Thursday, March 28, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

948 ఆటోలు సీజ్

  లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం లాక్‌డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు మన...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
Corona virus

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా విక్రయాలు చేయాల్సిన...
Corona

తెలంగాణలో…లాక్‌డౌన్… రెండోరోజు

రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్ రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు డిఎస్‌పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...

ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల నయా దందా..

  హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా...
CP Sajjanar

బయటకు రావొద్దు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

  హైదరాబాద్‌: అవసరంలేకున్నా బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు.గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయకుమార్‌తో కలిసి ఆయన...
indonesians

బిర్యానీ కోసం బీభత్సం.. ఇండోనేషియా వాసుల హంగామా

  హైదరాబాద్ : కరోనా అనుమానంతో చెస్ట్ ఆస్పత్రిలో క్వారంటైన్ చేసిన ఇండోనేషియాకు చెందిన వారు ఆదివారం రాత్రి బిర్యానీ కోసం నానా హంగామా చేశారు. ఇండోనేషియాకు చెందిన 20మంది బృందం మతప్రచారం కోసం...

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

  కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...

టివి9 మాజీ సిఇఒ ఇంట్లో పోలీసుల సోదాలు

  అదుపులోకి ఎంబిఎస్ జ్యువెలరీస్ అధినేత సుఖేష్‌గుప్తా రూ.110కోట్ల భారీ ఫెనాన్స్ కుంభకోణంలో నిందితుడు సుఖేష్‌గుప్తా పోలీసుల అదుపులో సుఖేశ్‌గుప్తా మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంబిఎస్ జ్యూవెల్లరీస్ అధినేత సుఖేశ్‌గుప్తా టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్నాడన్న...

జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారు...

ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

మనతెలంగాణ/జవహర్‌నగర్: ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన శనివారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒకరిని కాపాడబోయి చిన్నారులిద్దరూ మృతిచెందినట్లు స్థానికులు...

కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర

  ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.! నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా వైరస్‌పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్‌కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
Car accident

లారీని ఢీకొట్టిన కారు…

మన తెలంగాణ/రంగారెడ్డి న్యూస్: లారీ కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

బకాయి కోసం ఉద్యోగిని హత్య చేసిన యజమాని

బెంగళూరు: వేతన బకాయిలు ఇవ్వమన్నందుకు డ్రైవర్‌గా పని చేస్తున్న ఉద్యోగిని యజమాని చంపిన సంఘటన కర్నాటకలో రామముర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో యజమానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు...
steals

ఫోన్ ను దొంగలించారని…. ఇద్దరు కూతుళ్లను గన్ తో కాల్చాడు…

  ఆగ్రా: సెల్‌ఫోన్ దొంగతనం చేశారని ఇద్దరు కూతుళ్లను కన్న తండ్రి కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పూరిలో జరిగింది. తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు...
DGP Mahender reddy

గ్రామాల్లో గుంపుల నిషేధం

  కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...
Man gets life sentence

ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు

మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.90,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఎపికి చెందిన ఐతం...

బాలుడి ప్రాణం తీసిన పది రూపాయల పంచాయతీ

  అహ్మదాబాద్: పది రూపాయల కోసం 17 ఏళ్ల బాలుడిని చంపిన సంఘటన గుజరాత్‌లోని అమరాయ్‌వాడి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనానికి బ్రేక్స్...
Garland

వివాహేతర సంబంధం.. గుండు కొట్టించి.. చెప్పుల దండ మెడలో వేసి.. ఊరేగింపు

  జైపూర్:  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసి.. గుండు కొట్టించి... సగం మీసాలు తీసేసి.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించిన సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్రాంతం రాజ్‌సమంద్...

Latest News