Friday, April 19, 2024
Home Search

యాజమాన్య - search results

If you're not happy with the results, please do another search

బంగ్లాదేశ్ కుర్రాళ్ల ‘అతి’!

  వాళ్ల సంబరాలు శ్రుతి మించాయి: ప్రియమ్ గార్గ్ n క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్ సారథి పోచెమ్‌స్ట్రూమ్: వివాదాస్పద సంబరాలతో విమర్శలపాలయిన బంగ్లాదేశ్ సీనియర్ జట్టు బాటలోనే ఆ దేశ యువ క్రికెట్ జట్టు కూడా...
school-bags

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...

ఉపకార వేతనాల దరఖాస్తులకు గడువు ఈనెల 15వరకు పొడిగింపు

  హైదరాబాద్ : జిల్లా వెనకబడిన తరగతుల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసే విద్యార్దులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీవరకు గడువు పొడిగించినట్లు జిల్లా...
Kia-Motors

కియామోటర్స్‌ను ఎపి నుంచి తరలించం…

హైదరాబాద్ : భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్‌ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియామోటర్స్ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు....

వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు

    హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...

విషవాయువు పీల్చి కార్మికుడు మృతి

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన...
Ashwathama Reddy

ఆశ్వత్థామరెడ్డికి ఆర్‌టిసి షోకాజ్ నోటీసు..

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి యూనియన్‌ల కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డికి ఆర్‌టిసి యాజమాన్యం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకపోవడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అశ్వత్థామరెడ్డికి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ కార్యాలయం నోటీసు...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...

పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

స్కూల్ వద్ద విద్యార్థి బంధువులు, గ్రామస్థుల ఆందోళన బూర్గంపహాడ్: పాఠశాల మరుగుదొడ్డిలో ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, సారపాక ఎంఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో...
Lisbon-Pub

లిస్బన్ పబ్‌కు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: లిస్బన్ పబ్బుకు హైదరాబాద్ ఆర్డిఓ చంద్రకళ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పబ్బు మేనేజర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, గతంలో పబ్బులో అసాంఘిక కార్యలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో...
teacher-beats-student

విద్యార్థిపై టీచర్ దాష్టీకం…

హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్‌లో గురువారం దారుణం చోటుచేసుకుంది. బైరామల్‌గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్ విద్యార్థి పట్ల దాష్టీకం ప్రదర్శించాడు. 4వ తరగతి చదుతున్న విద్యార్థి సాయి...

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు అప్రెంటిషిప్

  హైదరాబాద్ : ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో అప్రెంటిషిప్ శిక్షణ నిర్వహణపై బుధవారం ఇంటర్మీడియేట్ కమిషనర్ కార్యాలయంలో...

మద్దతు పెంచండి

  వరి, పత్తి, కందులకు ఎంఎస్‌పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి...

పాత బస్సులకు స్వస్తి

  వాటి స్థానంలో అద్దె బస్సులు చేరిక హైదరాబాద్: ఆర్‌టిసిలో పాతబస్సులను తొలిగించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగని పూర్తి కండీషన్‌లో ఉన్న బస్సులు నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకోంది. కొత్త బస్సులతో...

సిరీస్ ఎవరికీ దక్కేనో?

  సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...

ప్రపంచ పొట్టి మనిషి ఖాగేంద్ర మృతి

  హైదరాబాద్ : ప్రపంచం వ్యాప్తంగా అతిపొట్టి మనిషిగా గిన్నిస్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న ఖాగేంద్ర థాప మగర్(27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేవలం 2.4 అంగులాలు ఎత్తుమాత్రమే ఉన్న...
Job-racket

నకిలీ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా

న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఒక నకిలీ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగాలు ఇస్తామన్న సాకుతో నిరుద్యోగులను మోసం చేసిన ముంబయికి చెందిన సంకేత్ ఝా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. యో ఎయిర్ అనే...
Sankranti-2020

ఆకాశంలో పతంగులు.. లోగిళ్లలో రంగవల్లులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్కడ చూసినా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. గ్రామాలతో పాటు పట్టణాలలోనూ పండుగ శోభ కనువిందు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మకర సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలతో పాటు పట్టణాలలోనూ...

టాట్ పబ్‌పై పోలీసుల దాడి

  పోలీసుల అదుపులో 22 మంది యువతులు హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని లోని టాట్ పబ్‌లో న్యూడ్ డ్యాన్స్ చేయిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో ఆదివారం...

ఈ నెల 19న పల్స్ పోలియో కార్యక్రమం

  హైదరాబాద్ : ఈ నెల 19న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అన్నిశాఖల అధికారులు తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ రవి గుగులోత్ ఆదేశించారు....

Latest News