Friday, April 26, 2024
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 19,837 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 8067 భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

  తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 16,463 భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 7,495 భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 1.82...
Rangam in Laskhar bonalu

ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత

  హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు...
KCR Family visit ujjaini mahankali temple

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు

  హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని  స్వాగతం పలకడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి తక్కువగా ఉంది.  బుధవారం శ్రీవారిని 20,047 మంది దర్శించుకున్నారు....
Talasani couple presents first gold Bonam to Ujjaini Mahakali

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని దంపతులు

  హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం, అమ్మవారికి బియ్యం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు. పూర్ణ కుంభంతో...
8 death in road accident at Nagarkurnool

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రెండు కార్లు ఢీ ఏడుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘటన నుజ్జు నుజ్జైన కార్లు సంఘటన స్థలానికి విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్ మనతెలంగాణ/నాగర్‌కర్నూల్/ఉప్పునుంతల : నాగర్‌కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం...
Minister Srinivas Yadav inspected bonalu arrangements

బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ,మత్య,పాడిపరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ నెల 25న సికింద్రాబాద్...
Land slides fell down in Yadadri

యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో మట్టి కిందకు జారడంతో బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డులో రాకపోకలు...
Huge arrangements for Ujjaini Mahankali bonalu

ఉజ్జయిని మహంకాళీ బోనాలకు ఏర్పాట్లు

భారీ భద్రత ఏర్పాటు చేశాం, మాస్కు పెట్టుకోవాల్సిందే నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళీ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో మంగళవారం...
Telangana bonalu festival in telugu

నగరంలో రెండవ వారం బోనాల సందడి

గోల్కొండ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి తొలిబోనం హైదరాబాద్: నగరంలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరం అమ్మవార్ల నామస్మరణతో మారుమోగుతోంది. నగరంలో పూర్తిగా ఆధ్యాత్మికత చోటు...
Bangaru Bonam Offered to Bejawada Kanaka Durga

బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం సమర్పించారు. ఆషాడ మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము...
Secunderabad ujjaini mahankali bonalu 2021

ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణ

భారీగా తరలివచ్చిన భక్తులు కరోనా తగ్గుముఖం పడితే రెట్టింపుగా ఫలహార బండి నిర్వహిస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనంను అత్తెల్లి కుటుంబ సభ్యులు ఆదివారం సమర్పించారు. ఎన్నోఏళ్ల నుంచి...
Increased number of daily Devotees visiting Sabarimala

శబరిమల దర్శన భక్తుల సంఖ్య పెంపు

  తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా...

ప్రజలకు ప్రధాని క్లాస్!

  కరోనా మూడో దశ గురించి కేంద్ర ప్రభుత్వం తన ముందు జాగ్రత్తను, అప్రమత్తతను తరచూ తెలియజేస్తున్నది. రెండో దశ కరోనా ప్రజల ప్రాణాలను మంచి నీళ్ల ప్రాయంగా తోడేసి తాగేస్తున్నప్పుడు కనిపించని ఈ...
Talasani meeting on Lashkar Bonalu

లష్కర్ బోనాల ఏర్పాట్లపై మంత్రులు అల్లోల, త‌ల‌సాని సమీక్ష

హైదరాబాద్: లష్కర్ బోనాల సందర్భంగా భక్తుల రద్ధీని దృష్టిలో పెట్టుకొని ముందుగానే క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. లష్కర్ బోనాల ఏర్పాటుపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,...
Balkampet Yellamma Kalyana Mahotsavam 2021

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్న భక్తులు హైదరాబాద్: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు పట్టువస్త్రాలు...
Balkampet yellamma marriage date 2021

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్   హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థక...
Hyderabad mayor vijayalakshmi visiting yadadri temple

యాద్రాది లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదివారం యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్‌కు ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలుకగా,...
Bonalu Festival begins from today in Telangana

నేటి నుంచి బోనాలు

గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి నేడు తొలి బోనం సమర్పణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు  బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగ జమున తెహజీబ్‌కు ప్రతీకలు :...

Latest News