Friday, April 26, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Dead Bodies

గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు

వరంగల్:  వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామశివారులో ఓ కోల్డ్‌స్టోరేజీ ఎదురుగా ఉన్న బావిలో నిన్న బావిలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించి...
Unorganised-sector

అసంఘటిత రంగానికి ముప్పు!

కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
Sonia-Gandhi

సోనియాపై కర్నాటకలో కేసు

బెంగళూరు : పిఎం కేర్స్ ఫండ్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేసు నమోదు అయింది. ఈ నిధి దుర్వినియోగం అవుతోందని సోనియా ట్వీట్ వెలువరించారు. దీనిపై కర్నాటకలో కేసు...

బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఇద్దరు మృతి

  మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ...
Rape on dead body in Odisha

పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం…..

  భువనేశ్వర్: పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేసిన సంఘటన అస్సాంలోని గౌహతి ప్రాంతంలో జరిగింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 14 ఏళ్ల...
Conistable dies due to Covid 19 in Hyderabad

ఐదురోజులుగా కరోనాతో పోరాడి మృతి చెందిన కానిస్టేబుల్..

హైదరాబాద్:రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ప్రాణాలను లెక్కచేయకుండా 24 గంటలు ప్రజలందరి కోసం కుటుంబాలను వదిలేసి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువరు పోలీసులు కరోనా బారిన పడి వివిధ...
sbi

ఎస్‌బిఐ బ్యాంకులో చోరీకి యత్నం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలోని ఎస్‌బిఐ బ్యాంక్ లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నంచారు. బ్యాంకు లోపలికి వెళ్లేందుకు కిటికీ గ్రిల్స్ నుంచి ప్రయత్నించారు. ఒక్కసారిగా అలారం...
Hyderabad-Police

గల్లీల్లోనూ వాహనాల తనిఖీ

  హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పోలీసులు గల్లీలలోనూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా మాస్క్‌లు, హెల్మెట్‌లతో పాటు వాహనాలకు సైడ్ మిర్రర్ లేనిపక్షంలో మోటార్ వెహికిల్ యాక్ట్ 117 (14)...
Road-Accident

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని రిలయన్స్ బంక్ సమీపంలో జాతీయ రహదారి NH 65పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వేగంగా వచ్చి...
Mother suicide with her children

క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి

  రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి భార్యాభర్తల నడుమ గొడవలే కారణం మనతెలంగాణ/శామీర్‌పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన...
Maoists set up fire to 4 lorries in Gadchiroli

మావోయిస్టుల భారీ విధ్వంసం..

మనతెలంగాణ/మంచిర్యాల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. గత వారం రోజులుగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ప్రతీకార చర్యలు రగులుతుండగా బుధవారం ఉదయం మావోయిస్టులు చత్తీస్‌ఘడ్ నుండి ఇసుకలోడ్‌తో...
Cyber ​​criminals cheat to sell Tractor for cheap

తక్కువ ధరకు ట్రాక్టర్ అంటూ మోసం

  మోసం నిలువెళ్లా ముంచిన సైబర్ కేటుగాళ్లు గాలిదేవుడికి కుచ్చుటోపి పెట్టిన నిందితులు మనతెలంగాణ, హైదరాబాద్ : తక్కువ ధరకు వ్యవసాయ ట్రాక్టర్ విక్రయిస్తామని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చూసి సంప్రదించిన వ్యక్తిని సైబర్ నేరస్థులు నిలువెళ్లాముంచారు. నగరంలోని బషీర్‌బాగ్‌కు...
Six farmers dead in road accident at UP

ఆరుగురు రైతుల ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం….

  లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఎతవాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రైతుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మినీ ట్రక్కులో పనస పండ్లు అమ్ముడానికి రైతులు మార్కెట్...
Two people drowned in river due to not being able to swim

చెరువులో ఈతకు వెళ్లి అక్కాతమ్ముడు మృతి

హైదరాబాద్: నగరంలోని చంద్రాయణగుట్ట పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఉందాసాగర్ చెరువులో ఈతకు వెళ్లిన అక్కాతమ్ముడిని మృత్యువు కబలించింది. మృతులను ఫాతిమా(08), అబ్బాస్ హుస్సేన్ (04)గా గుర్తించారు. ఫాతిమా, హుస్సేన్ లు మరో సోదరుడితో...

13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని…. లైంగిక వేధింపులు

చెన్నై: తమిళనాడులోని తాంజావూర్‌లో 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన...
Tortured

యువకుల శాడిజం.. 5వేల కోసం చిత్రహింసలు

అమరావతి: విశాఖ జిల్లాలోని మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువకులు తమ శాడిజాన్ని బయటపెట్టారు. దంతేశ్వరరావ్‌ అనే యువకుడు స్నేహితుల దగ్గర 5వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. తిరిగి అడిగితే ఇప్పుడు లేవు....
Suside

రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట బలవన్మరణం

మల్కాజిగిరి: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మాసాయిపేట గ్రామ సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న రైలు పట్టాలపై చోటు...
drunk-and-drive

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్‌కు కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో చాలా రోజుల తర్వాత మొదటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదయింది. లగేజ్ ఆటో డ్రైవర్ మద్యంతాగి వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు....
Be careful to KYC update

వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్

 వాలెట్లే సైబర్ నేరస్తుల టార్గెట్ బాధితుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఎక్కువ 8,500మంది బాధితుల ఫిర్యాదు హైదరాబాద్: కరోనా సమయంలో సైబర్ నేరస్తులు ఇ-వాలెట్లను లక్ష్యంగా చేసుకుని దోచుకున్నారు. లాక్‌డౌన్ విధించడంతో చాలామంది ఇళ్ల నుంచే పనిచేశారు. బయటికి...
Three killed in drowning in Pond

చెరువులో మునిగి ముగ్గురు మృతి

  మనతెలంగాణ/భద్రద్రికొత్తగూడెం : ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామానికి...

Latest News