Home Search
వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
ఉపరితల ద్రోణి ప్రభావంతో చల్లబడిన వాతావరణం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడిపోతోంది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా మధ్యాహ్నాం అయ్యేసరికి చల్లగా అయిపోతోంది. ఇది తూర్పుగాలుల ప్రభావం, ఉపరితల ద్రోణి కారణమని,...
కశ్మీర్లోయ భద్రతపై షా ఆరా
లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నతస్థాయి సమీక్ష
ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత
పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...
నేపాల్లో భారీ వర్షాలకు 88 మంది మృతి
ఖాట్మాండ్ : నేపాల్లో భారీ వర్షాలకు వరదలు ఉప్పొంగి, కొండచరియలు విరిగి పడిన సంఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 88 కి చేరింది. మంత్రిత్వశాఖ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించిన...
ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి
వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు: ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు పవనాలు...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు...
కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలం
34 మంది మృతి, మరో ఐదుగురు గల్లంతు
కూలిన కొండచరియలు, కొట్టుకు పోయిన వంతెనలు,రైల్వేట్రాక్లు ధ్వంసం
వందలాది ఇళ్లు నేలమట్టం, శిధిలాల కింద పలువురు
300 మందిని కాపాడిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు
నైనిటాల్కు బయటి ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ముఖ్యమంత్రికి...
వంట పాత్రలో వరదనీదుకుని పెళ్లికి వచ్చిన నవజంట
అలప్పుజ ( కేరళ): ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రేమకు హద్దులు ఆటంకాలు ఉండవు. కేరళలో వరదలతో రహదారులన్నీ జలమయమైనా అవన్నీ అధిగమించి ఓ ప్రేమజంట పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి సాహసించి చేరుకోగలిగారు. అల్యూమినియం...
చార్ ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ను వరుసగా రెండవరోజు సోమవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యమునోత్రికి బయల్దేరిన యాత్రికులను బడ్కోట్ జన్కిచట్టి వద్ద నిలిపివేయగా...
కేరళలో వర్షబీభత్సం
కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, అయ్యప్ప భక్తులు రావద్దని విజ్ఞప్తి
కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి
పలు జిల్లాల్లో హృదయవిదారక దృశ్యాలు
రంగంలోకి ఆర్మీ, సహాయక చర్యలు ముమ్మరం
కొట్టాయం/ ఇదుక్కి : సముద్రతీర...
భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తే…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగభాగం 334 చదరపు కి.మీలు మునిగిపోతుంది
ఎల్బీనగర్, చార్మినార్ జోన్, కూకట్పల్లి, అల్వాల్లపై అధిక ప్రభావం
నీటి కాల్వల ఆక్రమణలతో ముంపు ప్రాంతాలు....
బిట్స్ పిలానీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: గత సంవత్సరం...
మళ్లీ ముంచింది
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం, హైదరాబాద్లో మళ్లీ అదే బాదుడు
రహదారులపై ట్రాఫిక్ జాం, మునిగిన లోతట్టు ప్రాంతాలు
మరి మూడు రోజులు భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమురంభీం, అసిఫాబాద్,
నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్...
రాష్ట్రం నుంచి నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవణాలు
రేపు తెలంగాణలో అరుదైన వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ప్రవేశించిన ఈ రుతుపవనాల తిరోగమణ ప్రక్రియ ఈనెల రెండవ వారంలోనే ప్రారంభమైనట్టు...
కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న...
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్,...
బొగ్గు సరఫరాలను పెంచుతున్నాం
కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో...
సీజనల్ వ్యాధులతో ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు,దగ్గు, జ్వరంతో బస్తీ దవఖానలకు పరుగులు
ఇటీవల కురిసిన వానలకు విజృంభిస్తున్న వ్యాధులు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
గోడ కూలి దళిత కూలీ కుటుంబం బలి
తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లల దుర్మరణం
నిద్రలోనే శాశ్వత నిద్ర
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర విషాదం
వరుస వానలతో ఎడతెగని ముసురుకు తడిసి కూలిన గుడిసె గోడ
గోడ పక్కనే నిద్రిస్తున్న మోషె (35), కాంతమ్మ(30),...
బొగ్గుకు కొరత లేదు
సరఫరాలోనే లోపం, విద్యుత్ సంక్షోభం రాదు : కేంద్రం ప్రకటన
వాస్తవ విరుద్ధంగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని బొగ్గు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
ప్రస్తుతం కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద...
వరద జలాలతో జంట జలాశయాల్లో పెరిగిన పూడిక
సమీప ప్రాంతాల నుంచి మట్టి, చెత్త చెదారం ప్రాజెక్టులోకి
ఏటా రెండు అడుగుల వరకు పేరుకపోతున్న మట్టి
పూడికతీత పనులు చేపడితే మరో రెండు టిఎంసీలు నీరు నిల్వ
ముందుగా అక్రమ నిర్మాణాలు తొలగించాలంటున్న స్థానికులు
హైదరాబాద్: గ్రేటర్...