీలో ఆయన ద్రవ్యోల్బణ...
సైనిక హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు పూర్తికి మరికొన్ని వారాలు
హైదరాబాద్: చీఫ్ ఆఫ్ డిఫెన్స్స్ఠాఫ్(సిడిఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై దర్యాప్తు పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని ఎయిర్చీఫ్ మార్షల్ వివేక్రామ్ చౌదరి తెలిపారు. హెలికాప్టర్ కూలిన...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
సాంకేతికతో ఆరోగ్య, రక్షణ రంగాల్లో గొప్ప మార్పులు
హైదరాబాద్ : రక్షణ, ఆరోగ్య రంగాల్లో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప మార్పులను తెచ్చాయని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్లో ఏర్పాటు...
అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలి
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుందని, అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం,...
పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కూల్చివేత
న్యూఢిల్లీ: పంజాబ్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక డ్రోన్ను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపి కూల్చివేసినట్లు బిఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఫిరోజ్పూర్ సెక్టార్లోని వాన్ బార్డర్ పోస్టు సమీపంలో శుక్రవారం రాత్రి...
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని శనివారం భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో కొత్తతరం అత్యాధునిక రూపాంతరం గల అగ్నిపి అనే ఈ క్షిపణిని ఒడిశా...
యువ క్రికెటర్లకు రోహిత్ చిట్కాలు
బెంగళూరు: ఇక్కడ జాతీయ క్రికెట్ అకాడమీలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ అవతారమెత్తాడు. కాగా, గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ ప్రస్తుతం జాతీయ క్రికెట్...
సెమీస్లో శ్రీకాంత్, లక్ష్యసేన్
క్వార్టర్ ఫైనల్లోనే సింధు ఔట్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
హుఎల్వా(స్పెయిన్): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత షట్లర్లు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు కనీసం రెండు...
ఇల్లు.. పెళ్లి
సంక్షేమం, అభివృద్ధి
దేశంలో మరెక్కడా లేని మంచి పాలన
అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్లో 248 డబుల్
ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు...
బిజెపితో కెప్టెన్ దోస్తీ
పంజాబ్లో విజయం మాదేనని అమరీందర్ ధీమా
న్యూఢిల్లీ: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్తో తన సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి చెప్పి సొంత పార్టీ పంజాబ్...
కోవోవాక్స్కు డబ్లుహెచ్ఓ ఆమోదం
టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
జెనీవా: భారత్నుంచి ఉత్పత్తి అవుతున్న మరో కొవిడ్ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్ఓ)ఆమోదం లభించింది. పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్కు...
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
పలు జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువే...
హైదరాబాద్కు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
చలి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి
హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు...
ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని ఎలా నమ్మగలం?
స్వతంత్ర భారత చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు
ఇసి-పిఎంఓ చర్చలపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పిఎంఓతో మాట్లాడారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని ఎలా...
11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా, మొత్తం 101 కేసులు నమోదైనట్లు...
రాష్ట్ర ‘మహిళా భద్రత’ విభాగం పనితీరు భేష్
జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ
హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖ మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని జాతీయ మహిళా కమీషన్ చైర్...
సరోగసీ బిల్లుకు లోక్సభ ఆమోదం
రాజ్యసభ సవరణలకు ఆమోదం తెలిపిన దిగువసభ
న్యూఢిల్లీ: సరోగసీ(అద్దె గర్భం) నియంత్రణ బిల్లు2019కి ఆమోదం తెలిపిన అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. అజయ్మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్...