Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
లాక్డౌన్… పుట్టింట్లో భార్య… మాజీ ప్రియురాలితో ప్రియుడు పెళ్లి
పాట్నా: లాక్డౌన్ కారణంగా భార్య తన అమ్మగారింట్లో ఉండిపోయింది. దీంతో భర్త తన మాజీ ప్రియురాలును పెళ్లి చేసుకున్న సంఘటన బీహార్లోని పాలీగంజ్లో చోటుచేసుకుంది. దీంతో ఆ భర్తను పోలీసులు అరెస్టు చేసి...
కరోనా కోసం భవాని మాతా దేవాలయంలో నాలుక కోసుకున్నాడు…
గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్లోని బనాస్కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య...
ఆకలి కేకలు వినిపించొద్దు
లాక్డౌన్తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు
హైదరాబాద్లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది
కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి
ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి
ప్రగతిభవన్...
మాస్క్ లేకుండా తిరిగాడు.. కటాకటాలపాలయ్యాడు…
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ వేళ అత్యవసరం తప్పించి ప్రజలెవరూ బయటికి తిరగకుండా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నా కొందరు మాత్రం పొంతనలేని కారణాలు చెబుతూ యధేచ్ఛగా రోడ్లపై తిరుగాడుతున్నారు. మాస్క్లు లేకుండా...
ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లో బారాముల్ల జిల్లాలోని సొపొరే ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, సిఆర్ పిఎఫ్ సంయుక్త బలగాలు...
లారీ డ్రైవర్కు కరోనా పాజిటీవ్.. మూడు రాష్ట్రాలు అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్ః నిత్యవసర సరుకులను తరలిస్తోన్న లారీ డ్రైవర్లు కరోనా బారిన పడటంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడి పండ్లను ఓ...
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ వ్యాన్ జిల్లాలోని పెంటపాడు...
ముంబయిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి
ముంబయి: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మురుగునీటి ట్యాంక్ లోకి దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఊపిరాడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ బంగ్లాలో...
పట్టపగలే యువతి కిడ్నాప్కు యత్నం
మనతెలంగాణ/హైదరాబాద్ : తన తండ్రితో కలిసి వస్తున్న ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఘటన శుక్రవారం నాడు హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు కథనం మేరకు...
రోడ్డుపై నగదు.. ఎవరూ ముట్టుకోలేదు!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఉత్తర ఢిల్లీలోని లారెన్స్ రోడ్డులో బుధవారం నడిరోడ్డు మీద మూడు 500 నోట్లు పడి ఉన్నాయి. అందరికీ కనిపిస్తున్నా ఎవరూ ముట్టుకోలేదు. ఈలోగా ఎవరో పోలీసులకు ఫోన్...
నగర పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించిన మంత్రి తలసాని
మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్,ప్రొటెక్టర్తో కూడిన కిట్ను అందజేశారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
సైబరాబాద్ పోలీసులకు మాస్కులు అందజేసిన జగపతిబాబు
మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న సైబరాబాద్ పోలీసుల రక్షణ కోసం సినీహీరో జగపతిబాబు ఎన్95 మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం పోలీస్ కమిషనర్ విసి...
ఆత్మహత్యాయత్నం.. యువకుడిని కాపాడిన సిఐ సీతయ్య
వనపర్తి: భార్య చెప్పినట్టు వినడంలేదని ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా సిఐ కాపాడిన సంఘటన వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెవల్లి ప్రాంతానికి...
మారు తల్లి, తండ్రి టార్చర్ తట్టుకోలేక… తనువు చాలిస్తున్నా….
లక్నో: కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
ఆరుగురు ఐపిఎస్లకు పదోన్నతులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో ఎస్పి స్థాయి నుంచి డిఐజిలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపిఎస్ల అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన...
అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన భర్త..
మనతెలంగాణ/హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని మాసబ్ ట్యాంక్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతినగర్కు చెందిన మహ్మద్ షరీఫ్(74) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన...
ట్రాక్టరు ఢీకొని బాలిక మృతి….
మనతెలంగాణ/కొడంగల్: ట్రాక్టరు ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, తాండావాసులు తెలిపిన వివరాలు ప్రకారం.... పలుగురాళ్ళ తాండా పరిధిలోని గోప్యానాయక్ తాండాకు...
జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
మనతెలంగాణ : ఖమ్మం జిల్లాలోని మధిరలో వివిధ పత్రికలు, చానళ్ల విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యుఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలంపల్లి నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ నింబంధనలను ఉల్లఘించి ప్రభుత్వ...
మహిళ స్నానం చేస్తుండగా డ్రోన్ సహాయంతో వీడియో చిత్రీకరించి….
చెన్నై: ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువ ఇంజినీర్ డ్రోన్ సహాయంతో వీడియోలు, ఫోటోలు తీసి ఆమెను బెదిరించిన సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పుదుమఠంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
గుండెపోటుతో వృద్ధురాలు మృతి…. భయంతో వణికిపోతున్న బంధువులు
అమరావతి: రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన వృద్ధురాలు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ వృద్ధురాలు అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులకు గుండెల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన...