Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
బ్రాండింగ్లో హై
అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి
ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
ఇది హైదరాబాద్కే ఐకాన్: కెటిఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
త్వరలోనే కల సాకారం అవుతుంది
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పాలిటిక్స్లో క్లాస్, మాస్లకు మంత్రి కెటిఆర్ చేరువ
సుమతో మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ కల కూడా త్వరలోనే...
దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలందించనున్న రైళ్లు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్- 19 సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రయాణికులు ఎక్కువగా...
ఎల్ఈడి వెలుగులతో ఔటర్ రింగ్రోడ్డు కాంతివంతం
రూ.136 కిలోమీటర్లు... రూ.100.22 కోట్లతో అభివృద్ధి పనులు
నాలుగు విభాగాలుగా పనుల విభజన
ఏజెన్సీలకు పనులు అప్పగింత
కోకాపేట చుట్టూ భారీ ప్రాజెక్టులు
రూ.300 కోట్లతో లే ఔట్లు, రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు
భారీ ప్రాజెక్టుల...
వేయి పడగలు-మరపురాని చిన్ని పాత్రలు
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన ఏభై ఎనిమిది నవలలలో వేయి పడగల నుంచి కుక్క గొడుగులు వరకుగల ముప్ఫై నాలుగు నవలలు ఒక విభాగం. దిండు క్రింద పోకచెక్క నుంచి దూత...
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.గురువారం ఉదయం మాదాపురం నుంచి మియాపూర్ వరకు పవన్ మెట్రోలో ప్రయాణించారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...
మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ రైల్వే స్టేషన్ లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా ఫ్లాట్ ఫాంపై నిలిపి ఉంచిన ఎంఎంటీఎస్ ట్రైన్ బోగీలో మంటలు చెలరేగాయి. ఓ బోగి నుంచి...
రాజస్థాన్లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన
ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు
జైపూర్ : రాజస్థాన్లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...
కాలనీలు కకావికలు
పాతబస్తీలో దయనీయ పరిస్థితులు
గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద
జలమయమైన వేలాది కాలనీలు
నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది
పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు
బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
మెట్రో ప్రయాణికులకు దసరా ఆఫర్.. ఛార్జీల్లో 40 శాతం రాయితీ
హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి...
హైదరాబాద్లో బీభత్సం
హైదరాబాద్ : భాగ్యనగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల వాహనాల రాకపోకలుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, పనామా, సుష్మా వద్ద వాహనాలు కదలలేని పరిస్థితి ఉంది. ఆటోనగర్,...
కుదిపేసిన కుంభవృష్టి
చరిత్రలో ఇదే
భారీ వర్షం
వాయుగుండం ప్రభావంతో పొద్దుగాల మొదలు పెడితే తెల్లారేవరకు రాజధాని హైదరాబాద్ సహా యావత్ తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగింది. నల్లని మబ్బులతో పగబట్టినట్టే వరుణుడు భయోత్పాతం సృష్టించాడు. గంట...
పండగలకు 39 ప్రత్యేక రైళ్లు
వేర్వేరు జోన్లకు టైమ్ టేబుల్
ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే నడపనుంది. దసరా, దీపావళి సందర్భంగా...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత మృతిలో కొత్తకోణం
మనతెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని పేర్కొంటున్నారు. తమ బిడ్డ ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదని అన్నారు. అజయ్...
ఎక్కడి రైళ్లు అక్కడే!
ముంబయిలో స్తంభించిన పౌరజీవనం
పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్తో ఆగిన విద్యుత్ సరఫరా
కొద్ది గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ
దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం
ముంబయి: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మహారాష్ట్ర రాజధానిలో సోమవారం ఉదయం పౌర జీవనం...
అక్క ప్రేమ వ్యవహారం.. చెల్లెలి ప్రాణాలు తీసింది
లక్నో: ప్రేమ వ్యవహారం ఆ అక్కా చెల్లెల్ల మద్య చిచ్చు పెట్టింది. ఓ యువకుడితో తనకు గల సంబంధాన్ని అడ్డగిస్తున్నదన్న కారణంతో 15 ఏండ్ల బాలిక తన పదేండ్ల చెల్లిని చంపుకున్న ఘటన...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
కార్పొరేటర్ల పనితీరుపై.. మంత్రి కెటిఆర్ ఆసంతృప్తి
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ కార్పొరేటర్ల గుండెల్లో రైలు పరుగులు పెడుతున్నాయి. ఇంతా కాలం తమ ఇష్టానుసారంగా వ్యవహరించిన...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...