Home Search
వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
భవనం కూలి ఇద్దరు మృతి
అమరావతి: భారీ వర్షాలు కురుస్తుండడంతో భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదల తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి....
తడిసి ముద్ద
అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగం ..ఆగం
వరిరైతులు కన్నీరు ..మున్నీరు
తడిసినధాన్యం కొనుగోలుకు సిద్దం
రైతులకు ధైర్యం చెబుతున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి వైపరిత్యాలు వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. అల్పపీడనాలు, అకాల వర్షాలతో ధాన్యం...
సీమ జలవిలయం
16 మంది మృతి, 70 మంది గల్లంతు
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
వీడేరా రైతన్న
న్యూఢిల్లీ : వర్షాలు, చలి మంచు తుఫాన్ల కలికాలం, కొవిడ్ వికృత ప్రకృతి వీటన్నింటిని తట్టుకుని ఏడాదిగా రైతు సాగించిన దీక్ష ఫలించింది. పల్లెలు దాటారు, పొలిమేరలు అధిగమించారు. దేశ రాజధాని ఢిల్లీ...
తిరుపతి వరదలపై బాధ వ్యక్తంచేసిన చిరంజీవి
హైదరాబాద్: తిరుమల, తిరుపతిలో ఇప్పుడున్న పరిస్థితిపై నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు ఎంతగానో బాధగా ఉందని ఆయన శుక్రవారం...
పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరందాటిన వాయుగుండం
చెన్నై: బంగాళాఖాతంలో నైరుతి దిశలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. కాగా భారత వాతావరణ శాఖ చెన్నైకు ప్రకటించిన రెడ్ అలర్ట్ను ఉపసంహరించుకుంది....
రేపు తమిళనాడుఎపి మధ్య తీరం దాటనున్న వాయుగుండం
పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని, ఇది శుక్రవారం ఉదయం తమిళనాడు, ఎపి మధ్య...
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తీరం వెంబడి 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం...
టమాటాకు ఇక టాటా!
భగ్గుమంటున్న ధరలు, వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తగ్గిన దిగుబడి, పెరిగిన గిరాకీ కిలో రూ.80,
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా...
భగ్గు మంటున్న టమాటా ధరలు
వర్షాలతో దెబ్బతిన్న పంటలు
తగ్గిన దిగుబడి .. మార్కోట్లో పెరిగిన పోటీ
కిలో టామాటో రూ.80
హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి. కిలో...
భారీ వర్షాల మధ్య శబరిమల యాత్ర ప్రారంభం
పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ...
జోరుగా ధాన్యం కొనుగోళ్లు
గత వానాకాలం మాదిరిగానే ఈసారి కూడా సేకరణ
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,039 కేంద్రాలు ప్రారంభం
గతేడాది నవంబర్ 13నాటికి
8లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఈ ఏడాది అదే తేదీకి
పూర్తయిన 7లక్షల71వేల మెట్రిక్...
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
అమరావతి: బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో చెన్నై పరిసర ప్రాంతాలతోపాటు ఎపిలోని కొస్తా, రాయలసీమలలో...
సముద్రమైన చెన్నై
వీడని కుండపోత వానలు
14 మంది దుర్మరణం
పలు వీధులు చెరువులు
తీరం దాటిన వాయుగుండం
ఎపిలో భారీ వర్షాల కలకలం
చెన్నై : కుండపోత వానలు, దట్టమైన చీకట్ల మబ్బు పట్టిన వాతావరణంతో...
మున్సిపాల్టీలకు మాస్టర్ ప్లాన్
అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక శాఖ నూతన ప్రణాళికలు
రోడ్లు, డ్రైనేజీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల నిర్ణయం
రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులను...
బలపడిన అల్పపీడనం
రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో అది వాయుగుండంగా...
బంగాళాఖాతంలో అల్పపీడనం..
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీని...
రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం
61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు
శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
ఇక వరద ప్రయాణానికి స్వస్తి.. సీదా ప్రయాణమే…
సిద్దిపేట: నియోజకవర్గంలోని నంగునూర్ మండలంలోని దర్గాపల్లి గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.7కోట్ల 15 లక్షల నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంగునూర్...
ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు, దగ్గు, జ్వరంతో ఆరోగ్య కేంద్రాలకు
చలి తీవ్రతో సీజనల్ వ్యాధుల విజృంభణ
రోజుకు 30నుంచి 40 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...