Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు!
సంపాదకీయం: ఎక్కువ కాలం దేశాన్ని పాలించి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయి కుంగికునారిల్లుతున్న జాతీ య ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధ్యక్ష...
డికె అరుణ క్షమాపణలు చెప్పాలి : మెట్టు సాయికుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి పార్టీ మారిన నీచ చరిత్ర డికె అరుణ ఇప్పుడు బిజెపిలో తన మైలేజ్ కోసం కన్నతల్లి...
పార్టీలోనే జోడీ లేదు: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరినీ జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు...
ఆప్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఓపిఎస్
గుజరాత్ ఓటర్లకు కేజ్రీవాల్ వాగ్దానం
వడోదర: ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ తరహాలోనే పాత పెన్షన్ పథకాన్ని(ఓపిఎస్) అమలు...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్ సిద్ధం
సెప్టెంబర్ 22న రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీపడుతుండగా, ఆయనకు పోటీగా శశిథరూర్ కూడా ఆ పదవికి పోటీపడుతున్నారు. కాగా పోటీని కాంగ్రెస్...
భూభాగంపై బిజెపి వ్యూహాత్మక మౌనం!
‘భారత్ తన ప్రాంతాన్ని కోల్పోయిందనే మాటల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ముగిసిన సేనల ఉపసంహరణ’ అనే శీర్షికతో డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఒక వార్తనిచ్చింది. ఇతర పత్రికలు కూడా వేరే శీర్షికలతో...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
యువతకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ కర్తవ్యం
నిరుద్యోగతపై రాహుల్ గాంధీ ఆవేదన
కొల్లం(కేరళ): భారతదేశం గడచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక నిరుద్యోగతను ఎదుర్కొంటోందని, యువత భవితను బలోపేతం చేసి వారిలో సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ కర్తవ్యమని...
ఒట్టు గట్టు మీద పెట్టి..
సంపాదకీయం: ఆయారామ్ గయారామ్ల హర్యానాను మించిపోయి కప్పల తక్కెడగా మారిన గోవాలో బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు పాలక బిజెపిలో చేరిపోయిన ఘట్టం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి...
కాంగ్రెస్ పనిచేసేది ఓటు బ్యాంకు కోసమే
రాహుల్పై అమిత్షా ధ్వజం
జైపూర్ : రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ను టార్గెట్ చేసి కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారం విమర్శలు గుప్పించారు. ఒకసారి భారత్ దేశం కాదని రాహుల్...
రాజగోపాల్ రెడ్డికి రెండోసారి గెలిచిన చరిత్ర లేదు: సుధీర్ రెడ్డి
హైదరాబాద్: అస్సాం సిఎం హేమంత్ బిశ్వ శర్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బిజెపి చూసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఒక కేంద్రమంత్రి రాష్ట్రానికి...
ఎన్నికలప్పుడే సమాధానం చెబుతా
కాంగ్రెస్ సారథ్యంపై రాహుల్ వ్యాఖ్యలు
కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టడంపై తాను ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినపుడు దీనికి తాను సమాధానం చెబుతానని...
ప్రతిపక్ష ఐక్యతకు నా యాత్ర దోహదం
రాహుల్ గాంధీ ఆశాభావం
కన్యాకుమారి(తమిళనాడు): ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర తోడ్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి గురువారం భారత్ జోడో యాత్ర...
ఆ బలం ప్రతిపక్ష పార్టీలకు లేదు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాగిస్తున్న ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలను బిజెపి ఎద్దేవా చేసింది. ఇవి తమ ప్రత్యర్థుల అంతర్గత...
ఉమెన్ చాందీని కలిసిన ఎపిసిసి అధ్యక్షుడు శైలజానాథ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కలిశారు. త్రివేండ్రమ్ లో ఉమెన్ చాందీ నివాసానికి శైలజానాథ్ వెళ్లారు. ఉమెన్ చాందీ...
జోడో యాత్ర కలిసొచ్చేనా?
ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం...
సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం
ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి కీలక నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో లాగా ఆయన ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన స్థానంలో...