Home Search
హింస - search results
If you're not happy with the results, please do another search
మమత సర్కార్పై గవర్నర్ ఆగ్రహం
కోల్కతా: ఈనెల 2న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఎంసి ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని విమర్శించారు....
కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సిఎం విమర్శలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత ఆరునెలలుగా పనిచేయకుండా ఉన్న ఫలితమే ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర మంత్రులు పనిచేసే బదులు ప్రతిరోజు బెంగాల్...
కేంద్రమంత్రి కాన్వాయ్పై దాడి.. వీడియో వైరల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ కాన్వాయ్పై స్థానికులు గురువారం దాడి చేశారు. వెస్ట్ మిడ్నపూర్ జిల్లా పంచఖుడి ప్రాంతంలో మురళీధరన్ కారుపై రాళ్లు, కర్రలతో దాడి...
భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
ప్రపంచ కార్మిక దినోత్సవ చరిత్ర
మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవం. గత 134 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రామిక జన సంఘీభావ చిహ్నంగా, వారి సుఖమయ జీవనాన్ని ఆకాంక్షిస్తూ మే డే పండుగను జరుపుకున్నాం, జరుపుకుంటున్నాం. 19వ...
కొత్త జోన్లతో సమన్యాయం
రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న వివిధ రకాల ఉద్యోగాల నియామకాల ప్రకటనలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కూడిన నూతన జోనల్ వ్యవస్థకు...
జీవన హక్కు
విశాఖపట్నం నగరంలో, ఆ పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభవించిన రెండు బహుళ హత్యల ఘటనలు, అంతకు ముందు మదనపల్లిలో విద్యావంతులైన తలిదండ్రులే మూఢ విశ్వాసాల ప్రభావంతో తమ ఇద్దరు ఆడ...
రూ.50 ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ .50 ఇవ్వలేదనే కోపంతో 70 ఏళ్ల తండ్రిని కొడుకు కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి...
బెంగాల్ సంస్కృతి ధ్వంసానికి బిజెపి యత్నం
రాహుల్ గాంధీ ఆరోపణ
గోల్పోఖర్(ప బెంగాల్): పశ్చిమ బెంగాల్ను సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)గా మారుస్తామన్న బిజెపి వాగ్దానాన్ని ఎండమావిగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. భాష, మత, కుల, జాతి ప్రాతిపదికన ప్రజలను...
దీదీ క్లీన్ బౌల్డయ్యారు: మోడీ
కోల్కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై చేస్తున్న ఆరోపణలు సరికావని ప్రధాని నరేంద్ర మోడీ హితువు పలికారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టడంతో హింస చెలరేగిందన్నారు. పశ్చిమ బెంగాల్ శాసన...
క్యూబన్ తొలి విప్లవకవి హోజె మార్తి
నీవు గాని ఓ కొండంత సముద్రపు అలల నురగను చూచి ఉంటే, నీవు చూచింది నా కవిత్వమే; అదివింజామరై విచ్చుకుంటున్న నా కవన పర్వతం- హోజె మార్తి. హోజె మార్తి కేవలం కవి...
150 మంది స్థానికులు మాపై దాడి చేశారు
ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది
కూచ్ బిహార్ ఘటనపై సిఐఎస్ఎఫ్ అధికారులు వివరణ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్ జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ...
రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడు: లేఖలో మావోయిస్టుల డిమాండ్లు
బీజాపూర్: ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. రెండు రోజుల క్రితం బీజాపూర్...
మావోయిస్టుల ‘యు’ వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్
మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత
సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్తో...
బిజెపి అభ్యర్థి కారులో ఈవీఎంలు (వైరల్ వీడియో)
గువహతి: బిజెపి అభ్యర్థి కారులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ను అధికారులు తరలిస్తున్నారనే అంశంపై వివాదం నెలకొంది. అస్సాంలోని రతాబరి సీటులోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపొలింగ్ పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది....
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మమత
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మండిపడ్డ టిఎంసి అధినేత్రి మమత
బెంగాల్లో రెండో దశ ఘర్షణాత్మకం, రికార్డు స్థాయిలో 80శాతం పోలింగ్
కొల్కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ దశలో గురువారం...
ప్రజల విశ్వాసం ఎన్డీఏపైనే ఉంది: ప్రధాని
బిజ్నీ: అస్సాం ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి మరోసారి రెడ్ కార్డు చూపారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తొలి విడత పోలింగ్ లోనే అస్సాం ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించారని ఆయన తెలిపారు....
మే నెలలో పార్లమెంట్ మార్చ్
తేదీ త్వరలో ప్రకటిస్తాం: ఎస్కెఎం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా మే నెల మొదటి పక్షంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) తెలిపింది. రైతులతోపాటు ఈ ప్రదర్శనలో కార్మికులు, మహిళలు,...
భార్య చేతిలో భర్త హత్య.. తాగి వేధించినందుకే
తాగి వేధించినందుకే హత్య
బోధన్: కట్టుకున్నోడి వేధింపులు భరించలేక గొంతుకు వైర్తో ఉరి వేసి భర్తను హత్య చేసిన సంఘటన రుద్రూర్ మండలంలోని రాణంపల్లిలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్ఐ రవీందర్, స్థానికులు తెలిపిన...
బర్మాతో వాణిజ్య ఒప్పందం రద్దు: అమెరికా
నేడు ఐరాస భద్రతా మండలిలో చర్చ
వాషింగ్టన్: మయన్మార్లో సైన్యం దాడులకు నిరసనగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా తెలిపింది. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని పునరుద్ధరించే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా...